దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో వైసీపీలోకి భారీ చేరికలు

దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో వైసీపీలోకి భారీ చేరికలు


ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి మార్చి 24: : మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన 15 గౌడ కుటుంబాలు వైసీపీలోకి చేరారు, వారికి టీడీపీ పాలనలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదని జగన్ ప్రభుత్వం లోని అందరికీ మంచి జరుగుతు ఉందని పాలనలో అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం అన్ని పథకాలు అందరికీ అందేలా చూడడం వాలంటరీ వ్యవస్థ ఇలా అన్ని కార్యక్రమాలను సక్రమంగా అభివృద్ధి వైపు నడుపుతున్నారు అని  పార్టీని వీడి వైసీపీలోకి చేరారు, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి . ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు.

Tags:
Views: 4

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ