ఉచితంగా 3000 ల మట్టి గణపతుల విగ్రహాల పంపిణి

ఉచితంగా 3000 ల మట్టి గణపతుల విగ్రహాల పంపిణి

ఐ ఎన్ బి టైమ్స్ దాచేపల్లి ప్రతినిధి ఆగస్టు 27: దాచేపల్లి నగరపంచాయితీ  కారంపూడి రోడ్డు ఎదురుగా ఉచితంగా మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.పర్యావరణ పరిరక్షణ నిమిత్తం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచితముగా మట్టి గణపతులవిగ్రహాలపంపిణికార్యక్రమంచేపట్టినారు.దాచేపల్లికారంపూడిరోడ్డువద్దవిజయవంతముగాజరిగినది ,ఈకార్యక్రమంలోహరిదాసు.బాలు,పాముల.కిషోర్ మాశెట్టి.సాత్విక్,దేవరశెట్టి.నరసింహారావు,కోటారి.సురేష్ తిరుమలవరపు.సైదారావు , బాడీస.శ్రీనివాసరావు,
మువ్వల వెంకట మనోజ్,
హిందూ దేవాలయాల పరిరక్షణ సమితిరాష్ట్రసహాకార్యదర్శిపాల్గొన్నారు.ఈకార్యక్రమాన్నివిజయవ తంచేశారు.

Tags:
Views: 23

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు... నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్...
గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన... గోకవరంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్..
మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు