2025 డిఎస్సీ లో అర్హత సాధించిన రాయవరం వాసి దూళ్ళ విజయ

2025 డిఎస్సీ లో అర్హత సాధించిన రాయవరం వాసి దూళ్ళ విజయ

ఐఎన్ బి టైమ్స్ మాచర్ల రూరల్ ప్రతినిధి ఆగష్టు 27:

Ad
2025 డిఎస్సీ నందు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రాయవరం నుండి దూళ్ళ అమరలింగేశ్వరరావు
కుమారై దూళ్ళ విజయ ఇటీవల జరిగిన డిఎస్సీ లో 83 మార్కులతో జిల్లా స్థాయిలో 128వ ర్యాంకు సాధించి నూతన డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయురాలుగా అర్హత సాధించారు. ఈ సందర్భంగా పలువురు ఆమె కు అభినందనలు తెలిపారు.

Tags:
Views: 37

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత* *భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..
తిరుపతిలో దొంగల బెడద..
పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.