టిడిపి పార్టీనీ వీడి వైసీపీలోకి చేరిక

టిడిపి పార్టీనీ వీడి వైసీపీలోకి చేరిక

ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి ఏప్రిల్ 16 :  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం రామచంద్రపురం తండా గ్రామానికి చెందిన  పది కుటుంబాలు వైసిపి పార్టీ , విధివిధానాలు, అభివృద్ధి,సంక్షేమ పథకాలు, పరిపాలన నచ్చటంతో, టిడిపి పార్టీనీ వీడి వైసీపీలోకి చేరారు, మాచర్ల లో ని వైసీపీ కార్యాలయం నందు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,  ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా, అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా, వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు.

Tags:
Views: 5

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం