వర్గం
నేర వార్తలు
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన కొవ్వాడ బాబురావు అనే వ్యక్తి తన ఇంటి వద్ద పెంచుకుంటున్న నాటు కోళ్లు గుర్తుతెలియని... దాడిలో గాయపడిన పవన్ ని అన్ని విధాలా ఆదుకుంటాం
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్: తిరుపతి క్రైమ్ ప్రతినిధి, ఆగస్టు 12 :దాడిలో గాయపడిన పవన్ ని పరామర్శించి అతనిని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె . ఎస్. జవహర్ మీడియా సమావేశంలో తెలియజేసారు.మంగళవారం స్థానిక రుయా ఆసుపత్రి నందు దాడిలో గాయపడిన పవన్ ని పరామర్శించి అనంతరం... టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ ఎర్రచందనం దొంగలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ నెల్లూరు, జూలై 15 : * రూ. 50లక్షల విలువైన 192 ఎర్రచందనం దుంగలు స్వాధీనం * అక్రమ రవాణాకు అనువుగా రీఫర్లు, పలకలు గా మార్చివేత * నెల్లూరు జిల్లా చేజర్ల వద్ద ఘటన * కారు, మోటారు సైకిల్ స్వాధీనం *నలుగురు స్మగ్లర్లు అరెస్టు నెల్లూరు జిల్లా... కొప్పాయి పాలెం చెరువులో మట్టి దొంగలు పడ్డారు... అధికారులు ఏమయ్యారు...?
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ వెంకటగిరి, జులై 13 : అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరుతున్న అరికట్టాల్సిన అధికార యంత్రాంగం ఏమయ్యారని మండల ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. పట్ట పగలే డక్కిలి మండల పరిధిలోని కొప్పాయిపాలెం చెరువులో మట్టి దొంగలు పడి టన్నులకొద్దీ మట్టిని భారీ యంత్రాలతో తరలించకపోతున్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎందుకు చర్యలు... శిరిగిరిపాడు లో పోలీసుల కార్డన్ సెర్చ్..
Published On
By M.Suresh
ఐఎన్ బి టైమ్స్, వెల్దుర్తి మండలం ప్రతినిధి మే :05 పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడు గ్రామంలో ఇటీవల ఓకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాలు ఘర్షణ పడిన నేపథ్యంలో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో భారీ ఎత్తున మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.... రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 :పచ్చని పల్లెల్లో ఇంకెంతకాలం రక్తపాతం సృష్టిస్తావు పిన్నెల్లి? అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. శనివారం మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో వైసిపి గుండాల దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న జమ్మలమడక గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన పరామర్శించారు. గ్రామాల్లో గత కొంతకాలంగా వైసీపీ... తిరుపతి జిల్లా లో బాలిక పై హత్యాచారం ఆ పై గర్భవతి ని చేసిన ఘోరమైన సంఘటన..... ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన....
Published On
By M.Suresh
ఐ న్ బి టైమ్స్ సత్యవేడు 19ఏప్రిల్:సత్యవేడు నియోజకవర్గం లోని వరదయ్యపాళెం మండలానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని గర్భవతిని చేసి పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన యువకుడు.. వరదయ్యపాళెం మండలం గోవర్ధనపురం గిరిజన కాలనీ కి చెందిన యువకుడి... రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి మార్చి 05:పల్నాడు జిల్లా,రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలైన ఘటన కారంపూడి మండలం, నరమలపాడు వద్ద బుధవారం ఉదయం చోటూచేసుకుంది. పూర్తి వివరాలోకి వెళ్తే.. కారంపూడి మండలం, మిరియాల గ్రామం నుండి నర్మలపాడు మిర్చి కొతకు వెళ్తున్న ట్రాక్టర్ ను నరమలపాడు శివారులో.. అమరావతి నుండి ఇసుక లోడుతో... కడప జిల్లాలో దొంగ అరికట్టేల చర్యలు
Published On
By M.Suresh
ఐ న్ బి టైమ్స్ మార్చి 01:పులివెందుల సబ్ డివిజన్ లో దొంగ తనాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పులివెందుల డిఎస్పీ మురళి నాయక్...వైర్ లెస్ సెక్యూరిటీ సిస్టం ద్వార దొంగతనాలు అరికట్టేలా చేయొచ్చు....పులివెందుల సబ్ డివిజన్ లో ఉన్న పలు స్టేషన్ ల పరిధిలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా కృషి... డెమో రైలు ఫుట్ బోర్డుపై నుండి జారీ వ్యక్తి మృతి.
Published On
By M.Suresh
ఐఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల జనవరి 19:మాచర్ల-విజయవాడ డెమో రైలు లో ప్రయాణిస్తున్న పాత పాలువాయి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి.ఏడు కొండలు అనే ప్రయాణికుడు ఫుట్ బోర్డ్ పై నుండి కాలు జారి రైలుక్రింద పడి చనిపోయిన సంఘటన ఆదివారం నాడు మండలకేంద్రమైన రెంటచింతల లో చోటుచేసుకుంది.డెమో రైలు ప్రయాణికులతో ఎప్పుడు కిక్కిరిసి... ఎస్.సి,ఎస్.టి అట్రాసిటీ కేసులపై డి.ఎస్.పి జగదీష్ ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 14:మహాజన నేత మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాలు మేరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పలు ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసులు గురించి శనివారం నాడు గురజాల డి.ఎస్.పి జగదీష్ ను ఎమ్.ఆర్.పి.ఎస్,ఎమ్.ఎస్.పి మాచర్ల నియోజకవర్గ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి... మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సైకో హల్చల్
Published On
By M.Suresh
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి డిసెంబర్ 12:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, మాచర్ల లో పోలీస్ స్టేషన్ వద్ద సైకో హల్చల్ చేసాడు రెండు చేతులతో కర్రను పైకెత్తి ఏపీఎస్పీ కానిస్టేబుల్ వెంట పడిన సైకో.భయంతో టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు పరుగులు తీసిన... 
