ఘనంగా నిర్వహించిన ఏపీయూడబ్ల్యూజే 69వ వ్యవస్థాపక దినోత్సవం

ఘనంగా నిర్వహించిన ఏపీయూడబ్ల్యూజే 69వ వ్యవస్థాపక దినోత్సవం

ఐఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి ఆగష్టు 17;ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌  వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ 69వ వ్యవస్థాపక దినోత్సవం ఏపియూడబ్ల్యూజే  కారంపూడి శాఖ నాయకత్వం ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించడం జరిగింది.స్వర్గీయ మానికొండ చలపతిరావు ఆధ్వర్యంలో  (1957) ఏర్పాటైన ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఈ నెల 17వ తేదీకి 69వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనున్నది.  ఆరు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న, యూనియన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని,  కారంపూడి ఏపియూడబ్ల్యూజే ఆధ్వర్య లో చెక్ పోస్ట్ సెంటర్ నుండి నాగులేరు బ్రిడ్జి వాగు ర్యాలీ   విజయవంతం జరిగింది. వ్యవస్థాపక దినోత్సవ ర్యాలీలో పల్నాడు జిల్లా కోశాధికారి వెంకటప్పయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరేంద్ర, మండల అధ్యక్షుడు బాణావత్ రాజేష్ నాయక్, కార్యదర్శి అల్లి కరుణాకర్, కోశాధికారి కల్లూరీ గోపి, పత్రిసురేష్,  మనం జానీ భాష, ముగ్బుల్ జానీ భాష, భవిరిశెట్టి రామారావు, సూరేపల్లి కోటేశ్వరరావు, సముద్రాల సాయి, నూనె శ్రీనివాసరావు, సూరే వెంకట నాగేశ్వరరావు, జి మణికుమార్, అనిల్, రవితేజ, వర ప్రసాదు, అల్లావుద్దీన్, శీను నాయక్,  మిరియాల శీను, వెంకటేష్ మరియు  మండల కేంద్రంలో పనిచేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.

Tags:
Views: 3

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం