M.Suresh
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read... స్మార్ట్ వ్యవసాయంతో రైతు ఆదాయం పెంపు -ప్రతి నీటి చుక్కను ఆదాయంగా మారుస్తాం
Published On
By M.Suresh
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కోమటి వీరు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి డిసెంబర్ 21 :ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచన మేరకు పల్నాడు జిల్లా,మాచర్ల పట్టణంలోని 24,25 వార్డులకి సంబంధించిన సచివాలయం పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల... పోలేపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21: పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని కుంటలో... వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పిన్నెల్లి రమా
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్, మాచర్ల ప్రతినిధి, డిసెంబర్ 21: వై.యస్.జగన్మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాచర్ల పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో గల దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాచర్ల మాజీ సర్టిఫికెట్లు పోయినవి
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21: నా పేరు దాసరి కీర్తి భర్త పేరు ప్రకాష్ నా వయసు 23 సంవత్సరాలు,నివాసము మాచర్ల.నేను నా కుటుంబ సభ్యులతో కలిసి. 13/12/2025 తేదీనాడు సాయంత్రం సుమారు 5... ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎన్టీఆర్ జిల్లా , కృష్ణాజిల్లాల బాడి ప్రమాణస్వీకారోత్సవం
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ , డిసెంబర్ 21:విజయవాడ ప్రతినిధి : ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎన్టీఆర్ జిల్లా మరియు కృష్ణాజిల్లాల బాడి ప్రమాణస్వీకారోత్సవం గవర్నర్ పేట, విజయవాడ లో గల బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం... పల్స్ పోలియో కేంద్రం ప్రారంభించిన: యాగంటి
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21:నేడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని మాచర్ల టౌన్ నందు మాజీ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు ప్రారంభించి,చిన్నారులకు పోలియో... జియోఏఐపై IEEE GRSS విశిష్ట లెక్చరర్ ప్రసంగం
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, డిసెంబర్ 18: IEEE GRSS JNTUH స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్తో కలిసి IEEE హైదరాబాద్ CIS/GRSS జాయింట్ చాప్టర్, హైదరాబాద్లోని కూకట్పల్లిలోని JNTUH-UCESTHలోని ప్రిన్సిపాల్ ఆఫీస్ భవనంలోని SIT సెమినార్ హాల్లో మల్టీ-ఛానల్,... GPL (గబ్బర్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించిన జనసేన నాయకులు : ప్రేమ కుమార్
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, డిసెంబర్ 18: కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్ (లోధా అపార్ట్మెంట్) ప్రక్కన ఉన్న GHMC గ్రౌండ్ లో గబ్బర్ స్పోర్ట్స్ శేషుబాబు, తుంగల నాయుడు, విష్ణు తేజ,శంకర్ ,ఈ... పేదల గుడిసెలపై ప్రతాపమా?.. ఎమ్మెల్యే గాంధీ తీరుపై మాధవరం నిప్పులు!
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, డిసెంబర్ 18:అభివృద్ధి పేరిట పేదల ఇళ్లను కూల్చివేయడం అమానుషమని, ఎమ్మెల్యేగా ఉండి ప్రజలను కాపాడాల్సింది పోయి దగ్గరుండి ఇళ్లను కూల్చివేయడం అరికెపూడి గాంధీ వైఫల్యానికి నిదర్శనమని కూకట్పల్లి ఎమ్మెల్యే & శేరిలింగంపల్లి... చిరుమామిళ్ళ మధుబాబు కి హార్దిక శుభాకాంక్షలు:కటికల బాలకృష్ణ
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి నవంబర్ 22:మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు చిరుమామిళ్ల మధుబాబు కు "పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మెన్" గా నియమితులైన సందర్భంగా ...పల్నాడు జిల్లా కారంపూడి పట్టణ టిడిపి... ఆధార్ కార్డు లేని చిన్నారులకు ఆధార్ కార్డ్స్ తీయించుచున్న మెట్టు గోవిందరెడ్డి
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 22:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల పట్టణంలో, స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద సేవాశ్రమంలో (ది 22.11.2025) శనివారం రోజు ఆధార్ కార్డు... 
