కారేపల్లి, మంచుకొండ లో మంత్రి పొంగులేటి, రఘురాం రెడ్డి ముమ్మర ప్రచారం

కారేపల్లి, మంచుకొండ లో మంత్రి పొంగులేటి, రఘురాం రెడ్డి ముమ్మర ప్రచారం


ఐ ఎన్ బి టైమ్స్ కారేపల్లి,రఘునాధపాలెం మే 03: సీపీఐ, సీపీఎం బలపరిచిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి భారీ విజయాన్ని కాంక్షిస్తూ ఆయనతో కలిసి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం రాత్రి కారేపల్లి, మంచుకొండ లో విస్తృత ప్రచారం చేశారు. ప్రజా సంక్షేమ పాలన కోసం హస్తం గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలపై అధిక ధరల భారం మోపిందని, సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకొచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే రోజులు పోయాయని తెలిపారు. ఈ సందర్భంగా రెండు చోట్లా జనం విశేషంగా తరలివచ్చి.. ప్రదర్శన తీశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ నాయకులు బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 12

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి