దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో వైసీపీలోకి భారీ చేరికలు
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి మార్చి 24: : మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన 15 గౌడ కుటుంబాలు వైసీపీలోకి చేరారు, వారికి టీడీపీ పాలనలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదని జగన్ ప్రభుత్వం లోని అందరికీ మంచి జరుగుతు ఉందని పాలనలో అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం అన్ని పథకాలు అందరికీ అందేలా చూడడం వాలంటరీ వ్యవస్థ ఇలా అన్ని కార్యక్రమాలను సక్రమంగా అభివృద్ధి వైపు నడుపుతున్నారు అని పార్టీని వీడి వైసీపీలోకి చేరారు, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి . ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు.
Tags:
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
09 May 2024 20:16:10
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
Comment List