గజ్వెల్ తూప్రాన్ రోడ్ సబిష్టేషన్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు

గజ్వెల్ తూప్రాన్ రోడ్ సబిష్టేషన్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు

ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ ఏప్రిల్ 24: గజ్వెల్ తూప్రాన్ రోడ్ సబిష్టేషన్ దగ్గర కేశమైన భాస్కర్ ముదిరాజ్  రాజశేఖర్ , భూపతి నరేష్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రను గుంటుకు శ్రీనివాస్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, ,పిట్ల ఆంజనేయులు,చింతశ్రీను ,అకారం సత్తయ్య ఫిషరీస్ డైరెక్టర్ , రాగులరాజు జగదేవపూర్ అధ్యక్షుడు  లతొ కలిసి ప్రారంభించడం జరిగింది, కేశమైన బాస్కర్ ఎండకాలంలొ ప్రజల దాహర్థి తీర్చడానికి మంచినీరు మినరల్ వాటర్  మరియు ప్రజల ఆరోగ్యానికి ఉపశమనం కలిగించుటకు  రాగి జావ (వేడి వేడి అంబలి) వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది,కేశమైన బాస్కర్ టీం గజ్వేల్ మున్సిపాలిటీ లొగత 4 సంవత్సరాల నుంచి కూడ ప్రతిసంవత్సరం చలివేంద్రను ఎర్పాటు చేయడం అభినందనీయం. ఈకార్యక్రమంలో గుందడి విజయ్ ఆర్ కె శ్రీనివాస్  గడ్డంరాజ,ప్రశాంత్ జగన్ ,భాస్కర్,తలారి పాపయ్య  తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 19

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ