మహాత్మా ఉపాధి హామీ పథకం కింద రోజుకి 600 రూపాయలు కూలి పెంచాలి

మహాత్మా ఉపాధి హామీ పథకం కింద రోజుకి 600 రూపాయలు కూలి పెంచాలి

 ఐ ఎన్ బి న్యూస్ కావలి ప్రతినిధి సెప్టెంబర్ 15: మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రోజువారి కూలి 600 రూపాయలు పెంచాలని జిల్లా వ్యవసాయ కార్మిక కూలీ సంఘం  నేత మాలాద్రి సోమవారం కావలి ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాలాద్రి మాట్లాడుతూ సంవత్సరానికి 200 రోజులు ఉపాధి కల్పించి, రోజువారి వేతనం 600 రూపాయలు పెంచాలని  ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు. కనీసం వేతనం అమలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో ఉపాధి కూలీలు  పాల్గొన్నారు

Ad
 

Tags:
Views: 7

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం