బిజెపి ఓబీసీ మోర్చా పట్టణ కమిటీని ఏర్పాటు బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత బిజెపి దే
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ ఏప్రిల్ 29: గజ్వేల్ పట్టణంలో పార్టీ కార్యాలయంలో గజ్వేల్ పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు దువ్వల రాజు యాదవ్ అధ్యక్షతన ఈ కమిటీని బిజెపి పట్టణాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి సీనియర్ నాయకులు మదాడి జస్వంత్ రెడ్డి,యెల్లు రామిరెడ్డి, ఉప్పల మధుసూదన్, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ మరియు బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి కొలుపుల నరేందర్,ఉపాధ్యక్షులు వడ్డేపల్లి ప్రసాద్,చెప్పాల వెంకట్ రెడ్డి, మైస విజయ్,సింగారం కృష్ఠ గౌడ్, బీసీ మోర్చా పట్టణ నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Views: 23
Latest News
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
19 May 2024 18:38:25
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
Comment List