పని భారం తగ్గించాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన సచివాలయం ఉద్యోగులు

పని భారం తగ్గించాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన సచివాలయం ఉద్యోగులు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 06;మాచర్ల నియోజకవర్గ, మాచర్ల పట్టణంలో, శనివారం రోజు మాచర్ల పట్టణంలోని సచివాలయ సిబ్బంది, మరియు ఉద్యోగులు మాచర్ల మున్సిపల్ కమిషనర్ వారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల కమిటీ అధ్యక్షులు బాలసౌరి మాట్లాడుతూ, వాలంటీర్స్ కంటే ఎక్కువ పనిభారం మోపుతున్నారని, పని భారం తగ్గించాలని, గతంలో వాలంటీర్స్ చేసే పని కన్నా ఎక్కువగా, సచివాలయ సిబ్బందితో సర్వేలు, వాట్సాప్ సర్వీస్ రిజిస్ట్రేషన్ అని, ప్రతి ఇంటికి తిప్పుతూ, సర్వేల ద్వారా మా ఆత్మగౌరవాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నటువంటి సర్వేల భారం నుంచి తప్పించాలని, మాచర్ల పట్టణంలోని సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ డి.వేణుబాబుకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అసోసియేషన్ అధ్యక్షులు బాలశౌరి, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి నాగమణి, కే.రాజేంద్ర, ఎం.మహేష్ వెంకట్రామయ్య, నాగరాజు,పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:
Views: 13

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు... నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్...
గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన... గోకవరంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్..
మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు