వర్గం
రాజకీయం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... జాతీయ స్థాయి పవర్ లిఫ్ట్ పోటీల్లో తృతీయ స్థానం
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ చందర్లపాడు ఫిబ్రవరి 8:పాతబెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన మేకల శ్రీను కుమారుడు వెంకట సాయి ను మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఘనంగా సత్కరించారు.నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకుల సమక్షంలో చిరంజీవి వెంకట... పోలేపల్లి లో గర్జన—మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు కొవ్వొత్తుల మహా నిరసన
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01:పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారన్న ఆరోపణలతో ప్రజలు,పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్న నినాదాలతో గ్రామమంతా వెలుగుల ర్యాలీగా మారి నిరసన గళం మార్మోగింది.గ్రామ... పల్నాడు జిల్లా పార్లమెంటరీ సెక్రెటరీ గా ఎస్.కె జానిబాష ఎన్నికైన సందర్భంగా – బాల్యమిత్రుల ఘన అభినందనలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి జనవరి 20:పల్నాడు జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ గా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎస్.కె.జానిబాష ఎన్నిక కావడం పట్ల ఆయన బాల్యమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాల్యమిత్రులు కలిసి ఎస్.కె జానిబాష ని దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి,అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల్యమిత్రులు మాట్లాడుతూ...పార్టీ... స్మార్ట్ వ్యవసాయంతో రైతు ఆదాయం పెంపు -ప్రతి నీటి చుక్కను ఆదాయంగా మారుస్తాం
Published On
By M.Suresh
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పోలేపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21: పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని కుంటలో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసినివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ... వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పిన్నెల్లి రమా
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్, మాచర్ల ప్రతినిధి, డిసెంబర్ 21: వై.యస్.జగన్మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాచర్ల పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో గల దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
Published On
By M.Suresh
ఉద్యమంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత ఏపీ 2026 జూన్ కు ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం చెత్తనే కాదు..చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం కూటమి వచ్చేవరకూ పల్నాడులో ప్రజాస్వామ్యం లేదు రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం వరికపూడిశెల పూర్తి చేసి పల్నాడు పల్లెలకు తాగు, సాగు నీరిస్తాం కారంపూడి పలనాటి వీరారాధన... మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 20:మాచర్లలో శనివారం రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,మాచర్ల కార్యకర్తలు ఎన్నో కష్టాలను భరించారు, ఎన్నో పోరాటాలు చేశారు, గెలుపును సాధించారు.కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే 20 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగుదేశం జెండా మాచర్లల్లో ఎగిరింది. రౌడీయిజాన్ని తట్టుకుని... మాచర్ల లో ఘనంగా జరిగిన 11వ బ్లాక్ ఎంపీపీ స్కూల్ ఆధునీకరణ పునః ప్రారంభ వేడుకలు
Published On
By M.Suresh
ఐఎన్ టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్12:రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే చంద్రబాబు లక్ష్యమని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో ఉన్న 11వ బ్లాక్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధునికరణ పునః ప్రారంభ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో... కారంపూడి లో జరిగే "స్త్రీ శక్తి" భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి: గోళ్ళ.సురేష్ యాదవ్
Published On
By M.Suresh
ఐఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి ఆగష్టు 28;సూపర్ సిక్స్ హామీల్లో కీలక పథకమైన స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేసి, మహిళామణులు అందరికి ఆర్థిక భరోసాను చేకూర్చిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు మహిళలచే కారంపూడి మండల కేంద్రంలోని ఆర్ & బి బంగ్లా ఎదురుగా నేడు(శుక్రవారం) నిర్వహించనున్న... ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా మత్తె కుమార్.
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఆగష్టు 17:ఉమ్మడి గుంటూరు జిల్లాల సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఎలక్షన్స్ సందర్భంగా గుంటూరు, పల్నాడు జిల్లా డిఎస్డివో పి నరసింహారెడ్డి, మరియు శ్రీకాకుళం జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ రమణ బాబు, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ కోఆర్డినేషన్ సెక్రెటరీ పి నరసింహ రెడ్డి, జిల్లా సాఫ్ట్బాల్ సెక్రెటరీ పి సామంత... సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవిని - ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
Published On
By M.Suresh
ఐఎన్ బి టైమ్స్, కారంపూడి ప్రతినిధి, ఆగష్టు 17;సీఎం సహాయ నిధిని పేదల పాలిట సంజీవని అని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. ఆదివారం మాచర్ల పట్టణం లోని మార్కెట్ యార్డ్ లో ట్రాక్టర్ ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో నియోజకవర్గంలోని కారంపూడి గ్రామానికి చెందిన నాగేటి రాంబాబు అనే లబ్దిదారునికి... 
