మహాత్మా ఉపాధి హామీ పథకం కింద రోజుకి 600 రూపాయలు కూలి పెంచాలి

మహాత్మా ఉపాధి హామీ పథకం కింద రోజుకి 600 రూపాయలు కూలి పెంచాలి

 ఐ ఎన్ బి న్యూస్ కావలి ప్రతినిధి సెప్టెంబర్ 15: మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రోజువారి కూలి 600 రూపాయలు పెంచాలని జిల్లా వ్యవసాయ కార్మిక కూలీ సంఘం  నేత మాలాద్రి సోమవారం కావలి ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాలాద్రి మాట్లాడుతూ సంవత్సరానికి 200 రోజులు ఉపాధి కల్పించి, రోజువారి వేతనం 600 రూపాయలు పెంచాలని  ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు. కనీసం వేతనం అమలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో ఉపాధి కూలీలు  పాల్గొన్నారు

Ad
 

Tags:
Views: 26

About The Author

Related Posts

Post Comment

Comment List