ఉచితంగా 3000 ల మట్టి గణపతుల విగ్రహాల పంపిణి

ఉచితంగా 3000 ల మట్టి గణపతుల విగ్రహాల పంపిణి

ఐ ఎన్ బి టైమ్స్ దాచేపల్లి ప్రతినిధి ఆగస్టు 27: దాచేపల్లి నగరపంచాయితీ  కారంపూడి రోడ్డు ఎదురుగా ఉచితంగా మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.పర్యావరణ పరిరక్షణ నిమిత్తం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచితముగా మట్టి గణపతులవిగ్రహాలపంపిణికార్యక్రమంచేపట్టినారు.దాచేపల్లికారంపూడిరోడ్డువద్దవిజయవంతముగాజరిగినది ,ఈకార్యక్రమంలోహరిదాసు.బాలు,పాముల.కిషోర్ మాశెట్టి.సాత్విక్,దేవరశెట్టి.నరసింహారావు,కోటారి.సురేష్ తిరుమలవరపు.సైదారావు , బాడీస.శ్రీనివాసరావు,
మువ్వల వెంకట మనోజ్,
హిందూ దేవాలయాల పరిరక్షణ సమితిరాష్ట్రసహాకార్యదర్శిపాల్గొన్నారు.ఈకార్యక్రమాన్నివిజయవ తంచేశారు.

Tags:
Views: 20

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం