రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు

కూలీల ట్రాక్టర్ ను ఢీ కొట్టిన లారీ  

రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి మార్చి 05:పల్నాడు జిల్లా,రోడ్డు ప్రమాదంలో పలువురికి  గాయాలైన ఘటన కారంపూడి మండలం,  నరమలపాడు వద్ద బుధవారం ఉదయం చోటూచేసుకుంది. పూర్తి వివరాలోకి వెళ్తే.. కారంపూడి మండలం, మిరియాల గ్రామం నుండి నర్మలపాడు మిర్చి కొతకు వెళ్తున్న ట్రాక్టర్ ను  నరమలపాడు శివారులో..  అమరావతి నుండి ఇసుక లోడుతో వస్తున్న లారీ .. ట్రాక్టర్ ను వెనుక భాగంలో ఢీకొట్టడంతో.. వెనక కూర్చున్న పదిమందికి బాగా గాయాలు కావడంతో.. కొంతమందిని గురజాల హాస్పిటల్ కు, కొంతమందిని నరసరావుపేట హాస్పిటల్ కుతరలించారు.. కొంతమంది చిన్న గాయాలతో బయటపడ్డారు.

Tags:
Views: 4

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత