మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సిపిఐ పార్టీ సమావేశం..

ముఖ్యఅతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సిపిఐ పార్టీ సమావేశం..

ఐ ఎన్ బి టైమ్స్ మహబూబాబాద్ మే 03 మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇండియా కూటమిలో భాగమైన సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి  పోరిక బలరాం నాయక్  గెలుపు ని కాంక్షిస్తూ జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరావు,పాల్గొన్న ముఖ్య నాయకులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ,జిల్లా పార్టీ అధ్యక్షులు జిన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి ,సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,భాగం హేమంతరావు,స్థానిక సిపిఐ నాయకులు అజయ్ జైన్, పార్లమెంట్ ఎన్నికల *మహబూబాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి  సాదు రమేష్ రెడ్డి, తుపాకుల ఎలగొండ స్వామి  తదితర ముఖ్య నాయకులు కమ్యూనిస్టు పార్టీ అభిమానులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 6

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి