జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి మే 09 : మాచర్ల నియోజకవర్గం,మాచర్ల మండలం,కొత్తపల్లి, ద్వారకాపురి, రేగులవరం తండా, లచ్చంబాయి, అచ్చమ్మకుంట, సుబ్బారెడ్డి పాలెం, బెల్లంకొండ వారి పాలెం, నాగులవరం, తాళ్లపల్లి, భైరవునిపాడు, తుమృకోట గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మరియు మాచర్ల నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,వై.యస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి చలమారెడ్డి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే,సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలంటే,మళ్ళీ మన జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలన్నారు.ఆంధ్రప్రదేశ్ కి ఎంత మంది సీఎం అభ్యర్థులుగా ఉన్నా నాయకులు ఎవరు కూడా చేయని అభివృద్ధి మన జగన్ మోహన్ రెడ్డి చేశారని ప్రస్తావించారు.
Tags:
Views: 12
About The Author
Related Posts
Post Comment
Latest News
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
19 May 2024 18:38:25
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
Comment List