<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.inbtvnews.com/category/10/politics" rel="self" type="application/rss+xml" />
                <generator>INB TIMES RSS Feed Generator</generator>
                <title>రాజకీయం - INB TIMES</title>
                <link>https://www.inbtvnews.com/category/10/rss</link>
                <description>రాజకీయం RSS Feed</description>
                
                            <item>
                <title>జాతీయ స్థాయి పవర్ లిఫ్ట్ పోటీల్లో తృతీయ స్థానం</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ చందర్లపాడు ఫిబ్రవరి 8:</strong></em>పాతబెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన మేకల శ్రీను  కుమారుడు వెంకట సాయి ను మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు  ఘనంగా సత్కరించారు.నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ  శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు  పార్టీ నాయకుల సమక్షంలో చిరంజీవి వెంకట సాయి ని అభినందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ ను గుర్తించి ప్రోత్సహం అందించాలని, మేకల శ్రీను  ప్రోత్సహం ద్వారా ఈరోజు వారి కుమారుడు జాతీయ స్థాయి లో రానించి యువత కు ఆదర్శం గా నిలిచారాని అన్నారు.ఈ కార్యక్రమం లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8409/third-place-in-national-level-power-lift-competitions"><img src="https://www.inbtvnews.com/media/400/2026-02/img-20260208-wa0005.jpg" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ చందర్లపాడు ఫిబ్రవరి 8:</strong></em>పాతబెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన మేకల శ్రీను  కుమారుడు వెంకట సాయి ను మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు  ఘనంగా సత్కరించారు.నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ  శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు  పార్టీ నాయకుల సమక్షంలో చిరంజీవి వెంకట సాయి ని అభినందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ ను గుర్తించి ప్రోత్సహం అందించాలని, మేకల శ్రీను  ప్రోత్సహం ద్వారా ఈరోజు వారి కుమారుడు జాతీయ స్థాయి లో రానించి యువత కు ఆదర్శం గా నిలిచారాని అన్నారు.ఈ కార్యక్రమం లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8409/third-place-in-national-level-power-lift-competitions</link>
                <guid>https://www.inbtvnews.com/article/8409/third-place-in-national-level-power-lift-competitions</guid>
                <pubDate>Sun, 08 Feb 2026 20:52:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2026-02/img-20260208-wa0005.jpg"                         length="80489"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలేపల్లి లో గర్జన—మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు కొవ్వొత్తుల మహా నిరసన</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01:</strong></em>పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారన్న ఆరోపణలతో ప్రజలు,పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్న నినాదాలతో గ్రామమంతా వెలుగుల ర్యాలీగా మారి నిరసన గళం మార్మోగింది.గ్రామ ప్రధాన వీధుల గుండా వందలాది మంది చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని శాంతియుతంగా సాగిన ఈ నిరసనలో మహిళలు,యువకులు,వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయ కక్ష సాధింపుతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని వారు ఆరోపించారు.ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిని అణిచివేయాలనే ప్రయత్నం ప్రజలు ఎప్పటికీ సహించరని హెచ్చరించారు.ఈ సందర్భంగా పోలేపల్లి సర్పంచ్ బుసిరెడ్డి సాగర్ రెడ్డి మాట్లాడుతూ...“పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేదల గుండెల్లో స్థానం సంపాదించిన ప్రజానాయకుడు.ఆయనపై అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి.ఇలాంటి చర్యలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8403/roar-in-polepalli-people-lit-candles-against-illegal-arrest"><img src="https://www.inbtvnews.com/media/400/2026-02/img-20260201-wa0012.jpg" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01:</strong></em>పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారన్న ఆరోపణలతో ప్రజలు,పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్న నినాదాలతో గ్రామమంతా వెలుగుల ర్యాలీగా మారి నిరసన గళం మార్మోగింది.గ్రామ ప్రధాన వీధుల గుండా వందలాది మంది చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని శాంతియుతంగా సాగిన ఈ నిరసనలో మహిళలు,యువకులు,వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయ కక్ష సాధింపుతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని వారు ఆరోపించారు.ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిని అణిచివేయాలనే ప్రయత్నం ప్రజలు ఎప్పటికీ సహించరని హెచ్చరించారు.ఈ సందర్భంగా పోలేపల్లి సర్పంచ్ బుసిరెడ్డి సాగర్ రెడ్డి మాట్లాడుతూ...“పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేదల గుండెల్లో స్థానం సంపాదించిన ప్రజానాయకుడు.ఆయనపై అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి.ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేసి ఆయన్ను బేషరతుగా విడుదల చేయాలి”అని డిమాండ్ చేశారు.నిరసన సందర్భంగా గ్రామంలో న్యాయానికి మద్దతుగా నినాదాలు మార్మోగాయి.“అక్రమ అరెస్టులు నిలిపివేయాలి”,“ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి”, “పిన్నెల్లికి న్యాయం చేయాలి”అంటూ ప్రజలు గళమెత్తారు.ఈ కార్యక్రమం మొత్తం శాంతియుతంగా కొనసాగింది.పోలేపల్లిలో జరిగిన ఈ కొవ్వొత్తుల మహా నిరసన ప్రజల్లో న్యాయంపై ఉన్న నమ్మకాన్ని,ప్రజానాయకుడిపై ఉన్న ఆదరణను స్పష్టంగా చూపించింది. మాజీ ఎమ్మెల్యే అరెస్టుపై ప్రజల్లోనెలకొన్నఅసంతృప్తిరోజురోజుకుఉద్ధృతమవుతుండగా,ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్న స్వరం బలంగావినిపిస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8403/roar-in-polepalli-people-lit-candles-against-illegal-arrest</link>
                <guid>https://www.inbtvnews.com/article/8403/roar-in-polepalli-people-lit-candles-against-illegal-arrest</guid>
                <pubDate>Sun, 01 Feb 2026 13:56:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2026-02/img-20260201-wa0012.jpg"                         length="1150542"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పల్నాడు జిల్లా పార్లమెంటరీ సెక్రెటరీ గా ఎస్.కె జానిబాష ఎన్నికైన సందర్భంగా – బాల్యమిత్రుల ఘన అభినందనలు</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి జనవరి 20:</strong></em>పల్నాడు జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ గా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎస్.కె.జానిబాష ఎన్నిక కావడం పట్ల ఆయన బాల్యమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాల్యమిత్రులు కలిసి ఎస్.కె జానిబాష ని దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి,అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల్యమిత్రులు మాట్లాడుతూ...పార్టీ పట్ల నిబద్ధతతో,ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న ఎస్.కె.జానిబాష ఈ పదవికి ఎన్నిక కావడం ఎంతో గర్వకారణమని తెలిపారు.మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఆయనకు ఈ బాధ్యత మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన ఎస్.కె. జానిబాష మాట్లాడుతూ...తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కి,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8401/on-the-occasion-of-the-election-of-sk-janibasha-as"><img src="https://www.inbtvnews.com/media/400/2026-01/img-20260120-wa0000.jpg" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి జనవరి 20:</strong></em>పల్నాడు జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ గా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎస్.కె.జానిబాష ఎన్నిక కావడం పట్ల ఆయన బాల్యమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాల్యమిత్రులు కలిసి ఎస్.కె జానిబాష ని దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి,అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల్యమిత్రులు మాట్లాడుతూ...పార్టీ పట్ల నిబద్ధతతో,ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న ఎస్.కె.జానిబాష ఈ పదవికి ఎన్నిక కావడం ఎంతో గర్వకారణమని తెలిపారు.మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఆయనకు ఈ బాధ్యత మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన ఎస్.కె. జానిబాష మాట్లాడుతూ...తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కి,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.తన రాజకీయ ప్రస్థానంలో ఎల్లప్పుడూ తోడుగా నిలిచిన బాల్యమిత్రుల సత్కారం మరచిపోలేనిదని భావోద్వేగంగా తెలిపారు.ఈ సత్కార కార్యక్రమం స్నేహబంధాలకు,రాజకీయ సేవాభావానికి చక్కటి నిదర్శనంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8401/on-the-occasion-of-the-election-of-sk-janibasha-as</link>
                <guid>https://www.inbtvnews.com/article/8401/on-the-occasion-of-the-election-of-sk-janibasha-as</guid>
                <pubDate>Tue, 20 Jan 2026 08:29:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2026-01/img-20260120-wa0000.jpg"                         length="146394"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్మార్ట్ వ్యవసాయంతో రైతు ఆదాయం పెంపు -ప్రతి నీటి చుక్కను ఆదాయంగా మారుస్తాం</title>
                                    <description><![CDATA[<p>వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8399/increasing-farmers-income-with-smart-agriculture-we-convert-every"><img src="https://www.inbtvnews.com/media/400/2026-01/1767692730999.jpg" alt=""></a><br /><p><em><strong>ఐ న్ బి టైమ్స్ అమరావతి, జనవరి 6: </strong></em>ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి  కింజరాపు అచ్చెన్నాయుడు  తెలిపారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లోని గ‌వ‌ర్న‌ర్ పేట నందు గ‌ల స‌మ‌గ్ర‌ జ‌ల‌వ‌న‌రుల నిర్వ‌హణ &amp; రైతు శిక్ష‌ణ కేంద్రంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర‌ ఉద్యానశాఖ ఆధ్వ‌ర్యంలో సూక్ష్మ సాగునీటిలో ఆటోమేషన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నీటి వనరుల తగ్గుదల, వాతావరణ మార్పులు, సాగు వ్యయాల పెరుగుదల వంటి సవాళ్ల మధ్య రైతును కాపాడాలంటే వ్యవసాయాన్ని స్మార్ట్ వ్యవసాయంగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశానికి మార్గదర్శకమైన మైక్రో ఇరిగేషన్‌ను మరింత బలోపేతం చేస్తూ, “పర్ డ్రాప్ మోర్ క్రాప్” నుంచి “పర్ డ్రాప్ మోర్ రిటర్న్స్” దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇకపై నీరు, ఎరువుల వినియోగం ఊహలపై కాకుండా సెన్సర్లు, డేటా, ఆటోమేషన్ ఆధారంగా జరగడంతో 20–30 శాతం నీటి ఆదా, కార్మిక వ్యయాల తగ్గింపు, దిగుబడి,నాణ్యత పెరుగుదల సాధ్యమవుతాయని చెప్పారు. ఉద్యాన, తోట, షేడ్ నెట్, గ్రీన్ హౌస్ మరియు అధిక విలువైన పంటలకు ఈ పథకం అత్యంత ఉపయోగకరమని వివరించారు. PMKSY కింద హెక్టారుకు ₹40,000 వరకు మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతోందని తెలిపారు. చిన్న, సన్నకారు మరియు SC/ST రైతులకు 55%, ఇతర రైతులకు 45% సబ్సిడీ అందిస్తూ, ఇప్పటికే ఉన్న డ్రిప్‌లలోనూ ఆటోమేషన్ అమర్చుకునే వీలుందని చెప్పారు. ఎంపానెల్ చేసిన కంపెనీల ద్వారానే పారదర్శక అమలు, స్థిర ధరలు, అధికారి తనిఖీ అనంతరమే చెల్లింపులు, ప్రతి భాగంపై “APMIP” ముద్ర తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు. వారంటీ, సర్వీస్ సపోర్ట్, త్వరితగతిన ఫిర్యాదు పరిష్కారం కల్పిస్తూ రైతును ఎప్పుడూ భరోసాగా నిలబెడతామని స్పష్టం చేశారు. నీటి, విద్యుత్, ఎరువుల ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరిగి, రైతు ఆదాయం స్థిరపడేలా ఆటోమేషన్ ఆధారిత మైక్రో ఇరిగేషన్ వ్యవసాయ సంస్కరణగా నిలుస్తుంది. స్మార్ట్ వ్యవసాయంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా నిలబెడదామని మంత్రి అచ్చెన్నాయుడు  అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8399/increasing-farmers-income-with-smart-agriculture-we-convert-every</link>
                <guid>https://www.inbtvnews.com/article/8399/increasing-farmers-income-with-smart-agriculture-we-convert-every</guid>
                <pubDate>Tue, 06 Jan 2026 15:30:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2026-01/1767692730999.jpg"                         length="2305007"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలేపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21:</strong></em></p>
<p>పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని కుంటలో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసినివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుసిరెడ్డి సాగర్ రెడ్డి మాట్లాడుతూ...తమ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పిందని,  పేద,బడుగు బలహీన వర్గాలకు, కనీస అవసరాలైన విద్యా,వైద్యం, సంక్షేమ పథకాలు,అందించడంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాల్వాయి అంజిరెడ్డి,వైసీపీ సీనియర్ నాయకులు గౌరెడ్డి వెంకట్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ పోశం సాంబయ్య, యువ నాయకులు సగిలి శ్రీకాంత్ రెడ్డి, దేశం సీతారెడ్డి,వై.యస్.ఆర్.సి.పి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8394/birthday-celebrations-of-former-chief-minister-ys-jaganmohan-reddy-in"><img src="https://www.inbtvnews.com/media/400/2025-12/img-20251222-wa0007.jpg" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21:</strong></em></p>
<p>పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని కుంటలో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసినివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుసిరెడ్డి సాగర్ రెడ్డి మాట్లాడుతూ...తమ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పిందని,  పేద,బడుగు బలహీన వర్గాలకు, కనీస అవసరాలైన విద్యా,వైద్యం, సంక్షేమ పథకాలు,అందించడంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాల్వాయి అంజిరెడ్డి,వైసీపీ సీనియర్ నాయకులు గౌరెడ్డి వెంకట్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ పోశం సాంబయ్య, యువ నాయకులు సగిలి శ్రీకాంత్ రెడ్డి, దేశం సీతారెడ్డి,వై.యస్.ఆర్.సి.పి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8394/birthday-celebrations-of-former-chief-minister-ys-jaganmohan-reddy-in</link>
                <guid>https://www.inbtvnews.com/article/8394/birthday-celebrations-of-former-chief-minister-ys-jaganmohan-reddy-in</guid>
                <pubDate>Mon, 22 Dec 2025 10:24:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2025-12/img-20251222-wa0007.jpg"                         length="89697"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పిన్నెల్లి రమా</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్, మాచర్ల ప్రతినిధి, డిసెంబర్ 21:</strong></em></p>
<p>  వై.యస్.జగన్మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాచర్ల పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో గల దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గంలోని వై.యస్.ఆర్.సి.పి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8392/pinnelli-rama-paid-tribute-to-ys-rajasekhara-reddys-statue-by"><img src="https://www.inbtvnews.com/media/400/2025-12/img-20251222-wa0005.jpg" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్, మాచర్ల ప్రతినిధి, డిసెంబర్ 21:</strong></em></p>
<p> వై.యస్.జగన్మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాచర్ల పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో గల దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గంలోని వై.యస్.ఆర్.సి.పి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8392/pinnelli-rama-paid-tribute-to-ys-rajasekhara-reddys-statue-by</link>
                <guid>https://www.inbtvnews.com/article/8392/pinnelli-rama-paid-tribute-to-ys-rajasekhara-reddys-statue-by</guid>
                <pubDate>Mon, 22 Dec 2025 10:21:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2025-12/img-20251222-wa0005.jpg"                         length="156179"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><strong>ఉద్యమంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత ఏపీ</strong></p>
<p><strong>2026 జూన్ కు ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం</strong></p>
<p><em><strong>చెత్తనే కాదు..చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం</strong></em></p>
<p><em><strong>కూటమి వచ్చేవరకూ పల్నాడులో ప్రజాస్వామ్యం లేదు</strong></em></p>
<p><em><strong>రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం</strong></em></p>
<p><em><strong>వరికపూడిశెల పూర్తి చేసి పల్నాడు పల్లెలకు తాగు, సాగు నీరిస్తాం</strong></em></p>
<p><em><strong>కారంపూడి పలనాటి వీరారాధన ఉత్సవాలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది</strong></em><br />  <br /><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 20:</strong></em>రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు కాలుష్య రహితంగా మార్చేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ ఉద్యమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ద్వారా 2026 జూన్ నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని ఆయన వెల్లడించారు. శనివారం పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మాచర్లలో స్థానిక చెరువు వద్ద పేరుకుపోయిన చెత్త</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8352/chief-minister-chandrababu-participating-in-the-swarnandra-swachchandra-program"><img src="https://www.inbtvnews.com/media/400/2025-09/1758426899892.jpg" alt=""></a><br /><p> </p>
<p><strong>ఉద్యమంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత ఏపీ</strong></p>
<p><strong>2026 జూన్ కు ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం</strong></p>
<p><em><strong>చెత్తనే కాదు..చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం</strong></em></p>
<p><em><strong>కూటమి వచ్చేవరకూ పల్నాడులో ప్రజాస్వామ్యం లేదు</strong></em></p>
<p><em><strong>రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం</strong></em></p>
<p><em><strong>వరికపూడిశెల పూర్తి చేసి పల్నాడు పల్లెలకు తాగు, సాగు నీరిస్తాం</strong></em></p>
<p><em><strong>కారంపూడి పలనాటి వీరారాధన ఉత్సవాలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది</strong></em><br /> <br /><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 20:</strong></em>రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు కాలుష్య రహితంగా మార్చేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ ఉద్యమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ద్వారా 2026 జూన్ నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని ఆయన వెల్లడించారు. శనివారం పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మాచర్లలో స్థానిక చెరువు వద్ద పేరుకుపోయిన చెత్త తొలగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చెరువు గట్టు, పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా ఉన్న చెత్తను, గట్టు వద్ద పేరుకుపోయిన వ్యర్ధాలను మున్సిపల్ కార్మికులతో కలిసి సీఎం తొలగించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సీఎం సందర్శించారు. సఫాయి కార్మికులు, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి సంభాషించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.52 కోట్ల విలువైన చెక్కును అందించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.  </p>
<p>*కూటమి వచ్చాకే మాచర్లకు స్వాతంత్ర్యం*</p>
<p>రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలు అధికారం ఇచ్చింది మంచి పాలన అందించడానికే కానీ ప్రజలపై దాడులు చేయడానికి కాదని అన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. చెత్తనే కాదు ..చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనిపై సీఎం మాట్లాడుతూ "<br />మాచర్ల ప్రజల ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నాను. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాలాంటి వారే గత ప్రభుత్వంలో మాచర్లకు రాలేక పోయామంటే సామాన్యుల పరిస్థితి ఏంటి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని మిమ్మల్ని చూస్తుంటే అర్ధం అవుతోంది.  రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు మాచర్లలో రౌడీలు, ముఠా నేతలు స్థానిక ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారు. ఎన్నో ఏళ్లుగా మాచర్లలో ప్రజాస్వామ్యం లేదు. ఎన్నికలు లేవు. గత ప్రభుత్వంలో నేను మాచర్ల రాకుండా నా ఇంటికి తాళ్లు కట్టారు. ఆ తాళ్లతో వాళ్లు ఉరితాళ్లు వేసుకున్నారు. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలపై దాడి చేశారు. సీమలో ముఠా రాజకీయాలు లేకుండా చేశాను. పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. ప్రజా ప్రతినిధులు, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడాలి ..విద్రోహ శక్తులుగా మారకూడదు". అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. </p>
<p>*చెత్తనే కాదు...చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తా*</p>
<p>"స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’కోసం పల్నాడుకు వచ్చాను. స్ఛచ్చాంధ్ర అంటే చెత్తను తొలగించి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేయడం. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసి పోయింది. చెత్తపైనా పన్ను వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నుతో పాటు వారు వదిలివెళ్లిన చెత్తనూ తొలగించాం. రోడ్లపై చెత్తతో పాటు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తాం. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూశాం. 33 వేలకు పైగా మెజారిటీతో మాచర్ల చరిత్రలో లేని విధంగా జూలకంటి బ్రహ్మారెడ్డిని ప్రజలు గెలిపించారు. మాచర్ల పేరు వినగానే నాకు తోట చంద్రయ్య, జాలయ్య, నంబూరి శేషగిరిరావు లాంటి ప్రజాస్వామ్య వీరులు గుర్తొస్తారు. కత్తి మెడపై పెట్టినా కూడా జై చంద్రబాబు అంటూ చంద్రయ్య ప్రాణాలు వదిలాడు. జాలయ్యను అతి కిరాతంగా హతమార్చారు. ప్రజాస్వామ్యం కోసం నంబూరి శేషగిరిరావు పోరాడారు. వారందరికీ నిండు మనసుతో నివాళులు అర్పిస్తున్నాను". అని సీఎం చంద్రబాబు అన్నారు.  </p>
<p>*వరికపుడిశెలను పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది*</p>
<p>పల్నాడు జీవనాడి, 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 1 లక్ష మందికి తాగునీరు అందించే వరికపుడిశెలను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.  సీఎం మాట్లాడుతూ "ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే వాటిని పూర్తి చేసే అవకాశం భగవంతుడు నాకిచ్చాడు. వరికపుడిశెల మొదటి దశలో 1.54 టీఎంసీలు, రెండో దశలో 6.32 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. పోలవరం పనులు నేను 74 శాతం పూర్తిచేస్తే గత ఐదేళ్లలో ఒక వ్యక్తి వచ్చి దానిని ధ్వంసం చేశాడు. ప్రజా వేదికతో కూల్చివేత మొదలు పెట్టి పోలవరం డయా ఫ్రాంవాల్ కొట్టుకు పోయేలా చేశారు. మేం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికే పోలవరం పూర్తి అయ్యేది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పనులు వేగవవంతం అయ్యాయి.  2027 నాటికి పోలవరం పూర్తిచేస్తాం.  రాష్ట్రంలోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీకాకుళంలో ఉన్న వంశధారను, గోదావరి, కృష్ణా, రాయలసీమలో పెన్నా నదిని అనుసంధానిస్తాం. ఇప్పటికే గోదావరి కృష్ణా నదిని అనుసంధానించాం. త్వరలోనే గోదావరి వంశధారను అనుసంధానం చేసి  పెన్నాను కూడా కలుపుతాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను." అని సీఎం అన్నారు. </p>
<p>*ప్రభుత్వం తరపున కారంపూడి పలనాటి వీరారాధన ఉత్సవాలు*</p>
<p>మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా తయారుచేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్లను అదనంగా మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువగా ఉందని అన్నారు. జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి నీరు అందిస్తామని అన్నారు. కారంపొడి పలనాటి వీరారాధన ఉత్సవాలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే మిర్చి రైతుల విజ్ఞప్తి మేరకు మిర్చి బోర్డు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. </p>
<p>*స్వచ్చాంధ్ర- పచ్చదనం పెంపులో అంతా భాగస్వాములు కావాలి*</p>
<p>స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఫ్రీ నినాదాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని  అన్నారు. మున్సిపల్ శాఖ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి పరిశుభ్రమైన నగరాలు, గ్రామీణ ప్రాంతాల కోసం పనిచేస్తున్నారని అన్నారు. అక్టోబర్ 2 కంటే ముందుగానే గత పాలకులు వదిలేసి వెళ్లిన 85 లక్షల టన్నుల చెత్తను 100 శాతం క్లియర్ చేశాం. ఈ లక్ష్య సాధనలో సమర్థవంతంగా పనిచేసిన శానిటేషన్ కార్మికులకు, మునిసిపల్ శాఖ ఉద్యోగులు, అధికారులు, ఆ శాఖ మంత్రి నారాయణకు అభినందనలు. సర్క్యులర్ ఎకానమీలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టిస్తూనే.. ప్రజలు ఇచ్చే చెత్తకు నిత్యావసరాలు ఇస్తూ డబ్బులు ఆదా చేస్తున్నాం. చెత్త నుంచి కరెంటు, కాంపోస్టు తయారు చేస్తున్నాం. కొంత చెత్తను రీ సైక్లింగ్ కు పంపిస్తున్నాం. అలాగే డోర్ టు డోర్ కలెక్షన్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెడుతున్నాం. ఇప్పటికే విశాఖ, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. త్వరలో రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం.  సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హీ సేవా ప్రచారం నిర్వహిస్తున్నాం. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం కోసం సఫై మిత్ర సురక్షిత శిబిరాలు, అలాగే సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. పట్టణ పారిశుధ్య కార్మికులకు బీమా పథకాన్ని ప్రారంభించాం. 16 విభాగాల్లో 52 రాష్ట్ర స్థాయి, 1,421 జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేస్తున్నాం. అక్టోబర్ 2న సఫాయి మిత్రలు, శానిటేషన్ వర్కర్లు, అగ్రస్థానంలో నిలిచిన మున్సిపాలిటీలు  స్వచ్ఛ వాలంటీర్లను జిల్లాల కలెక్టర్లు సత్కరించాలి. పచ్చదనం పెంపులో ప్రతీ పౌరుడు భాగస్వామి కావాలి. అని ముఖ్యమంత్రి పేర్కోన్నారు. </p>
<p>*పేదలకు లబ్ది కలిగేలా నిర్ణయాలు*</p>
<p>సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు సూపర్ హిట్ చేశారని సీఎం అన్నారు. తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్లు తల్లుల ఖాతాలో వేశామన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. దీపం పథకం ద్వారా మహిళలకు ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందిస్తున్నామని తొలివిడతగా రైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున రూ.3173 కోట్లు జమ చేశామన్నారు. అత్యంత పారదర్శకంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఏడాదిన్నరలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని..9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం పీ4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు అందించబోతున్నామని తెలిపారు. ప్రజలందరికీ లబ్ది కలిగించేలా జీఎస్టీ సంస్కరణలు వచ్చాయని సీఎం అన్నారు. 99  రకాల వస్తువులు 5 శాతం స్లాబ్ లోకి వచ్చాయని తద్వారా ధరలు తగ్గుతాయని ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల ధరలు దిగివస్తాయని వెల్లడించారు. అనంతరం పీ 4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8352/chief-minister-chandrababu-participating-in-the-swarnandra-swachchandra-program</link>
                <guid>https://www.inbtvnews.com/article/8352/chief-minister-chandrababu-participating-in-the-swarnandra-swachchandra-program</guid>
                <pubDate>Sun, 21 Sep 2025 09:28:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2025-09/1758426899892.jpg"                         length="2779959"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 20:</strong></em>మాచర్లలో శనివారం రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,మాచర్ల కార్యకర్తలు ఎన్నో కష్టాలను భరించారు, ఎన్నో పోరాటాలు చేశారు, గెలుపును సాధించారు.కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే 20 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగుదేశం జెండా మాచర్లల్లో ఎగిరింది. రౌడీయిజాన్ని తట్టుకుని నిలబడగలిగితే మాచర్ల ఎప్పుడూ టీడీపీదే అని కొనియాడారు.    వైసీపీ అరాచకాలను అడ్డుకునే విషయంలో గతంలో జరిగిన పొరపాట్లకు అస్కారం లేకుండా చూశామని, ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా మాచర్లలో గెలుపొందాలని బ్రహ్మానంద రెడ్డికి టిక్కెట్ ఇచ్చాం అని అన్నారు.<br />చాలా మంది బ్రహ్మానంద రెడ్డికి అడ్డం పడ్డారు, కానీ ఆయనైతేనే కరెక్ట్ అని టిక్కెట్ ఇచ్చాం, బ్రహ్మానంద రెడ్డి కూడా దాన్ని నిలబెట్టుకున్నారు.<br />మీకు ఇప్పుడు ఓ పక్క బ్రహ్మానంద రెడ్డి, మరోపక్క లావు కృష్ణదేవరాయలు ఉన్నారు.<br />ఒకరు ఎమోషనలుగా, దూకుడుగా ఉంటారు. ఇంకొకరు కూల్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8347/chief-minister-chandrababu-naidus-meeting-with-telugu-desam-party-activists"><img src="https://www.inbtvnews.com/media/400/2025-09/img-20250920-wa0134.jpg" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 20:</strong></em>మాచర్లలో శనివారం రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,మాచర్ల కార్యకర్తలు ఎన్నో కష్టాలను భరించారు, ఎన్నో పోరాటాలు చేశారు, గెలుపును సాధించారు.కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే 20 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగుదేశం జెండా మాచర్లల్లో ఎగిరింది. రౌడీయిజాన్ని తట్టుకుని నిలబడగలిగితే మాచర్ల ఎప్పుడూ టీడీపీదే అని కొనియాడారు.    వైసీపీ అరాచకాలను అడ్డుకునే విషయంలో గతంలో జరిగిన పొరపాట్లకు అస్కారం లేకుండా చూశామని, ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా మాచర్లలో గెలుపొందాలని బ్రహ్మానంద రెడ్డికి టిక్కెట్ ఇచ్చాం అని అన్నారు.<br />చాలా మంది బ్రహ్మానంద రెడ్డికి అడ్డం పడ్డారు, కానీ ఆయనైతేనే కరెక్ట్ అని టిక్కెట్ ఇచ్చాం, బ్రహ్మానంద రెడ్డి కూడా దాన్ని నిలబెట్టుకున్నారు.<br />మీకు ఇప్పుడు ఓ పక్క బ్రహ్మానంద రెడ్డి, మరోపక్క లావు కృష్ణదేవరాయలు ఉన్నారు.<br />ఒకరు ఎమోషనలుగా, దూకుడుగా ఉంటారు. ఇంకొకరు కూల్ గా రాజకీయం చేస్తారు.మాచర్ల లాంటి నియోజకవర్గానికి ఇద్దరూ అవసరమే,మాచర్లలో ఏళ్ల పాటు అరాచకం సాగించింది. అయితే 2024 ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో మనుషులు మారారు కానీ, కొందరు రాజకీయనేతలు మారలేదు.<br />మాచర్లలో హత్యా రాజకీయాలు పోవాలి. హత్యకు ప్రతీకారంగా హత్య చేయడం కాదు, వాళ్లను రాజకీయంగా సమాధి చేయాలి.<br />భవిష్యత్తులో మాచర్లలో టీడీపీకి ఓటమి అనేదే ఉండదు. పల్నాడులో రక్తం పారడం కాదు, నీళ్లు పారిస్తాం. నీళ్లు తెచ్చి మార్పు చూపిస్తాం అని తెలిపారు.<br />మాచర్లలో శాశ్వతంగా శాంతిని నెలకొల్పే బాధ్యతను తీసుకుంటామని, రౌడీ రాజకీయాలకు ఇక మాచర్లలో స్థానం లేదు అని, శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే విపరీతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులకు ఇక్కడ కాలం చెల్లింది అని అన్నారు.<br />ప్రజలకు చెడ్డపేరు తెచ్చే పనులు మన పార్టీ కార్యకర్తలు చేయరు, చేయబోరు,ప్రజల్లో టీడీపీ కార్యకర్తలకు మంచి పేరు ఉంది కాబట్టే ఇన్నాళ్లు నిలబడగలిగామని.రాయల సీమలో ఫ్యాక్షన్ ను లేకుండా చేశాం. నీళ్లు ఇచ్చాం. పరిశ్రమలు తెచ్చాం. దీంతో మొన్నటి ఎన్నికల్లో ప్రజలు వాస్తవాలు గ్రహించి అద్భుత విజయాన్ని ఇచ్చారు. రాయలసీమలో ఈ సారి గతానికంటే ఎక్కువ సీట్లే వస్తాయి. 15 నెలల్లో ఆ ప్రాంతంలో గ్రాఫ్ మరింత పెరిగింది. పార్టీ మరింత బలపడింది.పల్నాడులో కూడా ఇక అభివృద్ది రాజకీయాలు మాత్రమే ఉండాలి. ఫ్యాక్షన్ ను, రౌడీలను శాశ్వితంగా తరిమేయాలి.మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. జల్ జీవన్ మిషన్, అమృత్ కార్యక్రమాల ద్వారా భాగంగా ఇంటింటికి నీరందించే కార్యక్రమం చేస్తున్నాం.<br />వరికపూడిశెల ప్రాజెక్టు కలను సాకారం చేసి చూపిస్తాం. పల్నాడులో మిర్చిబోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని, మాచర్ల నియోజకవర్గం అభివృద్ధికి రూ. 50 కోట్లు కేటాయించాం.శాశ్వతంగా అధికారంలోకి ఉండాలంటే, దానికి అనుగుణంగానే పని చేయాలి.<br />కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచన చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం కార్యకర్తలకు బీమా కల్పిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం.<br />గడచిన ఎన్నికల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, గ్యారెంటీ మాది అంటూ హామీలిచ్చింది కార్యకర్తలే అని తెలిపారు.కార్యకర్తల గౌరవం నిలబెట్టేలా హామీలను అమలు చేస్తున్నామని, చరిత్రలో ఇంతటి సంక్షేమం ఎవరూ, ఎప్పుడూ చేయలేదు. ఇంత సంక్షేమం అందిస్తూ అభివృద్ధి కూడా చేస్తున్నామన్నారు.ఓట్లేయించే బాధ్యత కార్యకర్తలది,కార్యకర్తలను గుర్తించి పదవులతో గౌరవించే బాధ్యత నాది,    గత ప్రభుత్వ పాలనలో మీరు పడిన కష్టాలు, మీరు చేసిన పోరాటాలు, మీ త్యాగాలు నేను ఎప్పటికీ మరిచిపోను.ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు కారంపూడి పల్నాటి వీరారాధన ఉత్సవాలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తాం. ఈమేరకు ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను అని తెలియజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8347/chief-minister-chandrababu-naidus-meeting-with-telugu-desam-party-activists</link>
                <guid>https://www.inbtvnews.com/article/8347/chief-minister-chandrababu-naidus-meeting-with-telugu-desam-party-activists</guid>
                <pubDate>Sun, 21 Sep 2025 09:21:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2025-09/img-20250920-wa0134.jpg"                         length="153102"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాచర్ల లో ఘనంగా జరిగిన 11వ బ్లాక్ ఎంపీపీ స్కూల్ ఆధునీకరణ పునః ప్రారంభ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐఎన్ టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్12:</strong></em>రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే చంద్రబాబు లక్ష్యమని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో ఉన్న 11వ బ్లాక్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధునికరణ పునః ప్రారంభ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన వసతులు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం,దుస్తులు, బ్యాగులు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరి తల్లుల ఖాతాల్లో రూ 15,000 లు జమ చేయడం జరుగుతుందన్నారు. శిథిలావస్థలో ఉన్న 11వ బ్లాక్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బాగు చేసి దేవాలయంగా తీర్చిదిద్దిన హెచ్ఎం కామిరెడ్డి విజయలక్ష్మి పండిట్, కిరీటిరెడ్డిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు కామిరెడ్డి విజయలక్ష్మి పండిట్ అధ్యక్షతన ఘనంగా జరిగింది.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8329/the-11th-black-mpp-school-modernization-in-macharla"><img src="https://www.inbtvnews.com/media/400/2025-09/img-20250912-wa0000.jpg" alt=""></a><br /><p><em><strong>ఐఎన్ టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్12:</strong></em>రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే చంద్రబాబు లక్ష్యమని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో ఉన్న 11వ బ్లాక్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధునికరణ పునః ప్రారంభ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన వసతులు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం,దుస్తులు, బ్యాగులు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరి తల్లుల ఖాతాల్లో రూ 15,000 లు జమ చేయడం జరుగుతుందన్నారు. శిథిలావస్థలో ఉన్న 11వ బ్లాక్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బాగు చేసి దేవాలయంగా తీర్చిదిద్దిన హెచ్ఎం కామిరెడ్డి విజయలక్ష్మి పండిట్, కిరీటిరెడ్డిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు కామిరెడ్డి విజయలక్ష్మి పండిట్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. మూడు నెలల క్రితం ఆ పాఠశాల హెచ్ఎం గా బాధ్యతలు చేపట్టారు. పాఠశాల పూర్వపు పరిస్థితిని చూసి చలించిన ప్రధానోపాధ్యాయురాలు తన కుమార్తె గాదె వేళాంగిణి విజయకీర్తి పేరుతో సుమారు 3 లక్షల రూపాయల పైచిలుకు ఖర్చుపెట్టి పాఠశాలను ఆధునీకరించి టాయిలెట్లునిర్మించి,తరగతి గదులకు,పాఠశాలకు,రంగులు వేయించి, జండా దిమ్మెను నిర్మించి, పాడైపోయిన ఫ్లోరింగ్ ను బాగు చేయించి, మొక్కలు నాటించి నూతన దేవాలయంగా తీర్చిదిద్దారు.ఈ కార్యక్రమం మదర్ తెరిసా సేవా సంస్థ అధ్యక్షులు గాదె కిరీట్ రెడ్డి స్వయంగా గత మూడు నెలల నుండి పర్యవేక్షిస్తూ ఈ పనులను పూర్తి చేశారు.శుక్రవారం జరిగిన పునః ప్రారంభ వేడుకలకు ముఖ్యఅతిథిగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఏ. రామలింగారెడ్డి, డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి, ఎంఈఓ లు డి. జ్యోతి, అల్లి సురేష్, ఆర్సిఎం చర్చి ఫాదర్ జె. బాలస్వామి, సీనియర్ జర్నలిస్ట్ మాగులూరి రాంబాబు, 30,31 వ వార్డు టిడిపి ఇన్చార్జీలు మాచర్ల బాబు, కంభంపాటి దానం బాబు, లయన్స్ క్లబ్ పూర్వపు అధ్యక్షులు బచ్చు సుబ్బారావు, కూనిశెట్టి వెంకటేశ్వర్లు, హెచ్ఎంలు కంభంపాడు మాచర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎంలు విజయ కుమారి, ఉషారాణి, విశ్రాంత ఉపాధ్యాయులు ముత్యాల పాపిరెడ్డి, అందుగుల చంద్రయ్య, పల్చూరి నరసింహారావు, రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి,పలు పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలను నేర్పించిన ఉపాధ్యాయినీలు భవాని, మాధవి, రజినీకాంతం, చరిత లను అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8329/the-11th-black-mpp-school-modernization-in-macharla</link>
                <guid>https://www.inbtvnews.com/article/8329/the-11th-black-mpp-school-modernization-in-macharla</guid>
                <pubDate>Sat, 13 Sep 2025 15:50:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2025-09/img-20250912-wa0000.jpg"                         length="209448"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కారంపూడి లో జరిగే &quot;స్త్రీ శక్తి&quot; భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి: గోళ్ళ.సురేష్ యాదవ్</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి ఆగష్టు 28;</strong></em>సూపర్ సిక్స్ హామీల్లో కీలక పథకమైన స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేసి, మహిళామణులు అందరికి ఆర్థిక భరోసాను చేకూర్చిన  కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు మహిళలచే కారంపూడి మండల కేంద్రంలోని ఆర్ &amp; బి బంగ్లా ఎదురుగా నేడు(శుక్రవారం) నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు గోళ్ళ. సురేష్ యాదవ్  కోరారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలన్నీ 90శాతం అమలయ్యాయని, ఏడాది కాలంలోనే ప్రజలకు సంతృప్తికరమైన సంక్షేమాన్ని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందించిందని వివరించారు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేసి, ఆడపడుచుల ఆర్థిక ప్రగతికి చేయూతనందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సభకు నియోజకవర్గంలోని అన్నీ మండలాల నుంచి పెద్ద ఎత్తున</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8309/gollapaluresh-yadav-is-a-success-in-the-womens-power-in"><img src="https://www.inbtvnews.com/media/400/2025-08/img-20250828-wa0021.jpg" alt=""></a><br /><p><em><strong>ఐఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి ఆగష్టు 28;</strong></em>సూపర్ సిక్స్ హామీల్లో కీలక పథకమైన స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేసి, మహిళామణులు అందరికి ఆర్థిక భరోసాను చేకూర్చిన  కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు మహిళలచే కారంపూడి మండల కేంద్రంలోని ఆర్ &amp; బి బంగ్లా ఎదురుగా నేడు(శుక్రవారం) నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు గోళ్ళ. సురేష్ యాదవ్  కోరారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలన్నీ 90శాతం అమలయ్యాయని, ఏడాది కాలంలోనే ప్రజలకు సంతృప్తికరమైన సంక్షేమాన్ని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందించిందని వివరించారు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేసి, ఆడపడుచుల ఆర్థిక ప్రగతికి చేయూతనందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సభకు నియోజకవర్గంలోని అన్నీ మండలాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8309/gollapaluresh-yadav-is-a-success-in-the-womens-power-in</link>
                <guid>https://www.inbtvnews.com/article/8309/gollapaluresh-yadav-is-a-success-in-the-womens-power-in</guid>
                <pubDate>Fri, 29 Aug 2025 08:33:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2025-08/img-20250828-wa0021.jpg"                         length="17427"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా మత్తె కుమార్.</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఆగష్టు 17:</strong></em>ఉమ్మడి గుంటూరు జిల్లాల సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఎలక్షన్స్ సందర్భంగా గుంటూరు, పల్నాడు జిల్లా డిఎస్డివో పి నరసింహారెడ్డి, మరియు శ్రీకాకుళం జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ రమణ బాబు, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ కోఆర్డినేషన్ సెక్రెటరీ పి నరసింహ రెడ్డి, జిల్లా సాఫ్ట్బాల్ సెక్రెటరీ పి సామంత రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మాచర్ల సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం వ్యాయామ ఉపాధ్యాయుడు మత్తే కుమార్ ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. ఇందుకుగాను సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాచర్ల ప్రిన్సిపల్ సుజాత హర్షం వ్యక్తం చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మతేకుమార్ ని, మాచర్ల సెయింట్ ఆన్స్ స్కూల్ ఉపాధ్యాయ, ఉపాధ్యాయుని బృందం సంతోష్, ప్రతాప్, ప్రకాష్, వినేష్, వెంకట్, సబిత, శ్రీను, అనూష, వర్జీని అందరూ అభినందనలు తెలియజేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8279/matte-kumar-as-vice-president-of-guntur-district-softball-association"><img src="https://www.inbtvnews.com/media/400/2025-08/img-20250817-wa0013.jpg" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఆగష్టు 17:</strong></em>ఉమ్మడి గుంటూరు జిల్లాల సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఎలక్షన్స్ సందర్భంగా గుంటూరు, పల్నాడు జిల్లా డిఎస్డివో పి నరసింహారెడ్డి, మరియు శ్రీకాకుళం జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ రమణ బాబు, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ కోఆర్డినేషన్ సెక్రెటరీ పి నరసింహ రెడ్డి, జిల్లా సాఫ్ట్బాల్ సెక్రెటరీ పి సామంత రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మాచర్ల సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం వ్యాయామ ఉపాధ్యాయుడు మత్తే కుమార్ ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. ఇందుకుగాను సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాచర్ల ప్రిన్సిపల్ సుజాత హర్షం వ్యక్తం చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మతేకుమార్ ని, మాచర్ల సెయింట్ ఆన్స్ స్కూల్ ఉపాధ్యాయ, ఉపాధ్యాయుని బృందం సంతోష్, ప్రతాప్, ప్రకాష్, వినేష్, వెంకట్, సబిత, శ్రీను, అనూష, వర్జీని అందరూ అభినందనలు తెలియజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8279/matte-kumar-as-vice-president-of-guntur-district-softball-association</link>
                <guid>https://www.inbtvnews.com/article/8279/matte-kumar-as-vice-president-of-guntur-district-softball-association</guid>
                <pubDate>Sun, 17 Aug 2025 21:16:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2025-08/img-20250817-wa0013.jpg"                         length="111238"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవిని - ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>ఐఎన్ బి టైమ్స్, కారంపూడి ప్రతినిధి, ఆగష్టు 17;</strong>సీఎం సహాయ నిధిని పేదల పాలిట సంజీవని అని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. ఆదివారం మాచర్ల పట్టణం లోని మార్కెట్ యార్డ్ లో ట్రాక్టర్ ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో నియోజకవర్గంలోని  కారంపూడి గ్రామానికి చెందిన నాగేటి రాంబాబు అనే లబ్దిదారునికి సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన రూ. 45,000 వేల నగదు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. నిరుపేదల వైద్య ఖర్చుల నిమిత్తం ఆపన్న అస్తంలా ఉన్న సహాయ నిధిని ఆపదలో ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కారంపూడి టౌన్ మాజీ అధ్యక్షులు కటికల బాలకృష్ణ , తండా మస్తాన్ , సాగిన బోయిన నాగరాజు, తోకల శ్రీనివాసరావు, నాగేటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/8277/cm-assistant-fund-poor-palita-sanjeevini-mla-julakanti"><img src="https://www.inbtvnews.com/media/400/2025-08/img-20250817-wa0015.jpg" alt=""></a><br /><p><strong>ఐఎన్ బి టైమ్స్, కారంపూడి ప్రతినిధి, ఆగష్టు 17;</strong>సీఎం సహాయ నిధిని పేదల పాలిట సంజీవని అని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. ఆదివారం మాచర్ల పట్టణం లోని మార్కెట్ యార్డ్ లో ట్రాక్టర్ ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో నియోజకవర్గంలోని  కారంపూడి గ్రామానికి చెందిన నాగేటి రాంబాబు అనే లబ్దిదారునికి సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన రూ. 45,000 వేల నగదు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. నిరుపేదల వైద్య ఖర్చుల నిమిత్తం ఆపన్న అస్తంలా ఉన్న సహాయ నిధిని ఆపదలో ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కారంపూడి టౌన్ మాజీ అధ్యక్షులు కటికల బాలకృష్ణ , తండా మస్తాన్ , సాగిన బోయిన నాగరాజు, తోకల శ్రీనివాసరావు, నాగేటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంధ్రప్రదేశ్</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/8277/cm-assistant-fund-poor-palita-sanjeevini-mla-julakanti</link>
                <guid>https://www.inbtvnews.com/article/8277/cm-assistant-fund-poor-palita-sanjeevini-mla-julakanti</guid>
                <pubDate>Sun, 17 Aug 2025 21:11:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2025-08/img-20250817-wa0015.jpg"                         length="124203"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        