తుంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు

తుంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు

ఐ ఎన్ బి టైమ్స్ కొండపాక ఏప్రిల్ 23: గజ్వేల్ తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో మెదక్ ఉమ్మడి డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ లో చేరడం జరిగింది. వీరితోపాటు కొండపాక గ్రామ సర్పంచ్ చిట్టి మాధురి కొండపాక మండలం వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కొండపాక మండలం సీనియర్ నాయకులు సింగారం సాయి గౌడ్ ముఖ్య నాయకులతో కాంగ్రెస్ లో చేరడం జరిగింది. డిసిసిబి సిటీ దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపుకు కృషి చేస్తానని తెలియజేశాడు.

Tags:
Views: 65

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి మే 09 : మాచర్ల నియోజకవర్గం,మాచర్ల మండలం,కొత్తపల్లి, ద్వారకాపురి, రేగులవరం తండా, లచ్చంబాయి, అచ్చమ్మకుంట, సుబ్బారెడ్డి పాలెం,...
మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..: కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ - కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి
రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్న
రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి