వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు - లక్ష్మీదేవిపల్లి జెడ్పీటీసీని కండువా కప్పిన మంత్రి పొంగులేటి

వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు  - లక్ష్మీదేవిపల్లి జెడ్పీటీసీని కండువా కప్పిన మంత్రి పొంగులేటి

 ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: వివిధ పార్టీలకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి మంత్రి పొంగులేటి సమక్షంలోగురువారం చేరారు. ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో లక్ష్మీదేవిపల్లి మండల జెడ్పీటీసీ మేరెడ్డి వసంత, ప్రశాంతినగర్ ఎంపీటీసీ ముక్కెర శిరీషాలతో పాటు తాజా మాజీ సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, మైనారిటీ నాయకులు, సినీయర్ పార్టీ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి పొంగులేటి  శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags:
Views: 8

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య   సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 19:-  పేద ప్రజల పెన్నిధి, కార్మిక పక్షపాతి, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య...
కదం తొక్కిన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల కవాతు ఘనంగా సత్తెనపల్లి రామకృష్ణ భవన్‌ ప్రారంభం
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన