వర్గం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ 

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు, ఉదయం నుంచి భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఉపవాసాలు ఉండి శ్రీ మహా విష్ణువుకి ఇష్టమైన ఏకాదశిని దేవాలయాలల్లో అత్యంత వైభ వంగాజరుపుకున్నారు.భక్తులు...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.

నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు. ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జూలై 06:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం,నీ చల్లని నీడలో నీ చక్కని సీ మలోచేరి తరించే భాగ్యం కలి గించు మమ్మా అంటూ ఆది వారం అడిగొప్పుల శ్రీ నిదానం పాటి శ్రీలక్ష్మి అమ్మ వారి సన్నిధికి భక్తులు తండోపాతండాలుగా తరలివచ్చారు. శ్రీలక్ష్మి...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా

మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జులై 06 :పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, రెంటచింతల మండలంలోని మంచికల్లు గ్రామానికి మూడు కిలోమీటర్లు సమీపమున ఒకవైపు బుగ్గ వాగు డ్యాం మరోవైపు కొండపైన కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్తర దిక్కుగా తిరిగి ఉండటం ఈ గుడి యొక్క ప్రత్యేకత  ఇక్కడ...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున

వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున ఐ ఎన్ బి టైమ్స్ నాయుడుపేట ప్రతినిధి జూలై 01:  తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో భాగంగా వైసీపీ అధినేత ys జగన్ ను కలిసిన సూళ్లూరుపేట నియోజకవర్గ యువజన అధ్యక్షుడు మరియు కౌన్సిలర్ నాగార్జున....ఆయన మాట్లాడుతూ సంజీవన్న ఎలా ఉన్నాడు అంటూ బాగోగులు అడుగుతూ నియోజకవర్గంలో...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

SSC సప్లిమెంటరీలో ఉత్తీర్ణులకు సీపెట్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికై అవకాశం

SSC సప్లిమెంటరీలో ఉత్తీర్ణులకు సీపెట్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికై అవకాశం ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ జూన్ 29 :“భారత ప్రభుత్వ విద్యా సంస్థ “సీపెట్ - విజయవాడ” లో ఉద్యోగ కల్పనే లక్ష్యముగా 10వ తరగతి సప్లిమెంటరీలో పాస్ అయిన విద్యార్థులకు 3 సం.ల వ్యవధి గల డిప్లోమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (DPT), డిప్లోమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (DPMT) కోర్సుల్లో...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

ఎప్పటికప్పుడు అభివృద్ధి పథకా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నఎమ్మెల్యే.

ఎప్పటికప్పుడు అభివృద్ధి పథకా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నఎమ్మెల్యే. ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి జూన్: 27. వెల్దుర్తి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని, మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, అందుతున్న సంక్షేమంపై సమీక్షించిన మాచర్ల  శాసన సభ్యులు  జూలకంటి బ్రహ్మానందరెడ్డి మరియు ప్రభుత్వ అధికారులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Read More...
ఆంధ్రప్రదేశ్ 

ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా: న్యాయమూర్తి మీనాక్షి

ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా: న్యాయమూర్తి మీనాక్షి ఐ ఎన్ బి టైమ్స్ నాయుడుపేట ప్రతినిధి  జూన్ 26:హాస్టల్ విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా? అంటూ నాయుడుపేట సివిల్ కోర్టు జడ్జి మీనాక్షి ఆరా తీశారు. గురువారం ఆమె ఎస్ ఐ స్వప్నతో కలసి ఓ చెలి మండల పరిధిలోని, మాకాటి వారి కండ్రిగలో ఉన్న ఏకలవ్య గురుకుల...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

డ్రగ్స్ రహిత  సమాజాన్ని నిర్మిద్దాం

డ్రగ్స్ రహిత  సమాజాన్ని నిర్మిద్దాం ఐ ఎన్ బి టైమ్స్ సులూరుపేట ప్రతినిధి, జూన్ 26 :తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో మాదకద్రవ్య దుర్వినియోగం మరియు వ్యతిరేక దినం సందర్భంగా హోలీ క్రాస్ సర్కిల్ నుండి  బస్టాండ్ ఆవరణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. స్కూల్ విద్యార్థులతో, అంగనవాడి వర్కర్లు, పోలీస్ సిబ్బంది తో కలసి ర్యాలీ నిర్వహించి...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

దుర్గి కేజిబివి లో ఘనంగా యోగా డే

దుర్గి కేజిబివి లో ఘనంగా యోగా డే   ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జూన్ 21:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మండల కేంద్రమైన దుర్గి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం(కేజిబివి) శనివారం అంతర్జాతీయ యోగాడేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఆకుల ఆశాజ్యోతి అధ్యక్షత వహించి విద్యార్థినీ ల చేత యోగా ధ్యానాన్ని విజయవంతంగా  నడిపించారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

కంచరగుంటలో ఉచిత మెగా వైద్య శిబిరం

కంచరగుంటలో ఉచిత మెగా వైద్య శిబిరం ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జూన్ 22:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం,కంచరగుంట గ్రామంలో -ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఫర్ మెడిసిన్ అండ్ సైన్స్ ట్రస్ట్ వారిఆశయం ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించడ మేనని ట్రస్ట్ ప్రెసిడెంట్ డా. పి. రాజశేఖర్ ఆర్థో పెడిక్ సర్జన్ అన్నారు.ఆదివారం కంచరగుంట గ్రామంలో...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

ఉచిత యోగా కార్యక్రమంపై మాట్లాడుతున్న మాచర్ల మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్            

ఉచిత యోగా కార్యక్రమంపై మాట్లాడుతున్న మాచర్ల మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్             ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జూన్ 22 :స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో నిర్వహించుచున్న మాచర్ల శ్రీశైలం రోడ్ లో గల స్వామి వివేకానంద సేవాశ్రమంలో ఉచిత యోగ కార్యక్రమాన్ని మరలా ప్రారంభించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

భారీ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న  కాసు

భారీ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న  కాసు ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి జూన్ 8 : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామం నందు శివాలయం,ఆంజనేయ స్వామి,గంగమ్మ తల్లి,మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ మరియు బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, డా. చింతలపూడి అశోక్ కుమార్  వైయస్ఆర్ సీపీ రాష్ట్ర...
Read More...