వర్గం
దేశం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఉత్తమ సేవా అవార్డు గ్రహీతలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జనవరి 26:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి విధి నిర్వహణయే ఘనత కు మార్గం అనిభావించి మండల కేంద్రమైన దుర్గి తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఆపరేటర్ గా, మంగళగిరి అనిల్ శాస్త్రి, అటెండర్ గా, ఆర్. సోమ్లానాయక్ లు చేసిన ఉత్తమ సేవలు విధి నిర్వహణ,... దుర్గి ప్రభుత్వ కార్యాలయాలలో రెప రెపలాడిన త్రివర్ణ జెండా
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జనవరి 26:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుర్గి మండలంలోని ప్రభుత్వ, ప్రవేట్,కార్యాలయాలలో వివిధ పాఠశాలల్లో ఆదివారం త్రివర్ణ జెండా రెప రెప లాడింది. తహసీల్దార్ కార్యలయంలో తహసీల్దార్ ఫణింద్ర కుమార్, యం పి డి ఓ కార్యాలయంలో... ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ బెల్లంకొండ ప్రతినిధి: మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, పాఠశాలలో జెండాను ఎగరవేసి వేడుకల గురించి వివరించారు కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
Published On
By M.Suresh
ఐన్బిటైమ్స్ బెల్లంకొండ ప్రతినిధి: మంది ప్రాణ త్యాగాల ఫలితమే మండల టిడిపి కోర్ కమిటీ సభ్యులు వెన్నా సీతారామిరెడ్డి తెలియచేశారు. మండలంలోని నాగిరెడ్డిపాలెం స్టానిక సచివాలయం వద్ద ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వసంతరావు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సీతారామిరెడ్డి... ఘనంగా శ్రీకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జనవరి 26 :76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జండా వందనం చేసి యోగ, మెడిటేషన్ క్లాస్ లను ప్రారంభిస్తున్న ఎనుముల కేశవరెడ్డి. ఈరోజు 26 .1. 2025 ఆదివారం ఉదయం 7 గంటలకు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న... రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ నాయకుని కుటుంబానికి ఆర్థిక సహాయం
Published On
By M.Suresh
ఐఎన్ బి టైమ్స్, జనవరి 26, వెల్దుర్తి.:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలంలోని రచ్చ మల్లపాడు గ్రామానికి చెందిన జనసేన నాయకులు బేతం శెట్టి పెద్ద కొండలు గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రోజు వారి కుటుంబానికి నాదెండ్ల మనోహర్ చేతుల మీద 5 లక్షల రూపాయల చెక్కు అందించడం జరిగింది.... కొత్తపుల్లారెడ్డి గూడెం ఆదర్శ పాఠశాలలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి జనవరి 26:పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,వెల్దుర్తి మండలంలోని కొత్త పుల్లారెడ్డి గూడెం లోని ఆంధ్రప్రదేశ్ మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎంపీపీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ హనుమా నాయక్, వైస్ చైర్మన్ కిరణ్... గుండ్లపాడు గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగానిర్వహించిన గ్రామస్తులు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి జనవరి 26:పల్నాడు జిల్లా,మాచర్ల నియోజవర్గం,వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామంలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు,గ్రామ పెద్దలు పాఠశాలలో , ప్రభుత్వ కార్యాలయాల్లో, జెండా ఆవిష్కరించి అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు,పెన్నులు తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ... ఇంగ్లండ్ నుంచి భారీగా బంగారం తరలింపు...
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ అక్టోబర్ 30:మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడిని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. 1990లలో కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టు పెట్టిన ఈ బంగారాన్నిక్రమంగా దేశంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక పరిణామం జరిగింది.కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ధన త్రయోదశి... ‘రీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్’
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ అక్టోబర్ 30 అమరావతి: ఢిల్లీ లో ఏపీ నూతన భవన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ‘రీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డిజైన్లకు టెండర్లు పిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలో ఏపీ భవన్ విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు రాష్ట్రాల... వయనాడ్లో ప్రియాంక నామినేషన్.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ అక్టోబర్ 23:కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న ఆమె నామినేషన్ వేయడానికి ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే,... పుష్ప సినిమా సీన్.. కానీ ఆయిల్ ట్యాంకర్లో..
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ అక్టోబర్ 23 బిహార్: ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధాన కథాంశంగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేయడం కోసం హీరో వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటాడు. పాల వ్యాన్లో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసే క్రమంలో పోలీసులు, అటవీ శాఖ అధికారుల కళ్లను సైతం హీరో... 
