2025 డిఎస్సీ లో అర్హత సాధించిన రాయవరం వాసి దూళ్ళ విజయ

2025 డిఎస్సీ లో అర్హత సాధించిన రాయవరం వాసి దూళ్ళ విజయ

ఐఎన్ బి టైమ్స్ మాచర్ల రూరల్ ప్రతినిధి ఆగష్టు 27:

Ad
2025 డిఎస్సీ నందు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రాయవరం నుండి దూళ్ళ అమరలింగేశ్వరరావు
కుమారై దూళ్ళ విజయ ఇటీవల జరిగిన డిఎస్సీ లో 83 మార్కులతో జిల్లా స్థాయిలో 128వ ర్యాంకు సాధించి నూతన డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయురాలుగా అర్హత సాధించారు. ఈ సందర్భంగా పలువురు ఆమె కు అభినందనలు తెలిపారు.

Tags:
Views: 27