అనారోగ్యంతో ప్రయాణికురాలు రైలులో మృతి  బెంగాల్ వాసిగా గుర్తింపు

అనారోగ్యంతో ప్రయాణికురాలు రైలులో మృతి  బెంగాల్ వాసిగా గుర్తింపు

ఐ న్ బి టైమ్స్ ప్రతినిధి, సెప్టెంబర్6:అనారోగ్యంతో రైలులో ప్రయాణిస్తుండగా మహిళమృతి చెందిన సంఘటన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ లో శనివారం చోటుచేసుకుంది. వివరాలు మేరకు పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన మహిళా  గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేదని, కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కొరకు చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు వెళ్లడం జరిగిందని, వైద్య చికిత్స అనంతరం సొంత ఊరికి తిరిగి వెళుతుండగా  తమిళనాడు నుండి ఝార్ఖండ్ వెళ్లే రైలు (జెస్సిద్, త్రివేండ్రం) లో మహిళ మృతి చెందిన సంఘటన జరిగింది మృతురాలు కుటుంబ సభ్యులు సూళ్లూరుపేట రైల్వే శాఖ అధికారులకు సమాచారాన్ని అందించడం జరిగింది. రైల్వే స్టేషన్ కు చేరుకున్న అధికారులు రైలును ఆపి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. రైలు ప్రయాణంలో మహిళా మృతి చెందడం ప్రయాణికులను తీవ్ర దిబ్భ్రాంతికి గురిచేసింది.

Tags:
Views: 17

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం