విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ యువ నాయకుని పై చర్యలు తీసుకోవాలి

విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు  కాంగ్రెస్ యువ నాయకుని పై చర్యలు తీసుకోవాలి

ఐ ఎన్ బి టైమ్స్,మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 18: మంచిర్యాల్ జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో కాంగ్రెస్ యువ నాయకుడు రాజేష్ సింగరేణి స్థలం కబ్జా చేసి ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారని వార్త కథనాలు రాయడంపై స్థానిక చట్టం దినపత్రిక రిపోర్టర్ దండు సదానందం పై యువ నాయకుడు రాజేష్ సోషల్ మీడియా వేదికగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఇటువంటి అనుచిత వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ యువ నాయకుడు రాజేష్ పై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు దండు సదానందం తెలిపారు.

Tags:
Views: 4

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ