వర్గం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ 

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కోమటి వీరు

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కోమటి వీరు ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి  డిసెంబర్ 21 :ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచన మేరకు పల్నాడు జిల్లా,మాచర్ల పట్టణంలోని 24,25 వార్డులకి సంబంధించిన సచివాలయం పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోమటి వీరు పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

పోలేపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

పోలేపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21: పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని కుంటలో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసినివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పిన్నెల్లి రమా

వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పిన్నెల్లి రమా ఐ ఎన్ బి టైమ్స్, మాచర్ల ప్రతినిధి, డిసెంబర్ 21:   వై.యస్.జగన్మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాచర్ల పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో గల దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ  
Read More...
ఆంధ్రప్రదేశ్ 

సర్టిఫికెట్లు పోయినవి

సర్టిఫికెట్లు పోయినవి ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21: నా పేరు దాసరి కీర్తి భర్త పేరు ప్రకాష్ నా వయసు 23 సంవత్సరాలు,నివాసము మాచర్ల.నేను నా కుటుంబ సభ్యులతో కలిసి. 13/12/2025 తేదీనాడు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో నాగర్జునసాగర్ లోని సాగర్ మాత గుడికి మ్రొక్కుబడి తీర్చుకొను నిమిత్తము...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

పల్స్ పోలియో కేంద్రం ప్రారంభించిన: యాగంటి

పల్స్ పోలియో కేంద్రం ప్రారంభించిన: యాగంటి ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21:నేడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని మాచర్ల టౌన్ నందు మాజీ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు ప్రారంభించి,చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఐదు సంవత్సరాలలోపు ప్రతి ఒక్క చిన్నారి పోలియో...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

చిరుమామిళ్ళ మధుబాబు కి హార్దిక శుభాకాంక్షలు:కటికల బాలకృష్ణ

చిరుమామిళ్ళ మధుబాబు కి హార్దిక శుభాకాంక్షలు:కటికల బాలకృష్ణ ఐ ఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి నవంబర్ 22:మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు చిరుమామిళ్ల మధుబాబు కు "పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మెన్" గా నియమితులైన సందర్భంగా ...పల్నాడు జిల్లా కారంపూడి పట్టణ టిడిపి మాజీ అధ్యక్షుడు కటికల బాలకృష్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.....
Read More...
ఆంధ్రప్రదేశ్ 

ఆధార్ కార్డు లేని చిన్నారులకు ఆధార్ కార్డ్స్ తీయించుచున్న మెట్టు గోవిందరెడ్డి

ఆధార్ కార్డు లేని చిన్నారులకు ఆధార్ కార్డ్స్ తీయించుచున్న మెట్టు గోవిందరెడ్డి ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 22:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల పట్టణంలో, స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద సేవాశ్రమంలో (ది 22.11.2025) శనివారం  రోజు ఆధార్ కార్డు లేని చిన్నారులకు ఆధార్ కార్డ్స్ తీయించుచున్నట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండరీ...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

సారా బట్టిపై దాడి చేసిన గోకవరం పోలీసులు.

సారా బట్టిపై దాడి చేసిన గోకవరం పోలీసులు. ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, నవంబర్ 22:గోకవరం మండలం తిరుమలయపాలెం గ్రామ శివారు, కాలువ గట్టుపై సారా కాస్తున్నారన్న సమాచారంతో గోకవరం పోలీసులు సారా బట్టిపై దాడి చేశారు. ఈ దాడిలో సారా కాస్తున్న, అదే గ్రామానికి చెందిన బోయిడి వీరబాబు అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతడి నుండి 50 లీటర్ల...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

పౌరుషాలకు వీర తిలకం దిద్దిన కోడిపోరు ఘట్టం - రక్తికట్టిన చిట్టిమల్లు, సివంగి ల పోరాటం..!

పౌరుషాలకు వీర తిలకం దిద్దిన కోడిపోరు ఘట్టం - రక్తికట్టిన చిట్టిమల్లు, సివంగి ల పోరాటం..! ఐ ఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి నవంబర్ 22 :పల్నాటి పౌరుషాలకు కోడిపోరు వీర తిలకం దిద్దిన వేళా.. చిట్టిమల్లు, సివండి డేగ లు పోరు సలిపాయి. శనివారం పల్నాడు జిల్లా కారంపూడి లో జరుగుతున్న వీరుల మహోత్సవం నాల్గవ రోజును పురస్కరించుకొని కోడిపోరు ఘట్టంలో ముఖ్య అతిథిలుగా నరసరావుపేట ఎంపీ లావు...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

కోడిపోరు ఉత్సవానికి విచ్చేసిన అతిథులు -నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

కోడిపోరు ఉత్సవానికి విచ్చేసిన అతిథులు -నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఐ ఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి నవంబర్ 22:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని కారంపూడి పట్టణంలో శనివారం రోజున జరిగిన కోడిపోరు ఉత్సవంలో పాల్గొన్న అనంతరం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ...శతాబ్దాల చరిత్ర పలనాటి చరిత్ర . అలనాటి సమానత్వాన్ని తెలిపేవే వీరుల మహోత్సవంలోని ఘట్టాలు. గతంలో ఉన్న...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

ఉపాధి హామీ పనులపై గ్రామసభ...

ఉపాధి హామీ పనులపై గ్రామసభ... ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, నవంబర్ 22:పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంనకు సంబంధించిన సేవలను ప్రజలు ముందుకు తీసుకొచ్చేందుకు మండలంలో ఉన్న గ్రామపంచాయతీలలో గ్రామసభ నిర్వహించడం జరిగిందని ఏపీవో అప్పలరాజు తెలిపారు. గోకవరం మండలము నందు ఉన్న...
Read More...