మాజీ ఎమ్మెల్సీ పోట్ల నివాసానికి వెళ్లిన రఘురాం రెడ్డి
On
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 03: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు నివాసానికి కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి శుక్రవారం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ప్రచార సరళి పై మాట్లాడుకున్నారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, నాయకులు కొప్పుల చంద్రశేఖర రావు ఉన్నారు.
Tags:
Views: 3
Latest News
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
19 May 2024 18:38:25
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
Comment List