గాంధీచౌక్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు మేడే వేడుకలు -- మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించిన మంత్రి తుమ్మల

గాంధీచౌక్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు మేడే వేడుకలు -- మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించిన మంత్రి తుమ్మల

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మీ 01: కార్మిక దినోత్సవం సందర్భంగా గాంధీ చౌక్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ,చేనేత,టెక్స్ టైల్ సహకార శాఖా మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు. ఈ సందర్భంగా కార్మికుల ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ 
కార్మికుల కష్టార్జితం తోనే దేశ ప్రగతి ఆధారపడి ఉందని,కార్మికుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి  ప్రభుత్వం కట్టుబడి ఉంది,కార్మిక సంఘాలు ఐ.ఎన్.టీ.యు.సీ, ఏ.ఐ.టీ.యు.సీ,సీ.ఐ.టీ.యు కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు ,ఎర్నీ రామారావు గారు,నాగాండ్ల దీపక్ చౌదరి,నరేష్,ఆటో యూనియన్ నాయకులు విప్లవ్ కుమార్ పటేల్, తదితర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Tags:
Views: 10

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి