లక్ష్మీ దేవర ఆలయ నిర్మాణానికి ఐదువేల రూపాయల విరాళం భక్తి మార్గంలో అందరూ నడవాలి పంచాయతీ కార్యదర్శి ఏ.సుమన్

లక్ష్మీ దేవర ఆలయ నిర్మాణానికి ఐదువేల రూపాయల విరాళం    భక్తి మార్గంలో అందరూ నడవాలి పంచాయతీ కార్యదర్శి ఏ.సుమన్

ఐ ఎన్ బి టైమ్స్  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో  మార్చి, 27: జైపూర్ మండలంలోని ఇందారం గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఏ .సుమన్ ఆ గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న లక్ష్మీ దేవారా ఆలయానికి బుధవారం రోజున ఆలయ కమిటీ సభ్యులకు తన వంతు సహాయంగా 5000 రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి భక్తి మార్గంలో నడవాలని తనకున్న సంపాదనలో ఎంతో కొంత ధనాన్ని ఏదో ఒక సందర్భంలో సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని తెలియజేశారు ఆలయ కమిటీ సభ్యులు ఐకమత్యంతో ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని కార్యదర్శి ఏ.సుమన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:
Views: 94

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం