2025 డిఎస్సీ లో అర్హత సాధించిన రాయవరం వాసి దూళ్ళ విజయ

2025 డిఎస్సీ లో అర్హత సాధించిన రాయవరం వాసి దూళ్ళ విజయ

ఐఎన్ బి టైమ్స్ మాచర్ల రూరల్ ప్రతినిధి ఆగష్టు 27:

Ad
2025 డిఎస్సీ నందు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రాయవరం నుండి దూళ్ళ అమరలింగేశ్వరరావు
కుమారై దూళ్ళ విజయ ఇటీవల జరిగిన డిఎస్సీ లో 83 మార్కులతో జిల్లా స్థాయిలో 128వ ర్యాంకు సాధించి నూతన డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయురాలుగా అర్హత సాధించారు. ఈ సందర్భంగా పలువురు ఆమె కు అభినందనలు తెలిపారు.

Tags:
Views: 10

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం