తొలిసారిగా రైల్వే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌

తొలిసారిగా రైల్వే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌

ఐ ఎన్ బి టైమ్స్ అమరావతి:మార్చి 26:దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. ఇందులో పదిహేను లక్షల మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. వీరుకాక మరో 8లక్షల మందికి పైగా తాత్కాలిక కార్మికులు న్నారు.రైల్వేను అత్యవసర వ్యవ స్థగా పరిగణిస్తారు. దీర్ఘకా లంగా రైల్వే ఉద్యోగులు తమకూ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరు తున్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల సమయంలో వీరికి ఆ అవకాశం దక్కింది.ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. ఒక్క ఓటే జయాప జయాల్ని తలక్రిందులు చేసిన సందర్భాలున్నాయి. భారతీయ పౌరులందరికీ ఓటు వినియోగించుకోవడం హక్కే కాదు.. బాధ్యత కూడా. అయితే కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రానికెళ్ళి ఓటేయడం కుదరదు. అలాంటివారి కోసం ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.ఇప్పటివరకు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితోపాటు కొన్ని అత్యవసర విభాగాలకు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ను అనుమతించారు. కానీ ఈసారి ఏకంగా 33 అత్య వసర సేవా విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్

Tags:
Views: 12

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం