తుంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ కొండపాక ఏప్రిల్ 23: గజ్వేల్ తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో మెదక్ ఉమ్మడి డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ లో చేరడం జరిగింది. వీరితోపాటు కొండపాక గ్రామ సర్పంచ్ చిట్టి మాధురి కొండపాక మండలం వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కొండపాక మండలం సీనియర్ నాయకులు సింగారం సాయి గౌడ్ ముఖ్య నాయకులతో కాంగ్రెస్ లో చేరడం జరిగింది. డిసిసిబి సిటీ దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపుకు కృషి చేస్తానని తెలియజేశాడు.
Tags:
Views: 65
Latest News
జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం
09 May 2024 14:39:17
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి మే 09 : మాచర్ల నియోజకవర్గం,మాచర్ల మండలం,కొత్తపల్లి, ద్వారకాపురి, రేగులవరం తండా, లచ్చంబాయి, అచ్చమ్మకుంట, సుబ్బారెడ్డి పాలెం,...
Comment List