పని భారం తగ్గించాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన సచివాలయం ఉద్యోగులు

పని భారం తగ్గించాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన సచివాలయం ఉద్యోగులు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 06;మాచర్ల నియోజకవర్గ, మాచర్ల పట్టణంలో, శనివారం రోజు మాచర్ల పట్టణంలోని సచివాలయ సిబ్బంది, మరియు ఉద్యోగులు మాచర్ల మున్సిపల్ కమిషనర్ వారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల కమిటీ అధ్యక్షులు బాలసౌరి మాట్లాడుతూ, వాలంటీర్స్ కంటే ఎక్కువ పనిభారం మోపుతున్నారని, పని భారం తగ్గించాలని, గతంలో వాలంటీర్స్ చేసే పని కన్నా ఎక్కువగా, సచివాలయ సిబ్బందితో సర్వేలు, వాట్సాప్ సర్వీస్ రిజిస్ట్రేషన్ అని, ప్రతి ఇంటికి తిప్పుతూ, సర్వేల ద్వారా మా ఆత్మగౌరవాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నటువంటి సర్వేల భారం నుంచి తప్పించాలని, మాచర్ల పట్టణంలోని సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ డి.వేణుబాబుకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అసోసియేషన్ అధ్యక్షులు బాలశౌరి, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి నాగమణి, కే.రాజేంద్ర, ఎం.మహేష్ వెంకట్రామయ్య, నాగరాజు,పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:
Views: 27

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న.. మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8:మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 అండర్ 19 పోటీలో గెలుపొందిన యశస్విని ఘనంగా సన్మానించిన కూకట్పల్లి ఉమ్మడి...
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన
పశువులు మన సాంప్రదాయంలో భాగం
దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు – ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక