దుర్గి ప్రభుత్వ కార్యాలయాలలో రెప రెపలాడిన త్రివర్ణ జెండా

దుర్గి ప్రభుత్వ కార్యాలయాలలో రెప రెపలాడిన త్రివర్ణ జెండా

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జనవరి 26:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుర్గి మండలంలోని ప్రభుత్వ, ప్రవేట్,కార్యాలయాలలో వివిధ పాఠశాలల్లో ఆదివారం త్రివర్ణ జెండా రెప రెప లాడింది. తహసీల్దార్  కార్యలయంలో తహసీల్దార్ ఫణింద్ర కుమార్, యం పి డి ఓ కార్యాలయంలో యం పి డి ఓ శివప్రసాద్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సుధీర్ కుమార్ ప్రవేట్ కార్యాలయాల్లో సంభందిత ప్రధానోపాధ్యాయులు  జెండాను పాఠశాలల్లో ఎగురవేసి గౌరవవందనం పొందారు. ఈ సందర్బంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే మనకుస్వాతంత్య్రం వచ్చిందన్నారు. డా. బి ఆర్. అంబెడ్కర్ భారతీయులు ఎట్లా స్వపరిపాలన ఎలా చేసుకోవాలో రాజ్యాంగంను రూపొందించి భారతరాజ్యాంగ నిర్మాతగా పేర్గంచారన్నారు 26జనవరి 1950నుండి ఈ రాజ్యాంగంను అమలు చేయాలని ఆమోదం పొందిన రోజునే గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే ) అంటారన్నారు. ఇప్పటికి 76 వ రిపబ్లిక్ డే గా మన పాలకులు జరుపుకోవడం మన అదృష్టం మన్నారు. ఈ కార్యక్రమంలో యంపి పి సునీత సాయి శంకర్ జడ్పిటిసి, ట్టిపల్లి యలమంద, సికటకంగోపాల్ఎ.పిఓ.వెంకటేశ్వర్లు, కార్యాలయాల  సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులు, స్టేషన్ పోలీసులు పాల్గొన్నారు.l

Tags:
Views: 16

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు... నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్...
గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన... గోకవరంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్..
మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు