50 వార్డు ఎన్నికల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు,

రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మరియు డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు పేడాడ రమణికుమారి

50 వార్డు ఎన్నికల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు,

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం మార్చి 27 :  మాధవధార లో విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్  ఆధ్వర్యంలో వార్డు ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేశారు.ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి  కె.కె రాజు  పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బను కట్ చేసి వార్డు కార్యలయాలు సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్‌ , ,విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు ,జీవీఎంసీ ఫ్లోర్ లీడర్,విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు,యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆళ్ల శివగణేష్,రాష్ట్ర,పార్లమెంట్,సిటీ నాయకులు,సీనియర్ నాయకులు,కార్పొరేటర్లు,పార్టీ మండల అద్యక్షులు,మాజీ కార్పొరేటర్లు,వార్డు అధ్యక్షులు,రాష్ట్ర మరియు బిసి కార్పొరేషన్ చైర్మన్&డైరెక్టర్లు,అనుబంధ సంఘాల అధ్యక్షులు& సభ్యులు, జె సి ఎస్  మండల కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లు,గృహ సారథులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 5

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ