ట్రాక్టర్ ర్యాలీ కి తరలివెళ్లిన కారంపూడి టీడీపీ నాయకులు

ట్రాక్టర్ ర్యాలీ కి తరలివెళ్లిన కారంపూడి టీడీపీ నాయకులు

ఐఎన్ బి టైమ్స్, కారంపూడి ప్రతినిధి, ఆగష్టు 17 ;పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో అన్నదాత సుఖీభవ పథకం విజయవంతంగా పూర్తి చేసిన ఏపీ సిఎం చంద్రబాబుకు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ రైతులతో చేపట్టిన భారీ ట్రాక్టర్ ర్యాలీ కి కారంపూడి పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు తరలివెళ్లారు.

Tags:
Views: 7

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం