గజ్వేల్ నియోజికవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డిని కలిసిన-నీలం మధు ముదిరాజ్

గజ్వేల్ నియోజికవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డిని కలిసిన-నీలం మధు ముదిరాజ్

ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ మార్చి 27: మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గజ్వేల్ నియోజికవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే  నర్సిరెడ్డి , మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి లను కలిశారు. ఎంపీ అభ్యర్థిగా తన ఎంపికలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనకి  సంపూర్ణ ఆశీస్సులు కావాలనీ కోరారు.వచ్చే ఎన్నికల్లో మీ సలహాలు, సూచనలకు అనుగుణంగా ప్రచారంలో ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. అనంతరం నర్సిరెడ్డి, ఎలక్షన్ రెడ్డి  మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో వారి సంపూర్ణ సహకారం అందిస్తామని మెదక్ పార్లమెంటు లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

Tags:
Views: 4

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ