పద్మభూషణ్ డాక్టర్. మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమానులకు సన్మానం
ఐ ఎన్ బి టైమ్స్ వరదయ్యపాలెం మే 22:
అఖిలభారత మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర యూత్ అధ్యక్షుడు స్వామి నాయుడు ఆదేశాల మేరకు వరదయ్యపాలెంలో సత్యవేడు నియోజకవర్గ మెగాస్టార్ చిరంజీవి యూత్ అధ్యక్షులు తడ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమానులకు ఘనంగా సన్మాన కార్యక్రమం. సన్మాన కార్యక్రమం తర్వాత సీనియర్ అభిమానులు మాట్లాడుతూ తమ ప్రియతమ అభిమాన నాయకుడు పద్మ భూషణ్ మెగాస్టార్ చిరంజీవికి ఆయన తెరపై నటనకే కాకుండా ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన వ్యక్తిత్వానికి, ఆయన సేవ హృదయానికి, వీరాభిమానులం మనీ, విమర్శకులు సైతం వేలెత్తి చూపలేని గుణం తమ అభిమాన నటుడు కి మాత్రమే సొంతమని , ఆయన జీవితంలో ఆయన నడుచుకున్న తీరు ఆయన గుణగణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు ఆయన 100 సంవత్సరాలు చల్లగా ఉండాలని ఆయన అభిమానులకే కాకుండా రెండు రాష్ట్రాల్లోని పేదలకు సేవలు అందించాలని కోరుకున్నట్లు సీనియర్ అభిమాన తెలిపారు.
ఈ కార్యక్రమంలో. టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ నిర్మల్ కుమార్, భారత్ గ్యాస్ అధినేత వెంకటేశ్వర్లు, వేలూరు, చిరంజీవి, పసుపులేటి విజయ్ కుమార్, శ్రీధర్, శిరీష, శేఖర్, రెడ్డి శేఖర్, సీనియర్ అభిమానులు, గౌరీ శంకర్ థియేటర్ అధినేత, శేఖర్, ఎన్ టి వి నయీం భాయ్,హెచ్ ఎం టి సురేష్, 10టి వి దొడ్డి శేఖర్, పురుషోత్తం, బలరామయ్య, త్యాగరాజు,నరేష్, అలీస్ బాయ్, సాయి, రోహిత్, తదితరులు పాల్గొన్నారు.
Comment List