కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...

కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...

ఐ న్ బి టైమ్స్ ప్రతినిధి మార్చి 06:పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదు సంవత్సరముల లోపు పిల్లలకి పోలియో చుక్కలు మరియు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది. వారంలో ప్రతి బుధవారం మరియు శనివారం రోజులలో తప్పనిసరిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఏఎన్ఎం రాజేశ్వరి తెలిపారు ఈ కార్యక్రమానికి పోరుమామిళ్ల పట్టణం మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ పాల్గొన్నారు. చిన్నపిల్లలకు పోలియో చుక్కలను సర్పంచ్ యనమల సుధాకర్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఐదు సంవత్సరంలోపు చిన్నపిల్లల అందరికీ పల్స్ పోలియో చుక్కలు మరియు టీకాలు తప్పనిసరిగా వేయించాలన్నారు. ఈ టీకాలు వేయడం వలన పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందన్నారు. పోలియో, క్షయ, కోరింత దగ్గు, ధనుర్వాతము, తట్టు, కామెర్లు, మెదడువాపు వంటి వ్యాధులు రాకుండా రక్షణ కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాజేశ్వరి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీ ప్రియ, ఆశా కార్యకర్తలు, వీఆర్వో ప్రతాప్, పంచాయతీ సెక్రెటరీ చెన్నకేశవరెడ్డి, చిన్న పిల్లల తల్లులు పాల్గొన్నారు

Tags:
Views: 97

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?