ఉచితంగా 3000 ల మట్టి గణపతుల విగ్రహాల పంపిణి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దాచేపల్లి ప్రతినిధి ఆగస్టు 27: దాచేపల్లి నగరపంచాయితీ కారంపూడి రోడ్డు ఎదురుగా ఉచితంగా మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.పర్యావరణ పరిరక్షణ నిమిత్తం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచితముగా మట్టి గణపతులవిగ్రహాలపంపిణికార్యక్రమంచేపట్టినారు.దాచేపల్లికారంపూడిరోడ్డువద్దవిజయవంతముగాజరిగినది ,ఈకార్యక్రమంలోహరిదాసు.బాలు,పాముల.కిషోర్ మాశెట్టి.సాత్విక్,దేవరశెట్టి.నరసింహారావు,కోటారి.సురేష్ తిరుమలవరపు.సైదారావు , బాడీస.శ్రీనివాసరావు,
మువ్వల వెంకట మనోజ్,
హిందూ దేవాలయాల పరిరక్షణ సమితిరాష్ట్రసహాకార్యదర్శిపాల్గొన్నారు.ఈకార్యక్రమాన్నివిజయవ తంచేశారు.
Tags:
Views: 20
About The Author
Related Posts
Post Comment
Latest News
25 Sep 2025 08:14:58
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
Comment List