వర్గం
తెలంగాణ స్థానిక వార్తలు
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కుటుంబ అనుబంధాలతో 'నేను నా లల్లి'
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ ప్రతినిధి ఆగస్టు 17:కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు హీరోగా నటిస్తూ.. తనే స్వయంగా 'నేను నా లల్లి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఎన్.ఎన్.ఆర్ చౌదరి. నేడు ఆయన పుట్టినరోజు (ఆగస్టు 18). ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను వివరిస్తూ... ''మా సినిమా... ఘనంగా దుర్గమ్మ పండగ
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ నారాయణఖేడ్ జూలై 14::సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని జూకల్ గ్రామంలో ఆషాడ మాసం పురస్కరించుకొని దుర్గమ్మ పండగ ను బోనాలను ఆడ పడుచులు చిన్న పెద్ద తరతమ్యం లేకుండా సామూహికంగా ప్రతి ఒక్కరు దీపాలతో ఊరేగింపుగా ఆలయంవరకు వచ్చి చుట్టూ ప్రదక్షిణలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు కార్యక్రమం... ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూలై 6:శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో రాష్ట్ర దేవాదాయ,అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, పీఏసీ చైర్మన్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ , గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి... డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూలై 6:దేశ ఉప ప్రధానిగా బాబు జగజీవన్ రామ్ పేద ప్రజలకు చేసిన సేవలు కొనియాడదగ్గవని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. 38వ వర్ధంతి సందర్భంగా ఆదివారం బాలానగర్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి... జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 29:జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలతో సేవే లక్ష్యంగా వందలాది పవన్ కళ్యాణ్ అభిమానులతో ఏర్పడిన జనసేవాదళ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా కి చెందిన అనిల్ కుమార్ కి హార్ట్ ఆపరేషన్ నిమిత్తం *కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ... మహా న్యూస్ కార్యాలయం పై దాడిని ఖండించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 29:మహాన్యూస్ కార్యాలయంపై టిఆర్ఎస్ గూoడాల దాడిని టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఆదివారం మహా న్యూస్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సిఎండి మారెళ్ళ వంశీని కలిసి... హాఫ్ సారీ ఫంక్షన్ లో చిన్నారి యాషికను ఆశీర్వదించిన జనసేన పార్టీ నాయకులు : ప్రేమ కుమార్ దంపతులు.
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 29:కూకట్ పల్లి నియోజకవర్గం కెపిహెచ్బి కాలనీలో లోద మెరీడియన్ క్లబ్ హౌస్ లో జరిగిన పోలేబోయిన శ్రీనివాస్, పోలేబోయిన సలుజా ల కుమార్తె యాషిక ఆఫ్ సారీ ఫంక్షన్ కు కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ దంపతుల విచ్చేసి... జై కిసాన్ అగ్రికల్చర్ ప్రైవేట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతేక పూజలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ మనూర్ జూన్ 29:సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని బోరంచ పోచమ్మ ఆలయంలో జైకిసాన్ అగ్రికల్చర్ యూనియన్ కుటుంబసభ్యులందరు ప్రతేక పూజలు నిర్వహించారు విత్తనాలు వేసిన నాటినుంచి వర్షాలు పడక పోవడంతో రైతులు నిరాశ పడుతున్నారు వర్షాలు కురిసిపంటలు బాగా పండితే రైతులు సంతోషంగా ఉంటారని అన్నారు.తధానంతరం అమ్మవారికి పిండి... దళితులు ఆర్థికంగా ఎదగాలి అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం జాతీయ కోఆర్డినేటర్ యస్. వరుణ్ కుమార్
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 22:అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం రాష్ట్ర కమిటీ 18 వ కోర్ కమిటీ సమావేశం రెడ్ హిల్స్ ఉన్న రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి ఫూల మాల వేసి సమావేశాన్ని ప్రారంభించారు.ఈ సమావేశంలో జాతీయ కోఆర్డినేటర్ యస్.... వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప సభకు తరలి వెళ్లిన బిజెపి నాయకులు, కార్యకర్తలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 22:కూకట్ పల్లీ నియోజకవర్గం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు - కార్యకర్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, పలు కాలనీలా సంక్షేమ సంఘ సభ్యులు, యువమోర్చా నాయకులు, మహిళా మోర్చా నాయకులు, కుల సంఘాల నాయకులు తదితరులు... సిందూర్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ను తోకముడిచేలా చేసిన ఘనత మన సైనిక దళాలదే .
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 22: భారత సైనికులు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై చేసిన దాడులపై ప్రజలందరూ గర్వించారు - టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం. "కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ ఫిరోజ్ గూడలో భారత వాయుసేనలో ఆపరేషన్ సిందూర్ లో పాల్గొని తిరిగి... మూసాపేట్ ప్రభుత్వ పాఠశాల భవనంలో అదనపు అంతస్తు నిర్మించాలని కలెక్టర్ కి వినతి..
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 19:మూసాపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు) భవనంలో అదనపు అంతస్తు నిర్మించాలని కోరుతూ కూకట్ పల్లి ఎమ్మెల్యే *మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్* మేడ్చల్ జిల్లా కలెక్టర్ *మను చౌదరి* ని కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు... 
