రాయవరం గ్రామ విద్యార్థిని  శ్రీ విజయశ్రీ సాయి  తేజస్విని ప్రతిభ అవార్డుకు ఎంపిక

కలెక్టర్ గారి చేతుల మీదగా ప్రతిభ అవార్డుకు ఎంపిక.

రాయవరం గ్రామ విద్యార్థిని  శ్రీ విజయశ్రీ సాయి  తేజస్విని ప్రతిభ అవార్డుకు ఎంపిక

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జూన్ 06 :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డు సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని నారాయణ స్కూల్లో చదువుతున్న రాయవరం గ్రామ విద్యార్థిని నాగేండ్ల విజయశ్రీ సాయి తేజస్విని తండ్రి నాగిండ్ల వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మ , తేజస్విని పదో తరగతి ఉత్తీర్ణతలో 600 గాను 587 మార్కులు సాధించి ప్రతిభా అవార్డుకు కలెక్టర్ అనుమతితో ఎంపిక చేశారు మాచర్ల మండలం విద్యాశాఖ అధికారి అయినా అల్లి సురేష్ ఆధ్వర్యంలో నారాయణ హైస్కూల్లో విజయశ్రీ సాయి తేజస్విని నీ సన్మానించడం జరిగినది. ఈ సమావేశ అధ్యక్షులు ప్రిన్సిపాల్  పుల్లారెడ్డి , ఏజీ ఎం, లక్ష్మన రెడ్డి,వారి స్టాఫ్ మరియు రాయవరం గ్రామ నాయకులు కూని శెట్టి రామకృష్ణ , నాగేండ్ల దశరథ రాము , జగడాల శ్రీనివాసరావు, సర్పంచ్ పెండ్లి వెంకట కుమారీ, పాల్గొన్నారు . వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ అమ్మాయి మంచి చదువు చదువుతూ భవిష్యత్తులో ప్రతిభవంతురాలుగా ఎదగాలని ప్రజలకు తోడ్పడాలని కోరుచున్నాము.

Tags:
Views: 12

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం