పిట్ట గోడ కూలి బాలికలకు తప్పిన పెను ప్రమాదం
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 18 : పల్నాడు జిల్లా,మాచర్ల పట్నం,శ్రీశైలం రోడ్డు గౌడ కాలనీ సమీపంలో , ఆంజనేయస్వామి దేవాలయం. ప్రక్కన ఉన్న. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్, భవన పిట్ట గోడ కూలి బాలికలకు తప్పిన పెను ప్రమాదం. విద్యార్థులు భయాందోళనకు గురి అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయం కావడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన. విద్యార్థినిలు గదుల్లోనే ఉన్నారు. కావున ప్రమాదం లేకపోవడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Tags:
Views: 9
About The Author
Related Posts
Post Comment
Latest News
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
08 May 2024 19:38:09
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
Comment List