వర్గం
ఆంధ్రప్రదేశ్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన కొవ్వాడ బాబురావు అనే వ్యక్తి తన ఇంటి వద్ద పెంచుకుంటున్న నాటు కోళ్లు గుర్తుతెలియని... గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన... గోకవరంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్..
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:గోకవరం మండలంలో పలు గ్రామాల్లో గురువారం కలెక్టర్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకుని రైతులతో మాట్లాడారు. “పంట నష్టం గుర్తింపు పనులు వేగవంతంగా , పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. రైతులకు సకాలంలో సహాయం... మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి – సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్’ కు విశేష స్పందన లభించింది. స్థానిక గౌడ కాలనీ అర్బన్ హెల్త్సెంటర్లో నిర్వహించిన, ఈ శిబిరంలో డాక్టర్ బృంగ లక్ష్మీ... నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్, విజయపురి సౌత్ ప్రతినిధి, సెప్టెంబర్ 24; తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిళ్ల చలమయ్య అనారోగ్యంతో మృతి చెందారు. నేడు అనగా 25.09.2025 గురువారం ఉదయం 10 గంటలకు స్వర్గీయ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించేందుకు శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల... అది ఆటో స్టాండ్ కాదు..,!
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:మాచర్ల పట్టణంలోని 14 వ వార్డు అంజని స్వీట్స్ పక్క గల్లి రోడ్డులో ప్రతిరోజు ఆటో వాళ్ళు, వ్యాన్ వాళ్ళు, రోడ్డుకు అడ్డంగా వాహనాలు అడ్డుపెట్టి ఏమాత్రం తీయరు. ఆ గల్లీలో తిరిగే పాదాచారులు, నివాసితులు, మహిళలు ఇదేమిటి వాహనాలు అడ్డుగా పెట్టారు... ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల ప్రతినిధి సెప్టెంబర్ 24: రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం రెంటాల గ్రామంలో హై స్కూల్ నందు నిర్వహించిన స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్ నిర్వహించిన ఈ శిబిరంలో డాక్టర్ నర్రా కృష్ణారెడ్డి వైద్య సిబ్బంది... మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
Published On
By M.Suresh
ఉద్యమంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత ఏపీ 2026 జూన్ కు ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం చెత్తనే కాదు..చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం కూటమి వచ్చేవరకూ పల్నాడులో ప్రజాస్వామ్యం లేదు రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం వరికపూడిశెల పూర్తి చేసి పల్నాడు పల్లెలకు తాగు, సాగు నీరిస్తాం కారంపూడి పలనాటి వీరారాధన... మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 20:మాచర్లలో శనివారం రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,మాచర్ల కార్యకర్తలు ఎన్నో కష్టాలను భరించారు, ఎన్నో పోరాటాలు చేశారు, గెలుపును సాధించారు.కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే 20 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగుదేశం జెండా మాచర్లల్లో ఎగిరింది. రౌడీయిజాన్ని తట్టుకుని... మాచర్ల లో ఘనంగా జరిగిన 11వ బ్లాక్ ఎంపీపీ స్కూల్ ఆధునీకరణ పునః ప్రారంభ వేడుకలు
Published On
By M.Suresh
ఐఎన్ టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్12:రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే చంద్రబాబు లక్ష్యమని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో ఉన్న 11వ బ్లాక్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధునికరణ పునః ప్రారంభ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో... అనారోగ్యంతో ప్రయాణికురాలు రైలులో మృతి బెంగాల్ వాసిగా గుర్తింపు
Published On
By M.Suresh
ఐ న్ బి టైమ్స్ ప్రతినిధి, సెప్టెంబర్6:అనారోగ్యంతో రైలులో ప్రయాణిస్తుండగా మహిళమృతి చెందిన సంఘటన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ లో శనివారం చోటుచేసుకుంది. వివరాలు మేరకు పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన మహిళా గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేదని, కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కొరకు చెన్నై సూపర్ స్పెషాలిటీ... మాచర్ల సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జరిగిన టీచర్స్ డే వేడుకలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 06.పల్నాడు జిల్లా, మాచర్ల పట్టణంలోని, సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం రోజు టీచర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ తుమ్మ సుజాత సమక్షంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు అందరూ కలిసి ప్రిన్సిపల్ సిస్టర్... పని భారం తగ్గించాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన సచివాలయం ఉద్యోగులు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 06;మాచర్ల నియోజకవర్గ, మాచర్ల పట్టణంలో, శనివారం రోజు మాచర్ల పట్టణంలోని సచివాలయ సిబ్బంది, మరియు ఉద్యోగులు మాచర్ల మున్సిపల్ కమిషనర్ వారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల కమిటీ అధ్యక్షులు బాలసౌరి మాట్లాడుతూ, వాలంటీర్స్ కంటే ఎక్కువ పనిభారం మోపుతున్నారని, పని... 
