సమోసాలు కాల్చి..ఓట్లు అభ్యర్థించి

- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి వినూత్న ప్రచారం

సమోసాలు కాల్చి..ఓట్లు అభ్యర్థించి

ఐ ఎన్ బి టైమ్స్ చింతకాని ఏప్రిల్ 30:"అమ్మా..బావున్నారా?. వ్యాపారం ఎలా నడుస్తోంది.. గిట్టుబాటు అవుతోందా.."  అంటూ కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి నాగులవంచ గ్రామంలో ఓ చిరు వ్యాపారి మహిళ తో ఇలా ముచ్చటించారు. ప్రచారంలో భాగంగా..రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో కలిసి మంగళవారం సాయంత్రం ఇక్కడ ఆగి..టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్ళారు. స్వయంగా ఆయనే కడాయిలో సమోసాలు వేసి..కాల్చారు. అక్కడే బజ్జీలు కొని తిన్నారు. మంత్రి పొంగులేటి, రఘు రాం రెడ్డి మాట్లాడుతూ.. హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీ అందించాలని కోరారు.

Tags:
Views: 32

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కదం తొక్కిన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల కవాతు ఘనంగా సత్తెనపల్లి రామకృష్ణ భవన్‌ ప్రారంభం కదం తొక్కిన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల కవాతు ఘనంగా సత్తెనపల్లి రామకృష్ణ భవన్‌ ప్రారంభం
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19, :   సిపిఎం ఖానాపురం హవేలీ కమిటీ నూతన కార్యాలయ భవనం ‘‘కామ్రేడ్‌ సత్తెనపల్లి రామకృష్ణ భవన్‌’’ ప్రారంభోత్సవ...
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్