ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కేసానుపల్లి టిడిపి జనసేన బిజెపి కూటమి కార్యకర్తలు నాయకులు
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 20: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి నాయకులు కార్యకర్తలు,రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న కూటమి నాయకులు కార్యకర్తలు,కార్యక్రమంలో పాల్గొన్న కేసానుపల్లి టిడిపి సీనియర్ నాయకులు నెల్లూరి రామకోటయ్య,జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట నాగేశ్వరరావు,మాజీ ఎంపీటీసీ నెల్లూరి కోటయ్య,కోట సాయన్న, నెల్లూరి జానయ్య,కిట్టారావు,కోట కోటేశ్వరరావు,కాకర్ల మహేష్, గఫుర్,తోట వెంకటేష్,కాకర్ల బాను తదితరులు పాల్గొన్నారు.
Tags:
Views: 9
Latest News
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
08 May 2024 19:38:09
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
Comment List