భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న నాయకులు

భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న నాయకులు

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం ఏప్రిల్ 30: బోనకల్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారీ ఎత్తున వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గెల్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద రావు సమక్షంలో ఖమ్మం బిజెపి ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యాలయంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు తూటి కుంట్ల గ్రామము నుండి పాపినేని మోహన్ రావు లక్ష్మీపురం గ్రామము నుండి బయన్నేని నాగేశ్వరావు పులుసు రవి గార్లపాడు గ్రామం నుండి సీనియర్ జర్నలిస్టు తాత రామచంద్ర రావు వీరంతా జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో అభ్యర్థి తాండ్ర వినోద రావు సమక్షంలో పార్టీలోకి ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు దేశ అభివృద్ధి నరేంద్ర మోడీ తోనే సాధ్యమని నరేంద్ర మోడీ పట్ల ఆకర్షణులై వివిధ గ్రామాల నుండి ప్రజలు భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది  ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరరావు మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు

Tags:
Views: 9

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి