ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరిన రవిరాజు,బొగ్గు శీను ..

ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరిన రవిరాజు,బొగ్గు శీను ..

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం మార్చి 27 :విశాఖ ఉత్తర నియోజకవర్గ  వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె రాజు ఆధ్వర్యంలో మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వై.యస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు జి.వి రవి రాజు  మరియు జనసేన నాయకులు  శ్రీను ,బొడ్డేటి అనురాధ  వైసిపిలో చేరారు. వీరికి ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అందరి సమిష్టి కృషితో వచ్చే ఎన్నికల్లో కె.కె రాజు ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా   ముఖ్యమంత్రి  వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు,ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్  వై.వి సుబ్బారెడ్డి ,రాష్ట్ర మంత్రి  గుడివాడ అమర్నాథ్  తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 65

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం