వర్గం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ 

ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని

ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి మే07: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు  షెడ్యూల్ ఎన్నికల ప్రచారం  : మంగళవారం తేదీ : 07-05-202 సాయంత్రం 5:00 గంటలకు దాచేపల్లి టౌన్ లోని అమరావతి హోటల్ నుండి కొట్ల బజారు మీదుగా లైబ్రరీ సెంటర్ వరకు 8,7,6,4,2,1 వార్డుల్లో...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

ఉపాధి నిధులను కూడా వదలని జగన్

ఉపాధి నిధులను కూడా వదలని జగన్ ఐ ఎన్ బి టైమ్స్ కాకినాడ జిల్లా జగ్గంపేట మే 03: జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో శుక్రవారం ఉదయం చైతన్య రథం పై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, గ్రామంలో చెరువు వద్ద 400 మంది ఉపాధి కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా అక్కడకు వెళ్ళిన...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా

బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా ఐ ఎన్ బి టైమ్స్ గాజువాక ప్రతినిధి, మే 01: గాజువాక నియోజకవర్గంలోని బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ హామీ ఇచ్చారు. గాజువాక పారిశ్రామిక ప్రాంత టీచర్స్ అసోసియేషన్ (జిప్సర్) అధ్యక్షులు పి.భాస్కరరావు ఆధ్వర్యంలో అమర్నాథ్...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం పట్టిన మల్లవరం,జెట్టిపాలెం గ్రామస్తులు..

బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం పట్టిన మల్లవరం,జెట్టిపాలెం గ్రామస్తులు.. ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల ఏప్రిల్ 28: రెంటచింతల మండలంలోని మల్లవరం,జెట్టిపాలెం గ్రామాలలో  ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించారు  ప్రజలు పెద్ద సంఖ్యలో బ్రహ్మరథం పట్టారు.గజమాలతో బాణాసంచా కాల్చుకుంటు, మేళతాళాల నడుమ గ్రామంలోకి ప్రజలు బ్రహ్మారెడ్డి కి స్వాగతం  పలికారు.మల్లవరం గ్రామంలో సుమారు 11 కుటుంబాల వారు వైసిపి...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు  స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన- పల్నాడు జిల్లా ఎస్పీ  బిందు మాధవ్.జి I.P.S. మాచర్ల మండలం లోని సమస్యాత్మక గ్రామాలైన  గన్నవరం,మతుకుమల్లి, కంభంపాడు,రాయవరం,...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 

నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు    ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో నీటి కోసం పేదలు కటకటలాడుతున్నారు.బిందెడు నీళ్ల కోసం  మున్సిపాలిటీ అధికారులు పంపించే అరాకొర నీళ్ల ట్యాంకులు  సరిపోక శనివారం ఉదయం పట్టణంలోని 31వ వార్డు పోలీస్ క్వార్టర్స్ లైన్ లో  నీటి కోసం
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

సొంత గూటికి చేరిన గామాలపాడు ఒకటో వార్డ్ మెంబర్

సొంత గూటికి చేరిన గామాలపాడు ఒకటో వార్డ్ మెంబర్ ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 24 : సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పార్టీ నాయకులు.జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, సర్పంచ్ కిచ్చంశెట్టి లక్ష్మి నారాయణ.30 కుటుంబాలను కలిసి యరపతినేని గెలుపుకు తోడ్పాటునందించాలని అభ్యర్థించిన జనసేన నాయకులు.ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో బిగ్ ట్విస్ట్...

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో బిగ్ ట్విస్ట్... ఐ ఎన్ బి టైమ్స్ అమరావతి ఏప్రిల్ 21:సీఎం జగన్‎పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్.. అనుమానితుడిని వదిలేసిన పోలీసులు..అసలు కారణం ఇదే! సీఎం జగన్‎పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడుగా అనుమానిస్తూ విచారణకు తీసుకెళ్లిన దుర్గారావును వదిలి పెట్టారు పోలీసులు. ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

అనాధ శవానికి అంతిమ క్రియలు చేసిన గోవింద్ రెడ్డి

 అనాధ శవానికి అంతిమ క్రియలు చేసిన గోవింద్ రెడ్డి ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో  నీ స్వామి వివే కానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మాచర్ల జెడ్పి గర్ల్స్ హై స్కూల్ పక్క గల్లీలో గల ఒక అనాధ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

టిడిపి పార్టీని విడి వైసీపీ పార్టీలోకి 20 కుటుంబాలు చేరిక

టిడిపి పార్టీని విడి వైసీపీ పార్టీలోకి 20 కుటుంబాలు చేరిక ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 : పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల మండలం ,లచ్చంబావి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి , జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు, నచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక

వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి ఏప్రిల్ 20 :  పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,వెల్దుర్తి మండలం.గుండ్లపాడు గ్రామానికి  చెందిన 25 కుటుంబాల వారు.  న్యాయమైన పరిపాలన జరగాలి అని అంటే టిడిపి పార్టీ గెలవాలి అని  వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.  వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించిన...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కేసానుపల్లి టిడిపి జనసేన బిజెపి కూటమి కార్యకర్తలు నాయకులు

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కేసానుపల్లి టిడిపి జనసేన బిజెపి కూటమి కార్యకర్తలు నాయకులు ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 20:  పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ  ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి నాయకులు కార్యకర్తలు,రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు  నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి...
Read More...

Advertisement

Latest Posts

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా