రెండు లక్షల రూపాయలతో స్వాతి డెంటల్ కేర్ వారి ఆధ్వర్యం లొ జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయం నందు ఏర్పాటు చేసిన చలివేంద్రం

రెండు లక్షల రూపాయలతో స్వాతి డెంటల్ కేర్ వారి ఆధ్వర్యం లొ జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయం  నందు ఏర్పాటు చేసిన చలివేంద్రం

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం మార్చి 20 :  బుధవారం జ్ఞానాపురం నందు  యర్ర్నీ మాంబా అమ్మవారి దేవస్థానం నందు భక్తులు అవసర నిమిత్తమై స్వాతి అడ్వాన్స్డ్ డెంటల్ మెడికల్ కేర్ వారి ధన సహాయంతో డాక్టర్ ఎస్ భరత్ డాక్టర్ స్వాతి కుమారి ఆర్థిక సహాయంతో సుమారు రెండు లక్షలు  విలువచేసే ప్యూర్ ఫైన్ వాటర్ ఫిల్టర్ ఎర్ని మాంబ  ఆలయం నందు ఆలయ ఈఓ డివిఎస్ సురేష్ బాబా మరియు డోనార్ కుటుంబ సభ్యులైన పి ధర్మారావు  ఎస్ బాలకృష్ణ తదితరులు ప్రారంభించడం జరిగినది.భక్తుల అవసర నిమిత్తమై నిత్యం అందరికీ మంచి నీరు సరఫరా చేయాలని ఆలోచనతో ఈ యొక్క  వాటర్ ఫిల్టర్ ను అందుబాటులో తీసుకొచ్చామని డాక్టర్ సతీష్ కుమార్  అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ పూజారి పులకండన శ్రీకాంత్ శర్మ   ఆలయ చైర్మన్ లండ రమణ ఆలయ ట్రస్టీలు  మౌని వాసుపల్లి నారాయణరావు ఆదినారాయణ చక్క శ్యామ్ సుందర్ రెడ్డి తేజ రత్నం కనితి గౌరీ ఎలాశెట్టి దేవి కోసెట్టిదేవి కర్రి దానయ్యమ్మ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:
Views: 5

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి మే 09 : మాచర్ల నియోజకవర్గం,మాచర్ల మండలం,కొత్తపల్లి, ద్వారకాపురి, రేగులవరం తండా, లచ్చంబాయి, అచ్చమ్మకుంట, సుబ్బారెడ్డి పాలెం,...
మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..: కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ - కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి
రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్న
రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి