కడప జిల్లాలో దొంగ అరికట్టేల చర్యలు
By M.Suresh
On
ఐ న్ బి టైమ్స్ మార్చి 01:పులివెందుల సబ్ డివిజన్ లో దొంగ తనాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పులివెందుల డిఎస్పీ మురళి నాయక్...వైర్ లెస్ సెక్యూరిటీ సిస్టం ద్వార దొంగతనాలు అరికట్టేలా చేయొచ్చు....పులివెందుల సబ్ డివిజన్ లో ఉన్న పలు స్టేషన్ ల పరిధిలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా కృషి చేయాలని డిఎస్పీ సూచన...ఈఅవగాహన కార్యక్రమం లో పాల్గొన్న ఎస్సై లు, స్టేషన్ సిబ్బంది...
Tags:
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List