కొప్పాయి పాలెం చెరువులో మట్టి దొంగలు పడ్డారు... అధికారులు ఏమయ్యారు...?
By M.Suresh
On

తరలింపు సాగిస్తున్నారు. రోజు రోజుకు అక్రమ వ్యాపారాల దందా అధికమవుతున్న ఏ ప్రభుత్వ అధికారి చర్యలు చేపట్టక చూసి చూడనట్లు వ్యవహరించడంతో అక్రమ వ్యాపారాలు ఊ పందుకుంటున్నాయి. గ్రామంలో ఎవరైనా ఇంటి అవసరాలకు మట్టి తవ్వకాలు చేపట్టాలనుకుంటే వారిపై చర్యలు తీసుకుంటున్నారు కానీ, వ్యాపారంగా చెరువు మట్టిని తరలించకపోతున్న మట్టి దొంగలను కట్టడి చేయలేకపోతున్నారు. దీని వెనుక రాజకీయ పార్టీ నేతల అండదండలు ఉన్నాయా! రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వారి ప్రలోభాలకు లోనయ్యారా అనేది కూడా ఓ కోణంలో చర్చించుకుంటున్నారు. సంబంధిత జిల్లా అధికారులు చర్యలు చేపట్టి చదునుగా ఉన్న చెరువులను కాపాడాలని ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Tags:
Views: 41
About The Author
Related Posts
Post Comment
Latest News
25 Sep 2025 08:14:58
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
Comment List