<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.inbtvnews.com/category/2/international" rel="self" type="application/rss+xml" />
                <generator>INB TIMES RSS Feed Generator</generator>
                <title>అంతర్జాతీయ - INB TIMES</title>
                <link>https://www.inbtvnews.com/category/2/rss</link>
                <description>అంతర్జాతీయ RSS Feed</description>
                
                            <item>
                <title>వైజాగ్ లో అర్ధరాత్రి యాసిడ్ కలకలం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై యాసిడ్ దాడి...</title>
                                    <description><![CDATA[<p><br /><em><strong>  ఐ ఎన్ బి న్యూస్ వైజాగ్ నవంబర్ 30 </strong></em>:ఆర్టీసీ బస్సులో తమ గమ్యస్థానాలకు వెళ్తున్న మహిళలపై అనూహ్యంగా దూసుకొచ్చిన ఓ దుండగుడు యాసిడ్‌ విసిరాడు. ఆ వెంటనే బస్సులో నుంచి దూకి పరారయ్యాడు.ఏం జరిగిందో తెలిసేలోపు యాసిడ్‌ దాడితో తీవ్ర గాయాలపాలయ్యారు. యాసిడ్‌ మంటలకు తాళలేక కేకలు వేయడంతో వెంటనే స్థానికులు స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన రాత్రిపూట విశాఖపట్టణంలో కలకలం రేపింది. పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.విశాఖపట్టణంలోని కంచరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను చల్లాడు. యాసిడ్‌ దాడితో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వెంటనే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ బస్సును నిలిపివేశారు. దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే అతడు పారిపోయాడు. యాసిడ్‌</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7730/acid-attack-on-passengers-traveling-in-kalikalam-rtc-bus-at"><img src="https://www.inbtvnews.com/media/400/2024-11/6675c2dd-dae5-4039-9d87-a1b8c095b280.jpg" alt=""></a><br /><p><br /><em><strong> ఐ ఎన్ బి న్యూస్ వైజాగ్ నవంబర్ 30 </strong></em>:ఆర్టీసీ బస్సులో తమ గమ్యస్థానాలకు వెళ్తున్న మహిళలపై అనూహ్యంగా దూసుకొచ్చిన ఓ దుండగుడు యాసిడ్‌ విసిరాడు. ఆ వెంటనే బస్సులో నుంచి దూకి పరారయ్యాడు.ఏం జరిగిందో తెలిసేలోపు యాసిడ్‌ దాడితో తీవ్ర గాయాలపాలయ్యారు. యాసిడ్‌ మంటలకు తాళలేక కేకలు వేయడంతో వెంటనే స్థానికులు స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన రాత్రిపూట విశాఖపట్టణంలో కలకలం రేపింది. పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.విశాఖపట్టణంలోని కంచరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను చల్లాడు. యాసిడ్‌ దాడితో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వెంటనే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ బస్సును నిలిపివేశారు. దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే అతడు పారిపోయాడు. యాసిడ్‌ దాడితో కళ్లు మండుతుండడంతో మహిళలను వెంటనే స్థానికులు ఆటోలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు</p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయ</category>
                                            <category>నేర వార్తలు</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7730/acid-attack-on-passengers-traveling-in-kalikalam-rtc-bus-at</link>
                <guid>https://www.inbtvnews.com/article/7730/acid-attack-on-passengers-traveling-in-kalikalam-rtc-bus-at</guid>
                <pubDate>Sat, 30 Nov 2024 13:30:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-11/6675c2dd-dae5-4039-9d87-a1b8c095b280.jpg"                         length="64881"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అమెరికా అధ్యక్షుడు గా డ్రానోల్ ట్రాంప్ ఘన విజయం</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 6: </strong></em>ఇకపై అమెరికన్లు స్వర్ణయుగం చూస్తారని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇలాంటి విజయాన్ని అమెరికా ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యా నించారు. ‘నా గెలుపు కోసం రిపబ్లికన్లు బాగా కష్టపడ్డారు. అమెరికాకు పూర్వవైభవం తీసుకొస్తా. అమెరికన్ల కష్టాలు తీరబోతున్నాయి. ఇంతటి ఘన విజయం అందించిన వారికి నాధన్యవాదాలు. ఇది అమెరికన్లు అందరూ గర్వించే సమయం' అని ఆయన పేర్కొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7529/dranol-trumps-victory-as-the-president-of-the-united-states"><img src="https://www.inbtvnews.com/media/400/2024-11/aadf1471-d4db-43f9-9c70-3fbc4266ee56.jpg" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 6: </strong></em>ఇకపై అమెరికన్లు స్వర్ణయుగం చూస్తారని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇలాంటి విజయాన్ని అమెరికా ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యా నించారు. ‘నా గెలుపు కోసం రిపబ్లికన్లు బాగా కష్టపడ్డారు. అమెరికాకు పూర్వవైభవం తీసుకొస్తా. అమెరికన్ల కష్టాలు తీరబోతున్నాయి. ఇంతటి ఘన విజయం అందించిన వారికి నాధన్యవాదాలు. ఇది అమెరికన్లు అందరూ గర్వించే సమయం' అని ఆయన పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయ</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7529/dranol-trumps-victory-as-the-president-of-the-united-states</link>
                <guid>https://www.inbtvnews.com/article/7529/dranol-trumps-victory-as-the-president-of-the-united-states</guid>
                <pubDate>Wed, 06 Nov 2024 15:41:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-11/aadf1471-d4db-43f9-9c70-3fbc4266ee56.jpg"                         length="105430"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title> తాజా సర్వే వచ్చేసింది.. డొనాల్డ్ ట్రంప్‌పై కమల హారిస్‌దే విజయం</title>
                                    <description><![CDATA[<p class="sub-title"><em><strong><span class="selectable-text copyable-text">ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 4:</span></strong></em>అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏయే రాష్ట్రాలు ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే విడుదలైంది. డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు పెద్దగా దృష్టిపెట్టని అయోవా (Iowa ) రాష్ట్రం స్వింగ్ స్టే్ట్‌గా మారే సూచనలు పుష్కలంగా ఉన్నాయని ‘డెస్ మోయిన్స్ రిజిస్టర్’ అనే వార్త పత్రిక సర్వే పేర్కొంది.అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. రేపు (మంగళవారం) దేశవ్యాప్తంగా అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో ప్రపంచం దృష్టంతా అటువైపే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏయే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7497/kamala-harris-has-won-over-donald-trump-according-to-the"><img src="https://www.inbtvnews.com/media/400/2024-11/donald_trump_fe062a0ffe_v_jpg.webp" alt=""></a><br /><p class="sub-title"><em><strong><span class="selectable-text copyable-text">ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 4:</span></strong></em>అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏయే రాష్ట్రాలు ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే విడుదలైంది. డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు పెద్దగా దృష్టిపెట్టని అయోవా (Iowa ) రాష్ట్రం స్వింగ్ స్టే్ట్‌గా మారే సూచనలు పుష్కలంగా ఉన్నాయని ‘డెస్ మోయిన్స్ రిజిస్టర్’ అనే వార్త పత్రిక సర్వే పేర్కొంది.అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. రేపు (మంగళవారం) దేశవ్యాప్తంగా అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో ప్రపంచం దృష్టంతా అటువైపే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏయే రాష్ట్రాలు ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే విడుదలైంది. డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు పెద్దగా దృష్టిపెట్టని అయోవా (Iowa ) రాష్ట్రం స్వింగ్ స్టే్ట్‌గా మారే సూచనలు పుష్కలంగా ఉన్నాయని ‘డెస్ మోయిన్స్ రిజిస్టర్’ అనే వార్త పత్రిక సర్వే పేర్కొంది.ఈ రాష్ట్రంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 44 శాతం ఓట్లు పడే అవకాశం ఉండగా.. ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్‌కు 47 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని ‘డెస్ మోయిన్స్ రిజిస్టర్’ సర్వే పేర్కొంది. మహిళలు, స్వతంత్రుల ఓట్లు ఎక్కువగా పడతాయని అంచనా వేసింది. అయితే ఈ పోల్‌ను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. ఇది నకిలీ సర్వే అని కొట్టిపారేశారు. ‘‘నా శత్రువుల్లో ఒకరు ఇప్పుడే పోల్ సర్వే విడుదల చేశారు. నాకు 3 శాతం ఓట్లు తగ్గాయట. జోనీ ఎర్నెస్ట్ (అయోవా సెనేటర్) నాకు ఫోన్ చేశారు. అందరూ నాకు కాల్ చేశారు. మీరు అయోవాలో ఓడిపోతున్నారని వారు చెప్పారు. కానీ నాకు రైతుల ప్రేమ ఉంది. వారు నన్ను అభిమానిస్తున్నారు. నేను వారిని ప్రేమిస్తు్న్నాను’’ ట్రంప వ్యాఖ్యానించారు. ఈ మేరకు పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు.కాగా అయోవా రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షురాలు కమల హారిస్ కూడా ప్రచారం చేయలేదు. దీంతో ఈ రాష్ట్రంలో గెలుపెవరిది అనేది ఆసక్తికరంగా మారింది. గా రేపు (నవంబర్ 5) అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా ఎన్నికల్లో ఫలితాలను ఊహించలేని 7 స్వింగ్ రాష్ట్రాలు ఉన్నాయి. అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఇరువురూ పలుమార్లు విస్తృతంగా ప్రచారం చేశారు.కాగా ఆదివారం నాటికి అమెరికాలో ఇప్పటికే 75 మిలియన్ల మంది అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్లంతా ముందస్తు, ఈ-మెయిల్ ద్వారా ఓట్లు వేశారని ఎన్నికలను ట్రాక్ చేసే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ఎలక్షన్ ల్యా్బ్ రిపోర్ట్ పేర్కొంది. కాగా ఐయోవా రాష్ట్రంలో ఇప్పటికే ఓటు వేసినతో పాటు వేయాలని భావిస్తు్న్నవారి నుంచి అభిప్రాయాన్ని సేకరించామని మోస్ మోయిన్స్ సర్వే పేర్కొంది. అక్టోబర్ 28 నుంచి 31 వరకు నిర్వహించారని తెలిపింది. మహిళలు, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడివారు, స్వతంత్రులు ఉన్న ఓటర్లు కమలా హారిస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు సర్వే పేర్కొంది. కాగా ఐయోవా రాష్ట్రాన్ని గత రెండు ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ దాదాపు 10 పాయింట్ల తేడాతో గెలుచుకున్నారు. అయితే అంతకముందు 2008, 2012లలో బరాక్ ఒబామా ఇక్కడి నుంచి గెలవడం గమనార్హం.</p>
<div></div>
<div></div>
<p class="st-inarticle-paragraph"> </p>
<div class="st-placement standard_3 inArticle"></div>
<p> </p>
<div>
<div class="whatsapp_btn"> </div>
</div>
<div></div>
<div class="article-img">
<div class="st-placement standard_1 inImage"></div>
</div>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయ</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7497/kamala-harris-has-won-over-donald-trump-according-to-the</link>
                <guid>https://www.inbtvnews.com/article/7497/kamala-harris-has-won-over-donald-trump-according-to-the</guid>
                <pubDate>Mon, 04 Nov 2024 16:22:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-11/donald_trump_fe062a0ffe_v_jpg.webp"                         length="31804"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు...</title>
                                    <description><![CDATA[<p class="sub-title"><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 30:</strong></em>మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడిని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. 1990లలో కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టు పెట్టిన ఈ బంగారాన్నిక్రమంగా దేశంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక పరిణామం జరిగింది.కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ధన త్రయోదశి రోజున (మంగళవారం) ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ నుంచి ఏకంగా 102 టన్నుల బంగారాన్ని మన దేశానికి తరలించింది. ఈ బంగారు ఖజానా మొత్తం మనదే. 1990లలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు తాకట్టు పెట్టి రుణాలు సేకరించింది. అయితే భద్రతతో పాటు వేర్వేరు కారణాలతో బంగారాన్ని అక్కడే చాలా కాలం నిల్వ చేసింది. అయితే తాజాగా అత్యంత వ్యూహాత్మకంగా ఈ బంగారాన్ని క్రమక్రమంగా భారత్‌కు తరలిస్తోంది.తాజాగా మంగళవారం నాడు అనగా ధన త్రయోదశి రోజున 102 టన్నుల బంగారాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో భారత్‌కు తీసుకొచ్చింది.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7448/because-of-the-heavy-movement-of-gold-from-england"><img src="https://www.inbtvnews.com/media/400/2024-10/gold_reserves_6869527967_v_jpg.webp" alt=""></a><br /><p class="sub-title"><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 30:</strong></em>మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడిని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. 1990లలో కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టు పెట్టిన ఈ బంగారాన్నిక్రమంగా దేశంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక పరిణామం జరిగింది.కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ధన త్రయోదశి రోజున (మంగళవారం) ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ నుంచి ఏకంగా 102 టన్నుల బంగారాన్ని మన దేశానికి తరలించింది. ఈ బంగారు ఖజానా మొత్తం మనదే. 1990లలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు తాకట్టు పెట్టి రుణాలు సేకరించింది. అయితే భద్రతతో పాటు వేర్వేరు కారణాలతో బంగారాన్ని అక్కడే చాలా కాలం నిల్వ చేసింది. అయితే తాజాగా అత్యంత వ్యూహాత్మకంగా ఈ బంగారాన్ని క్రమక్రమంగా భారత్‌కు తరలిస్తోంది.తాజాగా మంగళవారం నాడు అనగా ధన త్రయోదశి రోజున 102 టన్నుల బంగారాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో భారత్‌కు తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక విమానాలను కూడా ఉపయోగించింది. తాజా తరలింపుతో కలుపుకొని మన దేశంలో బంగారం నిల్వలు 510.5 టన్నులకు చేరాయి. ఇంగ్లండ్‌లో దాచింది మొత్తం 855 టన్నులు కాగా మిగతా పసిడి ఆ బ్యాంక్‌లోనే ఉంది.అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులు మారిపోతుండడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బంగారాన్ని మన దేశంలోనే సురక్షితంగా దాచుకోవడం మంచిదని ఆర్బీఐ యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు కూడా ఇందుకు కారణంగా ఉంది. అందుకే క్రమంగా బంగారాన్ని తరలిస్తోంది. తరలింపు ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 2022 నుండి ఇప్పటివరకు మొత్తం 214 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చింది. దీంతో స్వదేశంలో నిల్వ ఉన్న బంగారం నిల్వలు 510.5 టన్నులకు పెరిగాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఇంకా 324 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. మరి ఈ బంగారాన్ని కూడా ఆర్బీఐ ఎప్పుడు తరలిస్తుందో వేచిచూడాలి.</p>
<div></div>
<p class="st-inarticle-paragraph"> </p>
<div class="st-placement standard_3 inArticle">
<div class="st-adunit-inarticle st-inarticle-slot">
<div class="st-adunit st-adunit-tagged st-reset st-show">
<div class="st-adunit-ad st-reset">
<div class="st-display-render st-reset open 320x50">
<div class="st-canvas st-reset horizontal-static">
<div class="x-to-close st-reset"> </div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
<p> </p>
<div></div>
<div class="article-img">
<div class="st-placement standard_1 inImage"></div>
</div>]]></content:encoded>
                
                                                            <category>దేశం</category>
                                            <category>అంతర్జాతీయ</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7448/because-of-the-heavy-movement-of-gold-from-england</link>
                <guid>https://www.inbtvnews.com/article/7448/because-of-the-heavy-movement-of-gold-from-england</guid>
                <pubDate>Wed, 30 Oct 2024 14:50:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-10/gold_reserves_6869527967_v_jpg.webp"                         length="67124"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రతన్ టాటా నాకూ సలహాలిచ్చేవారు: బ్రిటన్ మాజీ PM</title>
                                    <description><![CDATA[<div class="newsItem noBorder">
<div class="nPost">
<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 21:</strong></em>చంద్రుడి సౌత్‌పోల్‌లో రోవర్‌ను దించిన చంద్రయాన్3 సహా అనేక అంశాల వల్ల భారత్‌పై వెస్ట్ దృష్టికోణం మారిందని బ్రిటన్ మాజీ PM డేవిడ్ కామెరాన్ అన్నారు. జాగ్వార్‌ను టాటా కొనడంతో UKలో జపాన్‌ పెట్టుబడుల్ని భారత్ దాటేసిందన్నారు. ‘టాటా పెట్టుబడి నాకో వేకప్‌ కాల్‌. ప్రపంచ స్థాయికి భారత ఎకానమీ ఎదిగిందని, గొప్ప పనులు చేయబోతోందని గ్రహించాను. నేను PMగా ఉన్నప్పుడు రతన్ టాటా నాకు సలహాదారుగా ఉండేవారు’ అని అన్నారు.</p>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7398/bomb-threats-to-planes-is-a-sensational-decision-of-union"><img src="https://www.inbtvnews.com/media/400/2024-10/1729496638952_1199-normal-wifi.webp" alt=""></a><br /><div class="newsItem noBorder">
<div class="nPost">
<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 21:</strong></em>చంద్రుడి సౌత్‌పోల్‌లో రోవర్‌ను దించిన చంద్రయాన్3 సహా అనేక అంశాల వల్ల భారత్‌పై వెస్ట్ దృష్టికోణం మారిందని బ్రిటన్ మాజీ PM డేవిడ్ కామెరాన్ అన్నారు. జాగ్వార్‌ను టాటా కొనడంతో UKలో జపాన్‌ పెట్టుబడుల్ని భారత్ దాటేసిందన్నారు. ‘టాటా పెట్టుబడి నాకో వేకప్‌ కాల్‌. ప్రపంచ స్థాయికి భారత ఎకానమీ ఎదిగిందని, గొప్ప పనులు చేయబోతోందని గ్రహించాను. నేను PMగా ఉన్నప్పుడు రతన్ టాటా నాకు సలహాదారుగా ఉండేవారు’ అని అన్నారు.</p>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయ</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7398/bomb-threats-to-planes-is-a-sensational-decision-of-union</link>
                <guid>https://www.inbtvnews.com/article/7398/bomb-threats-to-planes-is-a-sensational-decision-of-union</guid>
                <pubDate>Mon, 21 Oct 2024 16:00:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-10/1729496638952_1199-normal-wifi.webp"                         length="53490"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇక సహించేది లేదు- చంద్రబాబు సీరియస్ వార్నింగ్..!!  </title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ అమరావతి, అక్టోబర్ 11:</strong></em>ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎవరి పనికి వారు పరిమితం కావాలని తేల్చి చెప్పారు. వాస్తవ పరిస్థితులు తమకు తెలియకుండా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అంతా బాగుందనే తప్పుడు సమాచారం ఇచ్చినా సహించనని సీఎం తేల్చేసారు. అత్సుత్సాహం పనికి రాదని స్పష్టం చేసారు. పరిధి దాటి వ్యవహరిస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కొందరు ప్రభుత్వ అధికారుల పని తీరు పైన వస్తున్న విమర్శల పైన చంద్రబాబు స్పందించారు. అధికారులు అత్యుత్సాహంతో తమ పరిధి దాటి రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వకుండా కట్టడి చేయాలని సీఎస్ కు సూచించారు. అధికారులు మీడియా ముందు పరిపాలన సంబంధిత అంశాలు మాత్రమే మాట్లాడాలని, రాజకీయ అంశాలు నాయకులు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. విశాఖ ఇసుక వ్యవహారంలో అధికారులు వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/7335/cant-tolerate-anymore-chandrababus-serious-warning"><img src="https://www.inbtvnews.com/media/400/2024-10/chandrababu13-1728639690.webp" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ అమరావతి, అక్టోబర్ 11:</strong></em>ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎవరి పనికి వారు పరిమితం కావాలని తేల్చి చెప్పారు. వాస్తవ పరిస్థితులు తమకు తెలియకుండా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అంతా బాగుందనే తప్పుడు సమాచారం ఇచ్చినా సహించనని సీఎం తేల్చేసారు. అత్సుత్సాహం పనికి రాదని స్పష్టం చేసారు. పరిధి దాటి వ్యవహరిస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కొందరు ప్రభుత్వ అధికారుల పని తీరు పైన వస్తున్న విమర్శల పైన చంద్రబాబు స్పందించారు. అధికారులు అత్యుత్సాహంతో తమ పరిధి దాటి రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వకుండా కట్టడి చేయాలని సీఎస్ కు సూచించారు. అధికారులు మీడియా ముందు పరిపాలన సంబంధిత అంశాలు మాత్రమే మాట్లాడాలని, రాజకీయ అంశాలు నాయకులు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. విశాఖ ఇసుక వ్యవహారంలో అధికారులు వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.కొద్ది రోజుల క్రితం అనంతపురంలో రాముల వారి రథం తగలబడిన ఘటనలో అక్కడ ఎస్పీ చేసిన ప్రకటన చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. అదే విధంగా విజయవాడ వరదల సమయం లో కొందరు అధికారులు అత్యుత్సాహం తో చేసిన ప్రకటనలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాయని మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. తాజా మంత్రివర్గ సమావేశానికి ప్రారంభం వేళ ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర మంత్రులు ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసారు. దీంతో.. ముఖ్యమంత్రి వెంటనే సీఎస్ కు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.మద్యం టెండర్ల అంశంలోనూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. టెండర్లలో ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక చేసారు. మద్యం టెండర్లలో కూటమి నేతల జోక్యం పైన మీడియాలో పెద్ద ఎత్తున కధనాలు వచ్చాయి. ఆ తరువాత సీఎంఓ స్పందించి నేతలెవరూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టత ఇచ్చింది. ఆ తరువాత రెండు రోజుల మద్యం దరఖాస్తులకు సమయం పొడిగించారు. నేటతో ఆ సమయం ముగియనుంది.<br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయ</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/7335/cant-tolerate-anymore-chandrababus-serious-warning</link>
                <guid>https://www.inbtvnews.com/article/7335/cant-tolerate-anymore-chandrababus-serious-warning</guid>
                <pubDate>Fri, 11 Oct 2024 15:58:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-10/chandrababu13-1728639690.webp"                         length="12638"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[M.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాక్ గ‌గ‌న‌త‌లం మీదుగా మోదీ విమానం?</title>
                                    <description><![CDATA[<p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ ఆగస్టు 25:</strong></em>ఇటీవల పోలాండ్ నుంచి భార‌త్‌కు తిరుగు ప్ర‌యాణ‌మైన PM మోదీ ప్ర‌యాణిస్తున్న ప్రత్యేక విమానం 46 నిమిషాలు పాక్ గ‌గ‌న‌త‌లాన్ని వినియోగించుకుంద‌ని అక్కడి మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. రాత్రి 11:00 గంటలకు చిత్రాల్ మీదుగా పాక్‌లోకి ప్రవేశించి, ఇస్లామాబాద్-లాహోర్‌లోని ఎయిర్ కంట్రోల్ ప్రాంతాలను వినియోగించినట్లు చెబుతున్నాయి. తిరిగి అమృత్‌సర్ మీదుగా 11:46 గంటలకు భారత గగనతలంలోకి ప్రవేశించిందని పేర్కొన్నాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/6841/modis-flight-over-pakistan-airspace"><img src="https://www.inbtvnews.com/media/400/2024-08/1724580544508-normal-wifi.webp" alt=""></a><br /><p><em><strong>ఐ ఎన్ బి టైమ్స్ ఆగస్టు 25:</strong></em>ఇటీవల పోలాండ్ నుంచి భార‌త్‌కు తిరుగు ప్ర‌యాణ‌మైన PM మోదీ ప్ర‌యాణిస్తున్న ప్రత్యేక విమానం 46 నిమిషాలు పాక్ గ‌గ‌న‌త‌లాన్ని వినియోగించుకుంద‌ని అక్కడి మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. రాత్రి 11:00 గంటలకు చిత్రాల్ మీదుగా పాక్‌లోకి ప్రవేశించి, ఇస్లామాబాద్-లాహోర్‌లోని ఎయిర్ కంట్రోల్ ప్రాంతాలను వినియోగించినట్లు చెబుతున్నాయి. తిరిగి అమృత్‌సర్ మీదుగా 11:46 గంటలకు భారత గగనతలంలోకి ప్రవేశించిందని పేర్కొన్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయ</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/6841/modis-flight-over-pakistan-airspace</link>
                <guid>https://www.inbtvnews.com/article/6841/modis-flight-over-pakistan-airspace</guid>
                <pubDate>Sun, 25 Aug 2024 17:57:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-08/1724580544508-normal-wifi.webp"                         length="27312"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[kalyani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>యుద్ధ భూమిలో పరిష్కారం లభించదు: పోలండ్ ప్రధానితో మోడీ భేటీ, కీలక వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:left;"><em><strong>ఐఎన్బిటైమ్స్ఆగస్టు23</strong></em><em><strong>:</strong></em>యుద్ధభూమిలోఏసమస్యకుపరిష్కారాలులభించదనేవిషయాన్నిభారత్బలంగావిశ్వసిస్తున్నట్లుప్రధానినరేంద్రమోడీతెలిపారు.ఉక్రెన్టుపశ్చిమాసియాలోకొనసాగుతున్నసంక్షోభాలుతీవ్రఆందోళనకరమనిఅన్నారు.రష్యాఉక్రెయిన్యుద్ధంపైతీవ్రఆందోళననువ్యక్తంచేసినఆయన..ఆప్రాంతంలోశాంతి,సుస్థిరతపునరుద్ధరణకుఅన్నివిధాలాసహకరించేందుకుభారత్సిద్ధంగాఉందనిస్పష్టంచేశారు.పోలండ్‌లోపర్యటిస్తున్నప్రధానిమోడీఆదేశప్రధానిడొనాల్డ్‌టస్క్‌తోభేటీతర్వాతఈమేరకువ్యాఖ్యలుచేశారు.'ఉక్రెయిన్‌,పశ్చిమాసియాలోజరుగుతున్నయుద్ధాలుమనందరికీతీవ్రఆందోళనకలిగించేవి.యుద్ధక్షేత్రంలోఏసమస్యకూపరిష్కారందొరకదనిభారత్‌బలంగావిశ్వసిస్తోంది.ఏసంక్షోభంలోనైనాన్యప్రజలుప్రాణాలుకోల్పోవడంయావత్మానవాళికేఅతిపెద్దసవాల్గామారింది.ధ్యమైనంతత్వరగాశాంతి,సుస్థిరతనెలకొనడానికిమేముదౌత్యాన్ని,చర్చలనుసమర్థిస్తాం.అందుకోసంభారత్తనమిత్రదేశాలతోకలిసిఅన్నివిధాలాసహకరించేందుకుసిద్ధంగాఉంది'అనిప్రధానినరేంద్రమోడీపేర్కొన్నారు.రెండురోజులవిదేశీపర్యటనలోభాగంగాపోలండ్వెళ్లినప్రధానిమోడీ..ఆదేశప్రధానిడొనాల్డ్టస్క్‌తోభేటీఅయ్యారు.ఈసందర్భంగాఇరుదేశాలమధ్యబంధాన్నిద్వైపాక్షికసంబంధాలనుమరింతబలోపేతంచేసేందుకుచర్చించామని,తమసంబంధాలనువ్యూహాత్మకభాగస్వామ్యంగామార్చుకోవాలనినిర్ణయించుకున్నామన్నారు.ప్రపంచసవాళ్లనుఎదుర్కోవడానికిఈసమయంలోఐక్యరాజ్యసమితి,ఇతరప్రపంచసంస్థల్లోసంస్కరణలుఅవసరమనిభారత్‌,పోలండ్భావిస్తున్నట్లుప్రధానిమోడీతెలిపారు.రష్యాఉక్రెయిన్యుద్ధసమయంలోభారతవిద్యార్థులతరలింపునకుపోలండ్‌ఎంతోసహకరించిందని,అందుకుకృతజ్ఞతలుతెలుపుతున్నామనిఅన్నారుప్రధానిమోడీ.భేటీలోభాగంగాపలుఅంశాలపైఇరువురుచర్చలుజరిపారు.రక్షణ,భద్రతరంగాల్లోసహకారాన్నిపెంపొందించేవిషయాలపైచర్చించినట్లుప్రధానిమోడీఎక్స్వేదికగాతెలిపారు.రెండుదేశాలప్రజలకుప్రయోజనంచేకూరేలాసామాజికద్రతాఒప్పందానికిమేముఅంగీకరించడంసంతోషకరంగాఉందనివ్యాఖ్యానించారు.రెండుదేశాలభాగస్వామ్యంలోఈపర్యటనచాలాప్రత్యేకమైనదనిపోలండ్ప్రధానిడొనాల్డ్టస్క్‌అన్నారు.45ఏళ్లఅనంతరంభారతప్రధానినివార్సాలోచూడటంసంతోషంగాఉందని,ఈపర్యటనఇరుదేశాలభాగస్వమ్యనికిసరికొత్తఊపునిస్తుందిఅనిఅన్నారు.కాగా,రెండురోజులలండ్పర్యటనఅనంతరంప్రధానిమోడీఉక్రెయిన్​‌కు వెళ్లనున్నారు. పోలండ్‌ నుంచి రైలులో బయలుదేరి 10 గంటల ప్రయాణం అనంతరం మోడీ ఉక్రెయిన్‌కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీఅవుతారు. అక్కడి పరిస్థితులపై చర్చించనున్నారు.<br /><br /><br /><br /><br /><br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/6781/no-solution-can-be-found-in-the-land-of-war"><img src="https://www.inbtvnews.com/media/400/2024-08/2nosolutionfoundinwarlandmodimeetspolandpm-1724352933.webp" alt=""></a><br /><p style="text-align:left;"><em><strong>ఐఎన్బిటైమ్స్ఆగస్టు23</strong></em><em><strong>:</strong></em>యుద్ధభూమిలోఏసమస్యకుపరిష్కారాలులభించదనేవిషయాన్నిభారత్బలంగావిశ్వసిస్తున్నట్లుప్రధానినరేంద్రమోడీతెలిపారు.ఉక్రెన్టుపశ్చిమాసియాలోకొనసాగుతున్నసంక్షోభాలుతీవ్రఆందోళనకరమనిఅన్నారు.రష్యాఉక్రెయిన్యుద్ధంపైతీవ్రఆందోళననువ్యక్తంచేసినఆయన..ఆప్రాంతంలోశాంతి,సుస్థిరతపునరుద్ధరణకుఅన్నివిధాలాసహకరించేందుకుభారత్సిద్ధంగాఉందనిస్పష్టంచేశారు.పోలండ్‌లోపర్యటిస్తున్నప్రధానిమోడీఆదేశప్రధానిడొనాల్డ్‌టస్క్‌తోభేటీతర్వాతఈమేరకువ్యాఖ్యలుచేశారు.'ఉక్రెయిన్‌,పశ్చిమాసియాలోజరుగుతున్నయుద్ధాలుమనందరికీతీవ్రఆందోళనకలిగించేవి.యుద్ధక్షేత్రంలోఏసమస్యకూపరిష్కారందొరకదనిభారత్‌బలంగావిశ్వసిస్తోంది.ఏసంక్షోభంలోనైనాన్యప్రజలుప్రాణాలుకోల్పోవడంయావత్మానవాళికేఅతిపెద్దసవాల్గామారింది.ధ్యమైనంతత్వరగాశాంతి,సుస్థిరతనెలకొనడానికిమేముదౌత్యాన్ని,చర్చలనుసమర్థిస్తాం.అందుకోసంభారత్తనమిత్రదేశాలతోకలిసిఅన్నివిధాలాసహకరించేందుకుసిద్ధంగాఉంది'అనిప్రధానినరేంద్రమోడీపేర్కొన్నారు.రెండురోజులవిదేశీపర్యటనలోభాగంగాపోలండ్వెళ్లినప్రధానిమోడీ..ఆదేశప్రధానిడొనాల్డ్టస్క్‌తోభేటీఅయ్యారు.ఈసందర్భంగాఇరుదేశాలమధ్యబంధాన్నిద్వైపాక్షికసంబంధాలనుమరింతబలోపేతంచేసేందుకుచర్చించామని,తమసంబంధాలనువ్యూహాత్మకభాగస్వామ్యంగామార్చుకోవాలనినిర్ణయించుకున్నామన్నారు.ప్రపంచసవాళ్లనుఎదుర్కోవడానికిఈసమయంలోఐక్యరాజ్యసమితి,ఇతరప్రపంచసంస్థల్లోసంస్కరణలుఅవసరమనిభారత్‌,పోలండ్భావిస్తున్నట్లుప్రధానిమోడీతెలిపారు.రష్యాఉక్రెయిన్యుద్ధసమయంలోభారతవిద్యార్థులతరలింపునకుపోలండ్‌ఎంతోసహకరించిందని,అందుకుకృతజ్ఞతలుతెలుపుతున్నామనిఅన్నారుప్రధానిమోడీ.భేటీలోభాగంగాపలుఅంశాలపైఇరువురుచర్చలుజరిపారు.రక్షణ,భద్రతరంగాల్లోసహకారాన్నిపెంపొందించేవిషయాలపైచర్చించినట్లుప్రధానిమోడీఎక్స్వేదికగాతెలిపారు.రెండుదేశాలప్రజలకుప్రయోజనంచేకూరేలాసామాజికద్రతాఒప్పందానికిమేముఅంగీకరించడంసంతోషకరంగాఉందనివ్యాఖ్యానించారు.రెండుదేశాలభాగస్వామ్యంలోఈపర్యటనచాలాప్రత్యేకమైనదనిపోలండ్ప్రధానిడొనాల్డ్టస్క్‌అన్నారు.45ఏళ్లఅనంతరంభారతప్రధానినివార్సాలోచూడటంసంతోషంగాఉందని,ఈపర్యటనఇరుదేశాలభాగస్వమ్యనికిసరికొత్తఊపునిస్తుందిఅనిఅన్నారు.కాగా,రెండురోజులలండ్పర్యటనఅనంతరంప్రధానిమోడీఉక్రెయిన్​‌కు వెళ్లనున్నారు. పోలండ్‌ నుంచి రైలులో బయలుదేరి 10 గంటల ప్రయాణం అనంతరం మోడీ ఉక్రెయిన్‌కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీఅవుతారు. అక్కడి పరిస్థితులపై చర్చించనున్నారు.<br /><br /><br /><br /><br /><br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయ</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/6781/no-solution-can-be-found-in-the-land-of-war</link>
                <guid>https://www.inbtvnews.com/article/6781/no-solution-can-be-found-in-the-land-of-war</guid>
                <pubDate>Fri, 23 Aug 2024 12:22:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-08/2nosolutionfoundinwarlandmodimeetspolandpm-1724352933.webp"                         length="29018"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆ సస్పెన్స్‌కు తెర దించిన దళపతి విజయ్: 30 అడుగుల పసుపు జెండా  </title>
                                    <description><![CDATA[<p>ఐ ఎన్ బి టైమ్స్ ఆగస్టు 22 :ప్రముఖ తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇదివరకే సొంత పార్టీని ప్రకటించారు. ఆయన పొలిటికల్ ఎంట్రీపై అప్పటివరకు వచ్చిన గాసిప్స్ అన్నీ వాస్తవ రూపాన్ని దాల్చాయి. విజయ్ పెట్టే పార్టీ ఎలా ఉండొచ్చు? దాని పేరేంటీ?..అనే ప్రశ్నలకుతెరపడిందప్పట్లోతమిళనాట ఇళయ దళపతిగా లక్షలాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్న ఉన్న విజయ్.. రాజకీయ అరంగేట్రం చేశారు. తాను నెలకొల్పిన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం (TVK) నామకరణం చేసినట్లు తెలిపారు. సౌతిండియన్ సూపర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులు ఉన్న రజినీకాంత్ చేయలేని పనిని విజయ్ సాధించినట్టయింది.సినిమా నటులు వెండితెర మీది నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. తమిళనాడులో కోట్లాది మంది అభిమానుల ఆరాధ్యదైవాలుగా నిలిచిన ఎం జీ రామచంద్రన్, జయలలిత రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత.. ఇద్దరి బ్యాక్‌గ్రౌండ్ సినిమాలే. బహుభాషా నటుడు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/6767/dalapati-vijays-30-foot-yellow-flag-brought-the-curtain-down-on"><img src="https://www.inbtvnews.com/media/400/2024-08/actorvijaypartyflag-1724295994.webp" alt=""></a><br /><p>ఐ ఎన్ బి టైమ్స్ ఆగస్టు 22 :ప్రముఖ తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇదివరకే సొంత పార్టీని ప్రకటించారు. ఆయన పొలిటికల్ ఎంట్రీపై అప్పటివరకు వచ్చిన గాసిప్స్ అన్నీ వాస్తవ రూపాన్ని దాల్చాయి. విజయ్ పెట్టే పార్టీ ఎలా ఉండొచ్చు? దాని పేరేంటీ?..అనే ప్రశ్నలకుతెరపడిందప్పట్లోతమిళనాట ఇళయ దళపతిగా లక్షలాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్న ఉన్న విజయ్.. రాజకీయ అరంగేట్రం చేశారు. తాను నెలకొల్పిన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం (TVK) నామకరణం చేసినట్లు తెలిపారు. సౌతిండియన్ సూపర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులు ఉన్న రజినీకాంత్ చేయలేని పనిని విజయ్ సాధించినట్టయింది.సినిమా నటులు వెండితెర మీది నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. తమిళనాడులో కోట్లాది మంది అభిమానుల ఆరాధ్యదైవాలుగా నిలిచిన ఎం జీ రామచంద్రన్, జయలలిత రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత.. ఇద్దరి బ్యాక్‌గ్రౌండ్ సినిమాలే. బహుభాషా నటుడు కమల్ హాసన్.. మక్కళ్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్వయానా కమల్ హాసన్ సైతం ఓటమి చవి చూడాల్సి వచ్చింది. తాజాగా- తమిళగ వెట్రి కజగం పార్టీ జెండా, ఎన్నికల గుర్తును విజయ్ ఆవిష్కరించనున్నారు. చెన్నై పనైయ్యూర్‌లో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చెన్నైలో చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను రెండురోజులుగా విజయ్ స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు.ఈ కార్యక్రమానికి తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి నుంచి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. 100 మందికి పైగా జర్నలిస్టులను ఆహ్వానించారు. దాదాపుగా 30 అడుగుల ఎత్తయిన పార్టీ పతాకాన్ని విజయ్ ఆవిష్కరిస్తారని, ఎన్నికల గుర్తునూ విడుదల చేస్తారని టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ సూచనప్రాయంగా వెల్లడించారు.<br /><br /><br /><br /><br /><br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయ</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/6767/dalapati-vijays-30-foot-yellow-flag-brought-the-curtain-down-on</link>
                <guid>https://www.inbtvnews.com/article/6767/dalapati-vijays-30-foot-yellow-flag-brought-the-curtain-down-on</guid>
                <pubDate>Thu, 22 Aug 2024 17:33:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-08/actorvijaypartyflag-1724295994.webp"                         length="13794"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎన్నికల వేళ.. బైడెన్ సంచలనం: ఆసియాలో ఉద్రిక్తత?</title>
                                    <description><![CDATA[<p>గడువు సమీపిస్తోన్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి పతకా స్థాయికి చేరుకుంటోంది. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరగబోయే ఈ ఎన్నికల్లో అధ్యక్షుడి కుర్చీ కోసం పోటీ పడే అభ్యర్థులు ఖరారు కావడంతో ర్యాలీలు, పబ్లిక్ ర్యాలీలు, డిబేట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2016 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2019లో పరాజయం పాలయ్యారు. మూడోసారి బరిలో దిగారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ బరిలో దిగారు.అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చారు. పార్టీని గెలిపించే క్రమంలో కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారాయన. తాజాగా సరికొత్త అణ్వాయుధ విధానాలకు సంబంధించిన ముసాయిదాలపై సంతకం చేశారు.న్యూక్లియర్ ఎంప్లాయ్‌మెంట్ గైడెన్స్గా దీనికి పేరు పెట్టారు.అన్ని రంగాల్లోనూ తనకు ప్రత్యర్థిగా ఎదిగిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/6735/bidens-sensation-during-the-election-is-tension-in-asia"><img src="https://www.inbtvnews.com/media/400/2024-08/joebiden2-1724205083.webp" alt=""></a><br /><p>గడువు సమీపిస్తోన్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి పతకా స్థాయికి చేరుకుంటోంది. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరగబోయే ఈ ఎన్నికల్లో అధ్యక్షుడి కుర్చీ కోసం పోటీ పడే అభ్యర్థులు ఖరారు కావడంతో ర్యాలీలు, పబ్లిక్ ర్యాలీలు, డిబేట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2016 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2019లో పరాజయం పాలయ్యారు. మూడోసారి బరిలో దిగారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ బరిలో దిగారు.అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చారు. పార్టీని గెలిపించే క్రమంలో కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారాయన. తాజాగా సరికొత్త అణ్వాయుధ విధానాలకు సంబంధించిన ముసాయిదాలపై సంతకం చేశారు.న్యూక్లియర్ ఎంప్లాయ్‌మెంట్ గైడెన్స్గా దీనికి పేరు పెట్టారు.అన్ని రంగాల్లోనూ తనకు ప్రత్యర్థిగా ఎదిగిన చైనాను దూకుడును నిలువరించే క్రమంలో కొత్త అణ్వాయుధ విధానాలను తెరమీదికి తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జో బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఆసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణానికి కారణమౌతుందనే వాదనలూ లేకపోలేదు.ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అమెరికా తన అణ్వస్త్ర విధానాలను సమీక్షిస్తుంటుంది. అధిక భాగం పాత విధానాల్లో స్వల్ప మార్పులు లేదా యధాతథంగా దాన్ని ఆమోదిస్తుంటుంది. ఈ దఫా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది అగ్రరాజ్యం. కీలక మార్పులు చేర్పులు చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.దీనిపై జో బైడెన్ అధికారిక నివాసం వైట్ హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమోదం కోసం ఓ అన్ ప్లాన్డ్ నోటిఫికేషన్‌‌ను యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్‌కు పంపించే అవకాశం ఉందంటూ వైట్ హౌస్ పేర్కొందని, అది న్యూక్లియర్ ఎంప్లాయ్‌మెంట్ గైడెన్స్ కావొచ్చని న్యూయార్క్ టైమ్స్ అంచనా వేసింది.ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అమెరికా తన అణ్వస్త్ర విధానాలను సమీక్షిస్తుంటుంది. అధిక భాగం పాత విధానాల్లో స్వల్ప మార్పులు లేదా యధాతథంగా దాన్ని ఆమోదిస్తుంటుంది. ఈ దఫా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది అగ్రరాజ్యం. కీలక మార్పులు చేర్పులు చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.<br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయ</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/6735/bidens-sensation-during-the-election-is-tension-in-asia</link>
                <guid>https://www.inbtvnews.com/article/6735/bidens-sensation-during-the-election-is-tension-in-asia</guid>
                <pubDate>Wed, 21 Aug 2024 17:32:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-08/joebiden2-1724205083.webp"                         length="18790"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[INB]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హార్ట్ ఎటాక్‌లను దూరం చేసే సరికొత్త మందు భారత మార్కెట్లోకి ఇంజెక్షన్‌ రూపంలో అందుబాటులోకి ఇన్‌క్లిసిరాన్‌ </title>
                                    <description><![CDATA[<p><strong>ఐ ఎన్ బి టైమ్స్ ఇంటర్నేషనల్ డెస్క్ జూలై 26</strong>: <strong>హార్ట్‌ ఎటాక్‌లు డబుల్‌..</strong><br />గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య భారతదేశంలో భారీగా పెరుగుతోంది. హృద్రోగ సమస్యల కారణంగా ఏటా సంభవిస్తున్న మరణాల్లో 20 శాతం మంది పురుషులు గుండెపోటుతో మరణిస్తుండగా 17 శాతం మంది మహిళలు అదే సమస్యతో చనిపోతున్నారు. గత 30 ఏళ్లలో గుండె సంబంధిత వ్యాధులతో సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో పదేళ్ల ముందే గుండె సంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. యుక్తవయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల మరింతగా పెరి గింది. గుండెపోటుకు ఎన్నో కారణాలున్నా ప్రధానంగా తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్‌డీఎల్‌) కారణంగా ఎక్కువగా హార్ట్‌ఎటాక్స్‌ వస్తున్నాయి.</p>
<p><strong>అసలేంటీ మందు..?</strong><br />ఇన్‌క్లిసిరాన్‌ అనే మందు శరీరంలోని కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించేందుకు స్టాటిన్స్‌</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/6645/inclisiron-a-new-drug-that-prevents-heart-attacks-is-available"><img src="https://www.inbtvnews.com/media/400/2024-07/bfe52ac2-be65-417b-a785-cd549aa0ae16.jpg" alt=""></a><br /><p><strong>ఐ ఎన్ బి టైమ్స్ ఇంటర్నేషనల్ డెస్క్ జూలై 26</strong>: <strong>హార్ట్‌ ఎటాక్‌లు డబుల్‌..</strong><br />గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య భారతదేశంలో భారీగా పెరుగుతోంది. హృద్రోగ సమస్యల కారణంగా ఏటా సంభవిస్తున్న మరణాల్లో 20 శాతం మంది పురుషులు గుండెపోటుతో మరణిస్తుండగా 17 శాతం మంది మహిళలు అదే సమస్యతో చనిపోతున్నారు. గత 30 ఏళ్లలో గుండె సంబంధిత వ్యాధులతో సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో పదేళ్ల ముందే గుండె సంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. యుక్తవయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల మరింతగా పెరి గింది. గుండెపోటుకు ఎన్నో కారణాలున్నా ప్రధానంగా తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్‌డీఎల్‌) కారణంగా ఎక్కువగా హార్ట్‌ఎటాక్స్‌ వస్తున్నాయి.</p>
<p><strong>అసలేంటీ మందు..?</strong><br />ఇన్‌క్లిసిరాన్‌ అనే మందు శరీరంలోని కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించేందుకు స్టాటిన్స్‌ అనే రకం మందులు ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉన్నా ఇన్‌క్లిసిరాన్‌ మాత్రం వాటికన్నా ఎన్నో రెట్లు ప్రభావవంతగా పనిచేస్తుందని అంటున్నారు. ఇంజెక్షన్‌ రూపంలో ఉండే ఈ మందును ఇన్సులిన్‌ మాదిరిగా వేసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకోసారి తీసుకుంటే గుండెపోటు దరిచేరదని పేర్కొంటున్నారు</p>
<p><strong>ఎలా పనిచేస్తుంది?</strong> <br />సాధారణంగా ఇన్‌క్లిసిరాన్‌ (సింథటిక్‌ ఎస్‌ఐ ఆర్‌ఎన్‌ఏ) కొవ్వులు తయారయ్యే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ప్లాస్మాలోని తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్‌డీఎల్‌)ను నియంత్రించే సెరిన్‌ ప్రోటీన్‌ అయిన ప్రోప్రోటీన్‌ కన్వర్టేజ్‌ సబి్టలిసిన్‌ కెక్సిన్‌-9 (పీసీఎస్‌కే9)కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పీసీఎస్‌కే9 మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏకు ఇది అతుక్కొని పీసీఎస్‌కే9 ప్రోటీన్‌ తయారుకాకుండా అడ్డుకుంటుంది. దీంతో ప్లాస్మాలో ఎల్‌డీఎల్‌ గణనీయంగా తగ్గి రక్తంలోని ఎల్‌డీఎల్‌ను కాలేయం గ్రహించేలా చేస్తుంది. తద్వారా హృద్రోగ సమస్యలు రాకుండా కాపాడుతుంది. 200 వరకు ఉన్న స్థాయి కూడా 40 వరకు తగ్గేంత ప్రభావవంతంగా ఈ మందు పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.</p>
<p>ఈ మందు తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకమైన జీవన విధానాన్ని పాటించాలి. ఆల్కహాల్, సిగరెట్‌ వంటి అలవాట్లకు దూరంగా ఉంటే మందు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ట్రై-గ్లిజరైడ్స్‌ ఉన్న వారిపై ఈ మందు అంతగా ప్రభావం చూపదు. - శ్రీనివాస్‌ కుమార్, ఇంటర్వెన్షనల్‌అపోలో హాస్పిటల్స్‌</p>
<p><strong>ఎవరెవరు వాడొచ్చు?</strong><br />సాధారణంగా హృద్రోగ సమస్యలు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. కుటుంబంలో ఎవరికైనా హృద్రోగ సమస్యలు ఉన్న చరిత్ర ఉంటే వారందరూ తక్కువ వయసులోనే ఈ మందు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే అధిక కొలెస్టరాల్‌తో బాధపడుతున్న వారు, 40 ఏళ్లు దాటిన వారు ఈ మందును తీసుకుంటే హార్ట్‌ఎటాక్‌ రాకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. గుండెలో స్టెంట్‌ వేయించుకున్న వారు కూడా ఈ ఇంజెక్షన్‌ తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.</p>
<p><strong>అనుమతులు వచ్చాయా?</strong> <br />ఇప్పటికే ఈ మందుకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అనుమతులు మంజూరు చేయగా భారత్‌లో 6 నెలల కిందటే డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) కార్యాలయం అనుమతులు ఇచి్చంది. దీంతో తాజాగా ఈ మందును మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.  నేటి నుంచి హృద్రోగ సమస్యలపై కాన్ఫరెన్స్‌  గుండె సమస్యలపై అవగాహన కోసం ఈ నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో ప్రీమియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ కాన్ఫరెన్స్‌ జరగనుంది. అపోలో హాస్పిటల్స్, అమెరికాలోని కార్డియోవ్యాస్కులర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌తో కలిసి ఫ్యాక్ట్స్‌ ఫౌండేషన్‌ ఈ సదస్సును నిర్వహించనుంది. గురువారం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. గుండె విఫలమైనప్పుడు ఉపయోగపడే కొత్త పరికరాల పాత్రపై చర్చించనున్నారు. <br />ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టులు హాజరు కానున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయ</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/6645/inclisiron-a-new-drug-that-prevents-heart-attacks-is-available</link>
                <guid>https://www.inbtvnews.com/article/6645/inclisiron-a-new-drug-that-prevents-heart-attacks-is-available</guid>
                <pubDate>Fri, 26 Jul 2024 11:22:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-07/bfe52ac2-be65-417b-a785-cd549aa0ae16.jpg"                         length="89335"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Neerudu Ramesh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారత దేశం లో నాణ్యత లేని చదువులు  -ప్రభుత్వ పాఠశాలల్లో దారుణమైన ఫలితాలు</title>
                                    <description><![CDATA[<p><strong>ఐ ఎన్ బి టైమ్స్ జూలై  19</strong> : భారతదేశంలో విద్య నాణ్యతా ప్రమాణాలు దారుణంగా దిగజారుతున్నాయని ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ విభాగం- యునిసెఫ్‌ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు సాధారణ కూడికలు చేయలేకపోతున్నారని, సొంత భాషలో వాడుకలో ఉన్న పదాలను సైతం రాయలేకపోతున్నారని పేర్కొంది. ప్రాథమిక పాఠశాలల్లో చేరే విద్యార్థులు నేటికి 95 మంది ఉంటే- అక్కడ విద్యను పూర్తి చేయకుండానే 49 శాతం మంది ఇంటిముఖం పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 6 – 14 సంవత్సరాల వయస్సున్న బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్య గురించి 2009 నాటి విద్యాహక్కు చట్టం ఉద్ఘోషిస్తున్నా- అందరికీ విద్య అనేది ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. విద్యకు, పిల్లలకు మధ్య అంతర రేఖ అంతకంతకూ పెరగటం వెనుక అనేక సామాజిక, ఆర్థిక, భౌగోళిక కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క కారణాన్ని విశ్లేషించి, అడ్డంకులను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.inbtvnews.com/article/6535/poor-quality-of-education-in-india-worse-results-in"><img src="https://www.inbtvnews.com/media/400/2024-07/ed5883a8-7b6d-477c-b889-cd5a6a752f6e.jpg" alt=""></a><br /><p><strong>ఐ ఎన్ బి టైమ్స్ జూలై  19</strong> : భారతదేశంలో విద్య నాణ్యతా ప్రమాణాలు దారుణంగా దిగజారుతున్నాయని ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ విభాగం- యునిసెఫ్‌ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు సాధారణ కూడికలు చేయలేకపోతున్నారని, సొంత భాషలో వాడుకలో ఉన్న పదాలను సైతం రాయలేకపోతున్నారని పేర్కొంది. ప్రాథమిక పాఠశాలల్లో చేరే విద్యార్థులు నేటికి 95 మంది ఉంటే- అక్కడ విద్యను పూర్తి చేయకుండానే 49 శాతం మంది ఇంటిముఖం పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 6 – 14 సంవత్సరాల వయస్సున్న బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్య గురించి 2009 నాటి విద్యాహక్కు చట్టం ఉద్ఘోషిస్తున్నా- అందరికీ విద్య అనేది ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. విద్యకు, పిల్లలకు మధ్య అంతర రేఖ అంతకంతకూ పెరగటం వెనుక అనేక సామాజిక, ఆర్థిక, భౌగోళిక కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క కారణాన్ని విశ్లేషించి, అడ్డంకులను తొలగిం చటానికి, అవసరమైన చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వాలు ప్రణాళి కాబద్ధంగా పనిచేయాలి. తగిన పథకాలతో, ప్రయత్నాలతో అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలి. స్వాతంత్య్రానం తర కాలంలో కొంతలో కొంత అలాంటి ప్రయత్నం జరిగి, ప్రభుత్వ రంగంలో విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. భోజన వసతి సదుపా యాలతో కూడిన విద్యాబోధన ఎందరో సామాన్య బాలబాలికలు విజ్ఞానవంతులు కావటానికి దోహదపడింది. జనాభా పెరుగుతున్నకొద్దీ అలాంటి వసతులను మరింతగా పెంచటానికి బదులు ఉన్న వాటిని మూత వేసే వినాశక విధానాలు ఇప్పుడు అమలవుతున్నాయి. 90వ దశకం ఆరంభంలోనే మన పాలకులు తీసుకొచ్చిన ఉదార ఆర్థిక విధానాలు ప్రభుత్వ విద్యకు గండి కొట్టి, ప్రయివేటు విద్యకు పాదులు తీశాయి. తగిన సదుపాయాలు కల్పించకుండా, ఏళ్ల తరబడి ఉపాధ్యాయులను నియమించకుండా ప్రభుత్వ విద్యాసంస్థలను పాలకులు నిర్వీర్యం చేశారు. మార్కులకు, ర్యాంకులకు, మంచి భవిష్యత్తుకూ ప్రయివేటు విద్యాసంస్థలే సమర్థవంతమైనవని ఊదరగొట్టారు. తొలుత ధనిక కుటుంబాలు, తదుపరి మధ్య తరగతి కుటుంబాలూ తమ పిల్లలను ప్రయివేటుకు తరలించటం; చూస్తుండగానే రెండు, మూడు ప్రయివేటు విద్యాసంస్థలు కార్పొరేటు విద్యా సామ్రాజ్యాలుగా విస్తరించటం జరిగిపోయింది! చదువంటే సైన్సు, చరిత్ర, సామాజిక శాస్త్రాలు కాదని; విదేశాలకు తరలించుకుపోయే ఇంజినీరింగులు, టూరిజాలే గొప్పవని విస్తారమైన ప్రచారంతో మామూలు చదువులు మసిబారిపోయాయి! మాతృభాషలో విద్యాబోధన అభ్యాసనా వికాసానికి దోహదపడుతుందని అనేక అధ్యయనాలు, నివేదికలూ అరచి గీపెట్టినా ప్రాథమిక దశలోకే ఆంగ్లమాధ్యమం ప్రవేశించేసింది! పర్యవసానంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయి. అవగతానికి అవకాశం ఇవ్వని భాషా మాధ్యమం, ఇంగ్లీషు వస్తే చాలునన్న సామాజిక వాతావరణం … లెక్కలు చేయడం, తప్పుల్లేకుండా రాయడం వంటి అభ్యాసాలకు గండి కొడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థల్లో స్థానిక ఉపాధ్యాయులను కాక బయటివారిని నియమించటం కూడా నష్టం చేస్తోంది. సొంత భాష, స్థానీయత లోపించటం వల్ల పాఠాలు అర్థం కాని పిల్లలు మధ్యలోనే చదువు మానేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.బిజెపి అధికారంలోకి వచ్చాక విద్య కాషాయీకరణ పెరిగింది. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే పాఠాలను తొలగించి, సంకుచిత భావాలను ప్రేరేపించే అధ్యాయాలను జోడిస్తూ పోతోంది. బాలల్లో సహజంగా ఉరకలెత్తే తార్కిక శక్తికి ఊతమివ్వడం కాకుండా నిరర్థక భావోద్వేగాలతో బుర్రలను నింపే ప్రయత్నాలు సాగిస్తోంది. విశాల భావాలతో విలసిల్లాల్సిన విశ్వ విద్యాలయాలను కాషాయ రాజకీయాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే- యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసినట్టు ప్రాథమిక, మాధ్యమిక స్థాయుల్లోనే కాదు; ఉన్నత విద్యా వ్యవస్ధల్లోనూ నాణ్యతా ప్రమాణాలు ఘోరంగా దిగజారిపోయే ప్రమాదం ఉంది. మేధావులు, విద్యార్థి యువజన సంఘాలు, బాధ్యతాయుతులైన పౌరులూ నాణ్యమైన విద్య కోసం గొంతెత్తాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ఉపాధ్యాయ నియామకాలను జరిపి, సదుపాయాలను పెంచి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలి.</p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయ</category>
                                    

                <link>https://www.inbtvnews.com/article/6535/poor-quality-of-education-in-india-worse-results-in</link>
                <guid>https://www.inbtvnews.com/article/6535/poor-quality-of-education-in-india-worse-results-in</guid>
                <pubDate>Fri, 19 Jul 2024 17:18:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.inbtvnews.com/media/2024-07/ed5883a8-7b6d-477c-b889-cd5a6a752f6e.jpg"                         length="40480"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Neerudu Ramesh]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        