రాజుపాలెం మండలం కొండమోడు విరమ్మ కాలనీ చోరీ

రాజుపాలెం మండలం కొండమోడు విరమ్మ కాలనీ చోరీ

ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం ప్రతినిధి ఆగస్టు 27:
 ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు.
వీరమ్మ కాలనీలో అర్థరాత్రి గుత్తా రమేష్ అనే వెల్డింగ్ షాప్ అతని ఇంట్లో  బంగారం నగదు దోచుకుని వెళ్లిన దుండగులు.పోలీసులకు ఫిర్యాదు చేసిన భాధితుడు.

Tags:
Views: 14