జాతీయ స్థాయి పవర్ లిఫ్ట్ పోటీల్లో తృతీయ స్థానం
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ చందర్లపాడు ఫిబ్రవరి 8:పాతబెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన మేకల శ్రీను కుమారుడు వెంకట సాయి ను మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఘనంగా సత్కరించారు.నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకుల సమక్షంలో చిరంజీవి వెంకట సాయి ని అభినందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ ను గుర్తించి ప్రోత్సహం అందించాలని, మేకల శ్రీను ప్రోత్సహం ద్వారా ఈరోజు వారి కుమారుడు జాతీయ స్థాయి లో రానించి యువత కు ఆదర్శం గా నిలిచారాని అన్నారు.ఈ కార్యక్రమం లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Tags:
Views: 2
About The Author
Related Posts
Post Comment
Latest News
08 Feb 2026 21:23:48
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8:మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 అండర్ 19 పోటీలో గెలుపొందిన యశస్విని ఘనంగా సన్మానించిన కూకట్పల్లి ఉమ్మడి...



Comment List