<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.inbtvnews.com/author/1/administrator" rel="self" type="application/rss+xml" />
                <generator>INB TIMES RSS Feed Generator</generator>
                <title>INB - INB TIMES</title>
                <link>https://www.inbtvnews.com/author/1/rss</link>
                <description>INB RSS Feed</description>
                
                            <item>
                <title>తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక</title>
                                    <description><![CDATA[<p>  రాజానగరం నియోజవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జన్మదిన వేడుకను కోరుకొండ గ్రామంలోఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన అభిమానులు కూటమి నాయకులు భారీ ఎత్తున పాల్గొని పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుగుటలో సహకరించినారు. ముందుగా దాదాపు రెండు  సంవత్సరాలుగా ప్రజా సేవలో నియోజకవర్గ అభివృద్ధిలో ఎనలేని సేవలు అందిస్తు ప్రజలమన్నాలను పొందుతున్న బలరామకృష్ణకు పాలాభిషేకం చేసి ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు అందించడం జరిగింది ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకను జరుపుటలో తాటికొండ బుజ్జి తనదైన శైలిలో కృషి చేశారు ఎమ్మెల్యే అనుచరునిగా ప్రజల పక్షాన,ప్రజాసేవలో గ్రామ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం కృషి చేస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8435/birthday-celebration-of-mla-battula-bala-ramakrishna-under-the-patronage"><img src="https://www.inbtvnews.com/media/400/2026-03/29f96046-e784-4b85-8e4f-6d2fa1f27dcd.jpg" alt=""></a><br /><p> రాజానగరం నియోజవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జన్మదిన వేడుకను కోరుకొండ గ్రామంలోఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన అభిమానులు కూటమి నాయకులు భారీ ఎత్తున పాల్గొని పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుగుటలో సహకరించినారు. ముందుగా దాదాపు రెండు  సంవత్సరాలుగా ప్రజా సేవలో నియోజకవర్గ అభివృద్ధిలో ఎనలేని సేవలు అందిస్తు ప్రజలమన్నాలను పొందుతున్న బలరామకృష్ణకు పాలాభిషేకం చేసి ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు అందించడం జరిగింది ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకను జరుపుటలో తాటికొండ బుజ్జి తనదైన శైలిలో కృషి చేశారు ఎమ్మెల్యే అనుచరునిగా ప్రజల పక్షాన,ప్రజాసేవలో గ్రామ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం కృషి చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8435/birthday-celebration-of-mla-battula-bala-ramakrishna-under-the-patronage</link>
                <guid>https://www.inbtvnews.com/article/8435/birthday-celebration-of-mla-battula-bala-ramakrishna-under-the-patronage</guid>
                <pubDate>Thu, 05 Mar 2026 13:46:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2026-03/29f96046-e784-4b85-8e4f-6d2fa1f27dcd.jpg"                         length="354253"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12: </strong></em>తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రోడ్డులో కారు, బైక్‌ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. కంటైనర్ కలకడ నుంచి చెన్నైకి టమాట లోడుతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7043/66e2b60bd9997"><img src="https://www.inbtvnews.com/media/400/2024-09/1726135227163-normal-wifi.webp" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12: </strong></em>తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రోడ్డులో కారు, బైక్‌ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. కంటైనర్ కలకడ నుంచి చెన్నైకి టమాట లోడుతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>నేర వార్తలు</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7043/66e2b60bd9997</link>
                <guid>https://www.inbtvnews.com/article/7043/66e2b60bd9997</guid>
                <pubDate>Thu, 12 Sep 2024 17:08:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-09/1726135227163-normal-wifi.webp"                         length="39582"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోట్ల తొలగింపునకు కొనసాగుతున్న అండర్ వాటర్ ఆపరేషన్ ప్రక్రియ..</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:</strong></em>ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపునకు జలవనరుల శాఖ అధికారులు అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ ప్రక్రియ మాడు రోజులుగా కొనసాగుతోంది. అండర్ వాటర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 12 అడుగుల నీటి లోపలకు వెళ్లి పడవలను స్కూబా టీం కత్తిరిస్తోంది. ఒక్కొక్క పడవ 40 టన్నుల బరువు ఉండడంతో కట్ చేసేందుకు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి పొడవైన ముక్కలు ముక్కలుగా చేసి పైకి తీసే అవకాశం ఉంది. ఈ బోట్ల తొలగింపునకు ముందే ఇంజనీర్లు నాలుగు ప్లాన్లను రూపొందించుకున్నారు. అందులో మొదటి ప్లాన్‌ అయిన.. క్రేన్ల సాయంతో పైకి తీసే  ప్రయత్నంవిఫలమైంది. దీంతో తదుపరి చర్యలపై సమాలోచన చేశారు.చివరికి నాలుగో ప్లాన్‌గా ఉన్న అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ మేలు అనే నిర్ణయానికి వచ్చారు. ఈ ప్లాన్ అమలుకు గాననూ.. విశాఖపట్నం నుంచి సీ లయన్‌ ఆఫ్‌షోర్‌ డైవింగ్‌</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7041/an-ongoing-underwater-operation-process-for-the-removal-of-boats"><img src="https://www.inbtvnews.com/media/400/2024-09/prakasam_barrage_boats_ce86028d29_v_jpg.webp" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:</strong></em>ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపునకు జలవనరుల శాఖ అధికారులు అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ ప్రక్రియ మాడు రోజులుగా కొనసాగుతోంది. అండర్ వాటర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 12 అడుగుల నీటి లోపలకు వెళ్లి పడవలను స్కూబా టీం కత్తిరిస్తోంది. ఒక్కొక్క పడవ 40 టన్నుల బరువు ఉండడంతో కట్ చేసేందుకు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి పొడవైన ముక్కలు ముక్కలుగా చేసి పైకి తీసే అవకాశం ఉంది. ఈ బోట్ల తొలగింపునకు ముందే ఇంజనీర్లు నాలుగు ప్లాన్లను రూపొందించుకున్నారు. అందులో మొదటి ప్లాన్‌ అయిన.. క్రేన్ల సాయంతో పైకి తీసే  ప్రయత్నంవిఫలమైంది. దీంతో తదుపరి చర్యలపై సమాలోచన చేశారు.చివరికి నాలుగో ప్లాన్‌గా ఉన్న అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ మేలు అనే నిర్ణయానికి వచ్చారు. ఈ ప్లాన్ అమలుకు గాననూ.. విశాఖపట్నం నుంచి సీ లయన్‌ ఆఫ్‌షోర్‌ డైవింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి నిపుణులను రప్పించారు. కంపెనీ ప్రతినిధి సూర్య అక్షిత్‌ ఆధ్వర్యంలో ఎనిమిది మంది డైవర్లు బుధవారం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని బోట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి బెకమ్‌ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు వర్కులను సీ లయన్‌ చేస్తుంటుంది కాబట్టి అండర్ వాటర్ ఆపరేషన్‌ను ఈ రెండు సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన నిపుణులు ముందుగా బోట్ల వద్ద సర్వే చేశారు.అనంతరం ఇద్దరు డైవర్లు ఆక్సిజన్‌ సిలిండర్లతో నీళ్లలోకి దిగి బోట్ల కింది భాగంలో పరిస్థితిని అంచనా వేశారు. బ్యారేజీ 67వ నంబరు గేటు దగ్గర రెండు బోట్లు పైకి కనిపిస్తున్నాయి. ఈ రెండింటికీ అడుగు భాగాన మరో బోటు ఉందని సీ లయన్‌ డైవర్లు గుర్తించారు. డైవర్లు.. నీళ్లలో 10 నుంచి 12 అడుగుల లోతుకి వెళ్లడంతో బోటును గుర్తించారు. అనంతరం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీళ్లలో సర్వే చేసి ఆపై ఆపరేషన్‌ మొదలు పెట్టారు. ఒక్కో బోటు కటింగ్‌ పూర్తికావడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7041/an-ongoing-underwater-operation-process-for-the-removal-of-boats</link>
                <guid>https://www.inbtvnews.com/article/7041/an-ongoing-underwater-operation-process-for-the-removal-of-boats</guid>
                <pubDate>Thu, 12 Sep 2024 14:05:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-09/prakasam_barrage_boats_ce86028d29_v_jpg.webp"                         length="75492"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు.. టీడీపీ సీనియర్ సంచలన వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:</strong></em>వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అరాచకాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు.మొన్నటి ఎన్నికల్లో వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించినా.. జగన్‌లో ఇంకా మార్పు రాలేదు అని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేస్తున్న కూటమి సర్కార్‌ను బర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడం వింతగా అనిపిస్తోందని అన్నారు. తన పార్టీని ఘోరంగా ఓడించినందుకు ప్రజలపై జగన్ కక్ష తీర్చుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.పవన్ కల్యాణ్ వరద బాధితులను ఆదుకున్నారని, రూ.4 కోట్ల విరాళం ప్రకటించారని, అయినా సరే ఆయనపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7039/ycp-mlas-are-watching-the-tdp-seniors-sensational-comments"><img src="https://www.inbtvnews.com/media/400/2024-09/ganta_srinivas_rao_7c52e1e16e_v_jpg.webp" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:</strong></em>వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అరాచకాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు.మొన్నటి ఎన్నికల్లో వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించినా.. జగన్‌లో ఇంకా మార్పు రాలేదు అని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేస్తున్న కూటమి సర్కార్‌ను బర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడం వింతగా అనిపిస్తోందని అన్నారు. తన పార్టీని ఘోరంగా ఓడించినందుకు ప్రజలపై జగన్ కక్ష తీర్చుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.పవన్ కల్యాణ్ వరద బాధితులను ఆదుకున్నారని, రూ.4 కోట్ల విరాళం ప్రకటించారని, అయినా సరే ఆయనపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని గంటా శ్రీనివాస రావు అన్నారు. జగన్ లాగా పవన్ కల్యాణ్‌కి లక్షల కోట్లు రూపాయల అక్రమ సంపాదన లేదని అన్నారు. కోట్లాది రూపాయలు ఆస్తులున్న జగన్.. కేవలం కోటి రూపాయలే విరాళం ప్రకటించారని విమర్శించారు. వరద బాధితులను ఆదుకోకుండా.. జైలులో ఉన్న పార్టీ నేతలను పరామర్శిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.బాధితులకు ప్రభుత్వం చేస్తున్న సహాయంపై లేనిపోని విమర్శలు చేస్తే జగన్ చరిత్రహీనులుగా మారుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్‌ మోహన్ రెడ్డికి నదికి, వాగుకి మధ్య తేడా తెలియటం లేదు. ఎవరు స్క్రిప్ట్ రాసిస్తున్నారో తెలియదు గానీ బుడమేరు నది అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని గంటా శ్రీనివాస రావు పంచులు పేల్చారు.</p>
<div class="st-placement standard_3 inArticle"></div>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7039/ycp-mlas-are-watching-the-tdp-seniors-sensational-comments</link>
                <guid>https://www.inbtvnews.com/article/7039/ycp-mlas-are-watching-the-tdp-seniors-sensational-comments</guid>
                <pubDate>Thu, 12 Sep 2024 13:51:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-09/ganta_srinivas_rao_7c52e1e16e_v_jpg.webp"                         length="27098"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏలేరు ఆధునికీకరణను జరగకపోవడం వల్లే ఇంతటి విపత్తు</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:</strong></em>ఏలేరు వరదతో వందల ఎకరాల్లో నష్టం జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డిఅన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఏలేరు ఆధునికరణ జరగకపోవడం, పూడిక తియ్యకపోవడం వల్లే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు. రైతులు అప్పులు చేసి పంట వేసి నష్టపోయారన్నారు. ప్రతి ఎకరాకు 30వేల చొప్పున రైతు ఖర్చు పెట్టాడని తెలిపారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7037/elerus-failure-to-modernize-is-such-a-disaster"><img src="https://www.inbtvnews.com/media/400/2024-09/ys_sharmila_fff6465971_v_jpg.webp" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:</strong></em>ఏలేరు వరదతో వందల ఎకరాల్లో నష్టం జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డిఅన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఏలేరు ఆధునికరణ జరగకపోవడం, పూడిక తియ్యకపోవడం వల్లే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు. రైతులు అప్పులు చేసి పంట వేసి నష్టపోయారన్నారు. ప్రతి ఎకరాకు 30వేల చొప్పున రైతు ఖర్చు పెట్టాడని తెలిపారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7037/elerus-failure-to-modernize-is-such-a-disaster</link>
                <guid>https://www.inbtvnews.com/article/7037/elerus-failure-to-modernize-is-such-a-disaster</guid>
                <pubDate>Thu, 12 Sep 2024 13:46:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-09/ys_sharmila_fff6465971_v_jpg.webp"                         length="50268"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం.. జనసేనలోకి కీలకనేత..</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:</strong></em>ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం రేగుతోంది. అసలే వైసీపీ పరిస్థితి గాలిలో దీపం మాదిరిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు పార్టీకి అండదండగా ఉన్న నేత పార్టీ మారబోతున్నారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వైసీపీలో ఉత్కంఠ ప్రారంభమైంది. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ అధినేత జగన్ పై పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. వాస్తవానికి తనను కాదని పార్టీ జిల్లా పదవులు ఇతర నేతలకు అప్పగించినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకున్నా.. ఎన్ని అవమానాలు జరిగినా పార్టీ వీడే ఆలోచన మాత్రం చేయలేదు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7035/kalakalam-is-a-key-leader-in-prakasam-district-ycp"><img src="https://www.inbtvnews.com/media/400/2024-09/ysrcp_03c69ba3fb_v_jpg.webp" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:</strong></em>ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం రేగుతోంది. అసలే వైసీపీ పరిస్థితి గాలిలో దీపం మాదిరిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు పార్టీకి అండదండగా ఉన్న నేత పార్టీ మారబోతున్నారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వైసీపీలో ఉత్కంఠ ప్రారంభమైంది. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ అధినేత జగన్ పై పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. వాస్తవానికి తనను కాదని పార్టీ జిల్లా పదవులు ఇతర నేతలకు అప్పగించినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకున్నా.. ఎన్ని అవమానాలు జరిగినా పార్టీ వీడే ఆలోచన మాత్రం చేయలేదు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7035/kalakalam-is-a-key-leader-in-prakasam-district-ycp</link>
                <guid>https://www.inbtvnews.com/article/7035/kalakalam-is-a-key-leader-in-prakasam-district-ycp</guid>
                <pubDate>Thu, 12 Sep 2024 13:44:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-09/ysrcp_03c69ba3fb_v_jpg.webp"                         length="52368"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ సోదాలు</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:</strong></em>ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ నివాసంతోపాటు మరో రెండు ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు నిర్వహించింది. ప్రొ. సందీప్ ఘోష్‌కు చెందిన రెండు ప్లాట్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది. అలాగే లేక్ టౌన్‌లోని మెడికల్ సప్లయర్ కార్యాలయంతోపాటు తాలాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి మందులు సరఫరా చేసిన వ్యక్తి నివాసంలో సైతం సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఇదే విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, సోనార్‌పూర్, హుగ్లీలలో ఈడీలు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలు జరిగిన కొద్ది రోజులకే ప్రొ. సందీప్ ఘోష్ నివాసాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సైతం ఈడీలు సోదాలు నిర్వహించింది.</p>
<p class="st-inarticle-paragraph">  </p>
<div class="st-placement standard_3 inArticle"></div>
<p>  </p>
<div>
<div class="whatsapp_btn">  </div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7033/ed-searches-sandeep-ghoshs-residence"><img src="https://www.inbtvnews.com/media/400/2024-09/prof_gosh_7363299502_v_jpg.webp" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:</strong></em>ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ నివాసంతోపాటు మరో రెండు ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు నిర్వహించింది. ప్రొ. సందీప్ ఘోష్‌కు చెందిన రెండు ప్లాట్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది. అలాగే లేక్ టౌన్‌లోని మెడికల్ సప్లయర్ కార్యాలయంతోపాటు తాలాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి మందులు సరఫరా చేసిన వ్యక్తి నివాసంలో సైతం సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఇదే విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, సోనార్‌పూర్, హుగ్లీలలో ఈడీలు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలు జరిగిన కొద్ది రోజులకే ప్రొ. సందీప్ ఘోష్ నివాసాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సైతం ఈడీలు సోదాలు నిర్వహించింది.</p>
<p class="st-inarticle-paragraph"> </p>
<div class="st-placement standard_3 inArticle"></div>
<p> </p>
<div>
<div class="whatsapp_btn"> </div>
</div>]]></content:encoded>
                
                                                            <category>దేశం</category>
                                            <category>నేర వార్తలు</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7033/ed-searches-sandeep-ghoshs-residence</link>
                <guid>https://www.inbtvnews.com/article/7033/ed-searches-sandeep-ghoshs-residence</guid>
                <pubDate>Thu, 12 Sep 2024 13:42:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-09/prof_gosh_7363299502_v_jpg.webp"                         length="76016"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title> విజయ్‌ పార్టీ 6 నెలల్లో మాయం..</title>
                                    <description><![CDATA[<p><em><strong>  ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:</strong></em>ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా డీఎంకే శ్రేణులు భయపడాల్సిన అవసరమే లేదని, నటుడు విజయ్‌ నాయకత్వంలోని తమిళగ వెట్రికళగం పార్టీ మనుగడ ఆరు మాసాలేనని మంత్రి దామో అన్బరసన్‌ఎద్దేవా చేశారు. మాడంబాక్కంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఎంతోమంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారని, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. విజయ్‌ నటించిన సినిమా రెండు రోజులకు మించి ప్రదర్శించడం లేదని, అదే విధంగా ఆయన ప్రారంభించిన రాజకీయ పార్టీ కూడా ఆరు నెలల్లోగా పత్తాలేకుండా పోవడం ఖాయమన్నారు. తన సినిమాలకు వస్తున్న జనాన్ని చూసి విజయ్‌ పార్టీ ప్రారంభించారన్నారు. ఆరు నెలల తర్వాత తమిళగ వెట్రికళగం అనే సినీ బాక్స్‌ని లోపల పడేయాల్సిందేనని మంత్రి దామో అన్బరసన్‌ విమర్శించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7031/vijays-party-perished-in-6-months"><img src="https://www.inbtvnews.com/media/400/2024-09/nani2_2_1ed584df6b_v_jpg.webp" alt=""></a><br /><p><em><strong> ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:</strong></em>ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా డీఎంకే శ్రేణులు భయపడాల్సిన అవసరమే లేదని, నటుడు విజయ్‌ నాయకత్వంలోని తమిళగ వెట్రికళగం పార్టీ మనుగడ ఆరు మాసాలేనని మంత్రి దామో అన్బరసన్‌ఎద్దేవా చేశారు. మాడంబాక్కంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఎంతోమంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారని, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. విజయ్‌ నటించిన సినిమా రెండు రోజులకు మించి ప్రదర్శించడం లేదని, అదే విధంగా ఆయన ప్రారంభించిన రాజకీయ పార్టీ కూడా ఆరు నెలల్లోగా పత్తాలేకుండా పోవడం ఖాయమన్నారు. తన సినిమాలకు వస్తున్న జనాన్ని చూసి విజయ్‌ పార్టీ ప్రారంభించారన్నారు. ఆరు నెలల తర్వాత తమిళగ వెట్రికళగం అనే సినీ బాక్స్‌ని లోపల పడేయాల్సిందేనని మంత్రి దామో అన్బరసన్‌ విమర్శించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>దేశం</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7031/vijays-party-perished-in-6-months</link>
                <guid>https://www.inbtvnews.com/article/7031/vijays-party-perished-in-6-months</guid>
                <pubDate>Thu, 12 Sep 2024 13:39:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-09/nani2_2_1ed584df6b_v_jpg.webp"                         length="30880"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>యోగా మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం</title>
                                    <description><![CDATA[<p><br /><em><strong>  ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి భీమిలి సెప్టెంబర్ 11:</strong></em>యోగ సకలజనుల సమ్మేళనమని, మనిషి సంపూర్ణ  ఆరోగ్య వికాసానికి నాంది పలుకుతుందని  భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 49వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగా స్పోర్ట్స్ చాంపియన్ షిప్ -2024 పోటీలకు సంబందించిన పోస్టర్ను విశాఖలో ఉన్న గంటా శ్రీనివాసరావు నివాసంలో విడుదల చేసారు.  ఈనెల 14,15 తేదీలలో రెండురోజుల పాటు భీమిలిలో ఉన్న సన్ స్కూల్ ఆవరణలో ఈ పోటీలు నిర్వహిస్తారు.  దీనికి సంబందించిన కార్యనిర్వాహక టీమ్ సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ చేసిన అనంతరం గంటా మాట్లాడుతూ  మనిషి దైనందిన జీవితంలో యోగ ఒక భాగం కావాలని అన్నారు.  పిల్లలకు చిన్న వయసు నుండే యోగాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవానికి తప్పకుండా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7029/yoga-is-gods-greatest-gift-to-man"><img src="https://www.inbtvnews.com/media/400/2024-09/24072c0c-8af5-46d7-b16b-94db064df865.jpg" alt=""></a><br /><p><br /><em><strong> ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి భీమిలి సెప్టెంబర్ 11:</strong></em>యోగ సకలజనుల సమ్మేళనమని, మనిషి సంపూర్ణ  ఆరోగ్య వికాసానికి నాంది పలుకుతుందని  భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 49వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగా స్పోర్ట్స్ చాంపియన్ షిప్ -2024 పోటీలకు సంబందించిన పోస్టర్ను విశాఖలో ఉన్న గంటా శ్రీనివాసరావు నివాసంలో విడుదల చేసారు.  ఈనెల 14,15 తేదీలలో రెండురోజుల పాటు భీమిలిలో ఉన్న సన్ స్కూల్ ఆవరణలో ఈ పోటీలు నిర్వహిస్తారు.  దీనికి సంబందించిన కార్యనిర్వాహక టీమ్ సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ చేసిన అనంతరం గంటా మాట్లాడుతూ  మనిషి దైనందిన జీవితంలో యోగ ఒక భాగం కావాలని అన్నారు.  పిల్లలకు చిన్న వయసు నుండే యోగాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరవుతానని గంటా అన్నారు. ఇంతమంచి కార్యక్రమాన్ని నిర్వహించుటకు ముందుకు వచ్చిన నిర్వాహకులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభినందించారు.  ఈ సందర్బంగా నిర్వాహకులు పోటీలకు సంబంధించిన వివరాలు తెలియజేసారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల నుండి సుమారుగా 500 మంది ఈ పోటీల్లో పాల్గొంటారని అన్నారు.  వీరితో కోచ్ లు, రిఫరీలు కూడా పాల్గొంటారని అన్నారు.   రెండురోజుల పాటు జరిగే ఈ పోటీలకు భీమిలిలో ఉన్న సన్ స్కూల్ ఆతిద్యం ఇస్తుందని తెలిపారు.  వయస్సుల వారీగా మొత్తం 11 బ్యాచ్ లు ఉంటాయని,  సబ్ జూనియర్స్, జూనియర్స్, వెటరన్  వారీగా  పురుషులు, స్త్రీలను వేర్వేరు టీమ్ లుగా ఎంపిక జరుగుతుందని అన్నారు.  రాష్ట్రస్థాయిలో జరిగే ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జాతీయస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.  ఈ  కార్యక్రమం భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు చేతులమీదుగా ప్రారంభించడం జరుగుతుందని,  అడిగిన వెంటనే కాదనక  తప్పకుండా వస్తామని చెప్పారని  సార్ కి ధన్యవాదములు అని తెలియజేసారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, డా. యు. రామరావు, ఎన్. శ్రీనివాసరావు, జె.డి.చక్రవర్తి, కె. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7029/yoga-is-gods-greatest-gift-to-man</link>
                <guid>https://www.inbtvnews.com/article/7029/yoga-is-gods-greatest-gift-to-man</guid>
                <pubDate>Wed, 11 Sep 2024 16:17:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-09/24072c0c-8af5-46d7-b16b-94db064df865.jpg"                         length="119866"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రామకృష్ణ నగర్ వరద బాధితులకు బెహరా పరామర్శ   </title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  విశాఖ ప్రతినిధి సెప్టెంబర్ 11:</strong></em>గోపాల్ పట్నం  91 వ వార్డు లక్ష్మీ నగర్ స్కూల్ శిబిరంలో ఉన్న రామకృష్ణ నగర్ వరద బాధితులను వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు బెహరా భాస్కర రావు  పరామర్శించారు. రామకృష్ణ నగర్ లో కొండ చరియలు విరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించి అధికారులకు సమస్యను తెలియజేస్తామని, అందరికీ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా వరద బాధితులకు బెహరా భాస్కర రావు  మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో 91 వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 92 వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, కాళ్ళ రాజు, బండి దుర్గేష్, తెలుకుల రమేష్, వెంకట్, అనంత్, యు రాజు, శంకర్ సి ఓ ఝాన్సీ, ఆర్ పి లు సత్య కళ, నూకరత్నం, జగదీశ్వరి, సత్య భార్గవి, జ్యోతి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7027/behara-paramarsha-for-ramakrishna-nagar-flood-victims"><img src="https://www.inbtvnews.com/media/400/2024-09/6f56ab5a-02c4-4425-b31f-865f370d2576.jpg" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  విశాఖ ప్రతినిధి సెప్టెంబర్ 11:</strong></em>గోపాల్ పట్నం  91 వ వార్డు లక్ష్మీ నగర్ స్కూల్ శిబిరంలో ఉన్న రామకృష్ణ నగర్ వరద బాధితులను వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు బెహరా భాస్కర రావు  పరామర్శించారు. రామకృష్ణ నగర్ లో కొండ చరియలు విరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించి అధికారులకు సమస్యను తెలియజేస్తామని, అందరికీ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా వరద బాధితులకు బెహరా భాస్కర రావు  మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో 91 వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 92 వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, కాళ్ళ రాజు, బండి దుర్గేష్, తెలుకుల రమేష్, వెంకట్, అనంత్, యు రాజు, శంకర్ సి ఓ ఝాన్సీ, ఆర్ పి లు సత్య కళ, నూకరత్నం, జగదీశ్వరి, సత్య భార్గవి, జ్యోతి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7027/behara-paramarsha-for-ramakrishna-nagar-flood-victims</link>
                <guid>https://www.inbtvnews.com/article/7027/behara-paramarsha-for-ramakrishna-nagar-flood-victims</guid>
                <pubDate>Wed, 11 Sep 2024 16:15:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-09/6f56ab5a-02c4-4425-b31f-865f370d2576.jpg"                         length="81706"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెద కోరాడ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్న సమారాధన</title>
                                    <description><![CDATA[<p>  <em><strong>ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి సెప్టెంబర్ 11: </strong></em>74 వ వార్డు పెద్ద కోరాడ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ  జరిగినది దీనికి ముఖ్య అతిథిగా 74 వ వార్డు కార్పొరేటర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశి రెడ్డి పాల్గొన్నారు ముందుగా గణేష్ విగ్రహం నికి దర్శించుకుని అన్న సమరాధన ప్రారంభించడం జరిగినది తనంతరం మాట్లాడుతూ ఈ గణపతి దేవుడు ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణేష్ దేవుడు దీవెనలు ప్రజలందరి పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో పులి అప్పల రెడ్డి. వెంపాడ ప్రసాద్ రెడ్డి. అప్పలరాజు. ప్రభాకర్ రెడ్డి. కన్నారావు. సంతోష్ రెడ్డి. మహిళలు. యువకులు. గ్రామపెద్దలు.  గణేష్ యూత్ కమిటీ. పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7025/anna-samaradhana-under-the-leadership-of-peda-korada-ganesh-youth"><img src="https://www.inbtvnews.com/media/400/2024-09/e0f9db2d-82e9-4399-829b-de0f61ea8f73.jpg" alt=""></a><br /><p> <em><strong>ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి సెప్టెంబర్ 11: </strong></em>74 వ వార్డు పెద్ద కోరాడ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ  జరిగినది దీనికి ముఖ్య అతిథిగా 74 వ వార్డు కార్పొరేటర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశి రెడ్డి పాల్గొన్నారు ముందుగా గణేష్ విగ్రహం నికి దర్శించుకుని అన్న సమరాధన ప్రారంభించడం జరిగినది తనంతరం మాట్లాడుతూ ఈ గణపతి దేవుడు ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణేష్ దేవుడు దీవెనలు ప్రజలందరి పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో పులి అప్పల రెడ్డి. వెంపాడ ప్రసాద్ రెడ్డి. అప్పలరాజు. ప్రభాకర్ రెడ్డి. కన్నారావు. సంతోష్ రెడ్డి. మహిళలు. యువకులు. గ్రామపెద్దలు.  గణేష్ యూత్ కమిటీ. పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7025/anna-samaradhana-under-the-leadership-of-peda-korada-ganesh-youth</link>
                <guid>https://www.inbtvnews.com/article/7025/anna-samaradhana-under-the-leadership-of-peda-korada-ganesh-youth</guid>
                <pubDate>Wed, 11 Sep 2024 16:13:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-09/e0f9db2d-82e9-4399-829b-de0f61ea8f73.jpg"                         length="195426"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నెల్లూరులో గంగమ్మ ఒడికి గణనాధుడు .</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ నెల్లూరు సెప్టెంబర్ 11 :</strong></em>జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నెల్లూరు నగరంలో తాత్కాలిక  గణేశుని విగ్రహాలు నెలకొల్పి 11 వ తేదీ బుధవారానికి ఐదు రోజులు కావస్తోంది. నెల్లూరు నగరంలోని వివిధ కూడళ్లలో గణేష్ మిత్రమండలి సభ్యులు అనేక రూపాలలో బొజ్జ గణపయ్యను నెలకొల్పి స్వామివారికి భక్తితో విశేష పూజలు నిర్వహించారు. నైవేధ్యాలు పెట్టి , మంగళ హారతులిచ్చి , మేము తలపెట్టిన కార్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా కాపాడాలని , అందరూ ఆయురారోగ్యలతో జీవించాలని గణనాధుని వేడుకున్నారు. వక్రతుండ మహాకాయా అంటూ స్వామి విగ్రహాలను నెలకొల్పిన అనేక సెంటర్లలో అన్నదానాలు నిర్వహించారు. ఐదు రోజులపాటు సంతృప్తిగా పూజలందుకున్న పార్వతీ పుత్రుడు నేడు నిమజ్జనానికి తరలిపోనున్నారు. డప్పు వాయిధ్యాలు, గణపతి బొప్పా మోరియా అంటూ యువత కేరింతలు, విద్యుద్దీప కాంతులనడుమ నగరంలో ఊరేగింపుగా వెళ్లి గంగమ్మ ఒడిలో గణపయ్య చేరానున్నారు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7023/gangama-odi-ganasadha-in-nellore"><img src="https://www.inbtvnews.com/media/400/2024-09/8003aecd-8f19-49af-8979-4307b7291968.jpg" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ నెల్లూరు సెప్టెంబర్ 11 :</strong></em>జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నెల్లూరు నగరంలో తాత్కాలిక  గణేశుని విగ్రహాలు నెలకొల్పి 11 వ తేదీ బుధవారానికి ఐదు రోజులు కావస్తోంది. నెల్లూరు నగరంలోని వివిధ కూడళ్లలో గణేష్ మిత్రమండలి సభ్యులు అనేక రూపాలలో బొజ్జ గణపయ్యను నెలకొల్పి స్వామివారికి భక్తితో విశేష పూజలు నిర్వహించారు. నైవేధ్యాలు పెట్టి , మంగళ హారతులిచ్చి , మేము తలపెట్టిన కార్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా కాపాడాలని , అందరూ ఆయురారోగ్యలతో జీవించాలని గణనాధుని వేడుకున్నారు. వక్రతుండ మహాకాయా అంటూ స్వామి విగ్రహాలను నెలకొల్పిన అనేక సెంటర్లలో అన్నదానాలు నిర్వహించారు. ఐదు రోజులపాటు సంతృప్తిగా పూజలందుకున్న పార్వతీ పుత్రుడు నేడు నిమజ్జనానికి తరలిపోనున్నారు. డప్పు వాయిధ్యాలు, గణపతి బొప్పా మోరియా అంటూ యువత కేరింతలు, విద్యుద్దీప కాంతులనడుమ నగరంలో ఊరేగింపుగా వెళ్లి గంగమ్మ ఒడిలో గణపయ్య చేరానున్నారు . ఈ ఉత్సవాల తో నెల్లూరు నగరమంతా నిమజ్జన కోలాహలం నెలకొంది. నెల్లూరు గ్రామ దేవత ఇరుకాళమ్మ చెంతనున్న గణేష్ ఘాట్ లోనూ మరియు పెన్నా నదిలోనూ వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7023/gangama-odi-ganasadha-in-nellore</link>
                <guid>https://www.inbtvnews.com/article/7023/gangama-odi-ganasadha-in-nellore</guid>
                <pubDate>Wed, 11 Sep 2024 16:10:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-09/8003aecd-8f19-49af-8979-4307b7291968.jpg"                         length="108831"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        