ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ

ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ

 

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 :ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, నిరంతర శ్రామీకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురష్కరించుకుని మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రోగులకు, తల్లీ బిడ్డ వార్డులోని బాలింతలకు మాచర్ల ఎమ్మెల్యే  జూలకంటి బ్రహ్మానందరెడ్డి పండ్లు, బ్రేడ్ ప్యాకెట్స్ ను అందజేశారు.  రోగులను , బాలింతలను ఎమ్మెల్యే జూలకంటి పలకరించి.., క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు.  పట్టణ టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 2

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?