ట్రాక్టర్ ర్యాలీ కి తరలివెళ్లిన కారంపూడి టీడీపీ నాయకులు
By M.Suresh
On
ఐఎన్ బి టైమ్స్, కారంపూడి ప్రతినిధి, ఆగష్టు 17 ;పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో అన్నదాత సుఖీభవ పథకం విజయవంతంగా పూర్తి చేసిన ఏపీ సిఎం చంద్రబాబుకు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ రైతులతో చేపట్టిన భారీ ట్రాక్టర్ ర్యాలీ కి కారంపూడి పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు తరలివెళ్లారు.
Tags:
Views: 7
About The Author
Related Posts
Post Comment
Latest News
25 Sep 2025 08:14:58
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
Comment List