ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరిన రవిరాజు,బొగ్గు శీను ..
By kalyani
On
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం మార్చి 27 :విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె రాజు ఆధ్వర్యంలో మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు జి.వి రవి రాజు మరియు జనసేన నాయకులు శ్రీను ,బొడ్డేటి అనురాధ వైసిపిలో చేరారు. వీరికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అందరి సమిష్టి కృషితో వచ్చే ఎన్నికల్లో కె.కె రాజు ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు,ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ వై.వి సుబ్బారెడ్డి ,రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Views: 65
About The Author
Related Posts
Post Comment
Latest News
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
08 May 2024 19:38:09
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
Comment List